Monday, May 6, 2024
Home Search

వలస కూలీలు - search results

If you're not happy with the results, please do another search
Two Members dead in Lorry accident

నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ… ఇద్దరు మృతి

  మేడ్చల్: లారీ బీభత్సం సృష్టించిన సంఘటన మంగళవారం ఉదయం మేడ్చల్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు చందన్‌రామ్,...
Priyanka gandhi election campaign in UP

దేశంలో విదానాలన్నీ మోడీ ఇద్దరు మిత్రుల కోసమే : ప్రియాంక గాంధీ

  న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వం లోని ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విరుచుకు పడ్డారు. దేశంలో ప్రస్తుతం రూపొందుతున్న విధానాలన్నీ మోడీ ఇద్దరు మిత్రుల ప్రయోజనం కోసమేనని ఆరోపించారు....
BJP hangs on employment guarantee!

ఉపాధి హామీకి బిజెపి ఉరి!

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి మేలు జరుగుతోందని నివేదికలు చెబుతున్నా గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దాదాపు...
Premature rain in Telangana state

సూర్యాపేటను ముంచెత్తిన అకాల వర్షం

శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉ. వరకు కురిసిన వాన రోడ్లు కాల్వలయ్యాయి, కాలనీలు చెరువులయ్యాయి పలుచోట్ల పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు తాటికల్ వాగులో చిక్కుకున్న 8మందిని రక్షించిన స్థానికులు పలుచోట్ల రాకపోకలకు అంతరాయం మన...
32 Members dead in Fire accident in Boat

నౌకలో అగ్నిప్రమాదం: 32 మంది మృతి

ఢాకా: నౌకలో మంటలు అంటుకోవడంతో 32 మంది మృతి చెందిన సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. రాజధాని డాకాకు దక్షిణ భాగాన 250 కిలో మీటర్ల దూరంలో జకల్ కాథి ప్రాంతంలో మూడంతస్థుల నౌకలో...
Minister KTR Satires on PM Modi

ఎన్నికలు ఉంటే ఇలా.. లేకుంటే అలా..

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సెటైర్లు వేశారు. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూలీలతో కలిసి మోడీ భోజనం చేసిన...
Terrorists open fire in Kashmir

కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...
non-local laborers shot dead in Srinagar

జీనా యహా… మర్‘ నా’ యహా

శ్రీనగర్‌లో స్థానికేతర కూలీల వెత చావు కన్నా ఆకలి భయానకం స్థానికుల ఆదరణతో కదిలిపోలేం శ్రీనగర్ : ‘ఇక్కడ ఇప్పుడు బతుకు భయం వెంటాడుతోంది. అయితే ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్లలేం. వెళ్లం, ఇక్కడ దక్కే...
Lockdown for Second Day Firmly in Telangana

పటిష్టంగా రెండోరోజు లాక్డౌన్

జాతీయ రహదారులపై పెరిగిన వాహనాల రద్దీ మహారాష్ట్ర సరిహద్దులో నిలిచిపోయిన రాకపోకలు లక్ష్మీ బ్యారేజీ, కాళేశ్వరం వంతెనలపై చెక్ పోస్టుల ఏర్పాటు సడలింపు సమయంలో కిక్కిరిసిన మార్కెట్లు జిల్లా ఎస్‌పి నేతృత్వంలో పోలీసు పహార హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు పహార...
TS HC Rejects TSPSC Petition over Group-1 Exam Cancelled

సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపొద్దు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...

మోడీని పొగిడిన నోటితోనే..

గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...

మళ్లీ కరోనా భయం

చాప కింద నీరులా మళ్ళీ విస్తరిస్తున్న కరోన మహమ్మరి ఒక వైపు వ్యాక్సిన్... మరోవైపు పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన వేసవి తీవ్రతతోపాటు పెరుగుతున్న కొవిడ్ కేసులు మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి:  ఉమ్మడి జిల్లాకు...

బోలేరో వెనక డోర్ తెరుచుకొని ఇద్దరు మృతి

అమరావతి: బోలేరో వెనక డోర్ తెరుచుకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విశాఖపట్నం...
loss of lives due to truck accident in Surat is tragic says modi

సూరత్‌ ఘటనపై ప్రధాని, రాజస్థాన్‌ సిఎం‌ తీవ్ర దిగ్భ్రాంతి

సూరత్‌: గుజరాత్ రాష్ట్రలోని సూరత్‌ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్...

బీహార్ బాద్ షా ఎవరు?

బీహార్‌లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
FM Nirmala released BJP's Manifesto for Bihar Election 2020

మేం గెలిస్తే టీకా ఫ్రీ

బీహార్ ఎన్నికల్లో బిజెపి హామీ మేనిఫెస్టో విడుదల, భగ్గుమన్న విపక్షాలు అదేబాటలో తమిళనాడు సిఎం పళని పాట్నా: బీహార్‌లో యువతకు 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని భారతీయ...
One Member dead in Bus collided to Lorry

లారీని ఢీకొట్టిన బస్సు: ఒకరు మృతి

  అమరావతి: లారీని ఓ ప్రవేటు బస్సు ఢీకొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వైజంక్షన్ వద్ద గురువారం వేకువజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా...
Sonu Sood launches scholarship scheme for poor students

పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్‌షిప్ పథకం..

పేద విద్యార్థుల కోసం సోనూసూద్ స్కాలర్‌షిప్ పథకం తల్లి పేరిట చాటుకున్న ఔదార్యం, రెండు లక్షల వార్షికాదాయ పరిమితి ముంబై: నటుడు సోనూసూద్ మరో మంచి పనికి నడుంబిగించారు. కరోనా సమయంలో వలసకార్మికులకు అనేక విధాలుగా...

ట్రక్కు-బస్సు ఢీ: ఏడుగురు మృతి

  రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ దగ్గరలోని ఛేరీ ఖేడి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో...
617 New Covid-19 Cases Reported in Telangana

నగరంలో విస్తృతంగా కరోనా పరీక్షలు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆరునెలలుగా ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ అమాయకులను బలిగొట్టుంది. దీంతో వైద్యశాఖ...

Latest News