Home Search
వలస కూలీలు - search results
If you're not happy with the results, please do another search
సోనూసూద్ను సెలబ్రిటీలు స్ఫూర్తిగా తీసుకోవాలి
సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్’ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ కరోనా కష్టకాలంలో సమాజాన్ని తన ఇల్లుగా, పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ వాటిని పరిష్కరించడంలో,...
కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!
మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
గరీబు యోజనకు 116 మంది నోడల్ అధికారులు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి గరీబు కళ్యాణ్ రోజ్గార్ యోజన లక్షాల సాధనకు నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసింది. దాదాపు 116 మంది సీనియర్ బ్యూరోక్రాట్లకు ఈ బాధ్యత అప్పగిస్తూ నియామకాలు జరిపారు....
మరో 15 రోజుల్లో తరలించాలి
వలస కూలీలపై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కూలీల తరలింపు మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
రికార్డు స్థాయిలో కరోనా కేసులు
కొత్తగా 107 మందికి వైరస్ నిర్ధారణ
39 మంది స్థానికులు, వలస కూలీలు 19మందికి వైరస్
కరోనాతో ఆరుగురి మృతి
2098కి చేరినా కరోనా బాధితులు
63కి పెరిగిన మరణాల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా...
జ్యోతికుమారిపై ఇవాంకా ట్రంప్ ప్రశంసలు..
న్యూఢిల్లీ: లాక్ డౌన్లో వలస కూలీలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసిన కారణంగా పలు రాష్ట్రాల్లో వలస కూలీలు చొక్కుకుపోయారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం...
రెడ్జోన్లో ఆంక్షలు కఠినం
ప్రజలు రోడ్లపైకి రాకుండా పకడ్బందీ చర్యలు
ఈనెల 31 వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం
అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు
మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు...
సరికొత్త తరగతి గదులు!
చదువులలో నూతన గాలులు
ఇక ముందు తరగతిలో కిక్కిరిసిన విద్యార్థులు ఉండరు. తరగతిలో విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. పాఠ్యాంశాలు రెట్టింపవుతాయి. విద్యార్థులు ఇంటర్నెట్ పై గడిపే సమయం మూడింతలు పెరుగుతుంది. ఇది...
పేదలకు నేరుగా నగదు సాయం చేయాలి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ... భారత్ నిర్మాణంలో వలస...
యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి
ఔరయ: ఉత్తరప్రదేశ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....
ఆటో మొబైల్ షాపులు షురూ
లాక్డౌన్ యథాతథం
ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్బి నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్లకే పరిమితం
కోలుకుంటున్న వారే ఎక్కువ
వైరస్పై అంతగా భయపడవలసిన పని...
కామారెడ్డిలో లారీ బోల్తా: 20మందికి గాయాలు
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం దగ్గి వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది వలస కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు....
33 కొత్త కేసులు
గ్రీన్జోన్ జిల్లా యాదాద్రి భువనగిరిలోనూ ఉనికిని చాటిన కరోనా, 4 కేసులు నమోదు
జిహెచ్ఎంసి పరిధిలో 26, మంచిర్యాలలో 3
14 రోజులుగా 24 జిల్లాల్లో కేసులు నిల్
రాష్ట్రంలో 1196కు చేరిన కరోనా పాజిటివ్లు
మన తెలంగాణ/హైదరాబాద్...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
వైన్స్ తెరవక తప్పదా?
లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు
ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు
సేఫ్ లిక్కర్తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా
ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
వలస కూలీల రైలు ఛార్జీలను మేం భరిస్తాం: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలసకూలీలు 40 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఓ వైపు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
ఎక్కడ దిగినా టికెట్ రూ.50 మాత్రమే!
వలస కూలీల కోసం నేటి నుంచి 300 రైళ్లు అందుబాటులోకి
రాష్ట్రాల కోరిక మేరకే లాక్డౌన్ను పొడిగించాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల...
కాంగ్రెస్ నేతలు ఇవాళ నిద్ర నుంచి లేచారా: తలసాని
హైదరాబాద్: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు నెలన్నర తరువాత...