Home Search
వలస కూలీలు - search results
If you're not happy with the results, please do another search
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
పోలీస్స్టేషన్లకు పోటెత్తుతున్న వలస పక్షులు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్కు అనూహ్య స్పందన...
వలస కూలీలకు తప్పిన పెను ప్రమాదం
నిజామాబాద్: వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మెండోర్ మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. రాజస్థాన్ వలస కూలీలు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ...
వలస కార్మికులు, విద్యార్థుల తరలింపునకు ‘శ్రామిక్ స్పెషల్ ’రైళ్లు
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
ఆయా రాష్ట్రాలు, రైల్వే శాఖ సమన్వయంతో ఏర్పాటు
మేడే తొలి రోజే ఆరు ప్రత్యేక రైళ్లు
మరిన్ని రైళ్లు నడిపే అవకాశం
మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: ఈ నెల 3న ముగియనున్న దేశవ్యాప్త...
లాక్డౌన్ పొడిగింపుతో వలస కూలీల ఆందోళన
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత్ తన యుద్ధాన్ని మరికొద్ది రోజులు పొడిగించింది. కొవిడ్19 కట్టడికి ఇప్పటికే ఒకసారి విధించిన లాక్డౌన్ గడువు ముగియడం... ఈ పరిమిత కాలంలో మహమ్మారి మాయం...
ఎవరు పట్టించుకోవడంలేదు: సఫీల్ గూడలో వలస కూలీల ధర్నా..
లాక్ డౌన్ కారణంగా మల్కాజిగిరి సఫీల్ గూడలోని జైన్ కన్ స్ట్రక్షన్ వద్ద పనిచేస్తున్న బీహార్, యుపి, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన సుమారు 500 మంది వలసకూలీలు రాష్ట్రంలో చిక్కుకుపోయారు....
వలస కూలీలకు ఎంపి సంతోష్కుమార్ అన్నదానం
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్తో వలసకూలీలు ఆకలితో బాధపడకుండా ప్రతిరోజూ వెయ్యిమంది కూలీలకు భోజనం అందించేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ముందుకు వచ్చారు. ఆయనలోని మానవత్వం మరోసారి పరిమళించి వలసకూలీలకు బాసటగా నిలిచి వారికి బతుకు...
కూలీలు, కార్మికులకు బియ్యం, నగదు అందజేత
గ్రేటర్ వ్యాప్తంగా లక్ష మందికి పంపిణీ
ప్రతి మనిషికి 12కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ n 1200 మెట్రిక్ టన్నుల బియ్యం, విలువ రూ.3.93 కోట్లు, నగదు రూ.50 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
వలస కూలీలను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్ రావు
సంగారెడ్డి: రాష్ట్రంలో 3.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో...
వలస కూలీలకు పోలీసుల ‘భోజనం’
‘మన్కిబాత్’లో ప్రధానికి మొర ,పోలీసులకు ఆకాశవాణి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగిలో మూడు రోజులుగా అన్న, పానియాలు లేక అలమటిస్తున్న ఉత్తరాఖండ్ కూలీలు ఆదివారం ప్రధాని ‘మన్కిబాత్’కి నేరుగా ఫోన్ చేయడంతో...
పాలమూరు పునరుజ్జీవన కర్మయోగి
తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా, గోదావరి నదీ జలాలను చేను, చెల్కలకి, చెరువులను నింపడానికి తాగు...
మిర్యాలగూలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టిన అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు...
మృత్యు శకటం
మన ప్రతినిధి: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఘో ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు మృ త్యువాత పడ్డారు. ఒకరు తీవ్ర గాయాలపాలై...
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం
వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత...
ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
జమ్మికుంట : ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని హుజురాబాద్ డిప్యూటి డిఎంహెచ్ఓ డాక్టర్ చందూలాల్ సూచించారు. శుక్రవారం జమ్మికుంట మండల వావిలాల గ్రామంలో ఏర్పాటుచేసిన పునరావాస (జార్ఖండ్...
మహిళపై అత్యాచారయత్నం..
కాలాలు మారుతున్నా.. కామాంధులు మారడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఈ తరహాలోనే నారాయణపేట జిల్లాలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. మాగనూరు మండలం నల్ల గట్టు మారమ్మ మందిరం దగ్గర...
రిమోట్ ఓటింగ్ సాధ్యాసాధ్యాలు
2014 నాటి రాజకీయ స్థితిని అధికార, ప్రతి, ప్రత్యామ్నాయ పక్షాలు సరిగా విశ్లేషించుకో లేదు. భవిష్యత్తు రాజకీయ స్థితిని అంచనా వేయలేదు. 2014 ఎన్నికల తర్వాత ఓటేయని వారి గురించి ఆలోచించసాగాయి. ఓటు...
హృదయోల్లాస వీచిక సప్త పర్ణిక
కవిత్వం మనసును రంజింపజేసేలా, ఆలోచన కలిగించేలా, సామాజిక చైతన్యాన్ని రగిలించేలా ఉండాలి. మనసులోని భావాలను అందమైన అక్షర క్రమంలో పేర్చి, పాఠకులు అనుభూతికి లోనయ్యేలా రాసే నేర్పు కవులకు ఉండాలి. అలా పాఠకులకు...
ఎంపిలో ఘోర ప్రమాదం
బస్సు, ట్రక్కు ఢీ 15మంది దుర్మరణం
హైదరాబాద్ నుంచి యూపిలోని గోరఖ్పూర్ వెళ్తుండగా దుర్ఘటన
మృతులంతా దీపావళి కోసం సొంత ఊళ్లకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ వలస కూలీలు
రేవా: మధ్యప్రదేశ్లో శనివారం తెల్లవారుజామున జరిగిన...
జమ్ముకశ్మీర్లో పౌరులే లక్ష్యంగా హత్యలు.. నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో మరోసారి మైనార్టీలు, వలస కూలీలను లక్షంగా చేసుకుని హత్యలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపగా, తాజాగా షోపియాన్ జిల్లాలో...