Sunday, May 26, 2024
Home Search

వలస కూలీలు - search results

If you're not happy with the results, please do another search
Sonu Sood should be taken as an inspiration by celebrities

సోనూసూద్‌ను సెలబ్రిటీలు స్ఫూర్తిగా తీసుకోవాలి

సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్’ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ కరోనా కష్టకాలంలో సమాజాన్ని తన ఇల్లుగా, పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ వాటిని పరిష్కరించడంలో,...

కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!

మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
116 nodal officers for Garib Yojana

గరీబు యోజనకు 116 మంది నోడల్ అధికారులు

  న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి గరీబు కళ్యాణ్ రోజ్‌గార్ యోజన లక్షాల సాధనకు నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసింది. దాదాపు 116 మంది సీనియర్ బ్యూరోక్రాట్లకు ఈ బాధ్యత అప్పగిస్తూ నియామకాలు జరిపారు....
Evacuation of Migrant workers must be completed within 15 days

మరో 15 రోజుల్లో తరలించాలి

  వలస కూలీలపై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కూలీల తరలింపు మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు...
As the First Year of Narendra Modi Ruling

మోడీ తాజా ఏడాది పాలన

అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
Corona

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

 కొత్తగా 107 మందికి వైరస్ నిర్ధారణ 39 మంది స్థానికులు, వలస కూలీలు 19మందికి వైరస్ కరోనాతో ఆరుగురి మృతి 2098కి చేరినా కరోనా బాధితులు 63కి పెరిగిన మరణాల సంఖ్య హైదరాబాద్ : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా...
Ivanka Trump Praises Jyoti Kumari for Cycling 1200 km

జ్యోతికుమారిపై ఇవాంకా ట్రంప్‌ ప్రశంసలు..

  న్యూఢిల్లీ: లాక్ డౌన్‌లో వలస కూలీలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసిన కారణంగా పలు రాష్ట్రాల్లో వలస కూలీలు చొక్కుకుపోయారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం...
Restrictions on Redzone are stringent

రెడ్‌జోన్‌లో ఆంక్షలు కఠినం

ప్రజలు రోడ్లపైకి రాకుండా పకడ్బందీ చర్యలు ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు...
Newest classrooms with Corona

సరికొత్త తరగతి గదులు!

  చదువులలో నూతన గాలులు ఇక ముందు తరగతిలో కిక్కిరిసిన విద్యార్థులు ఉండరు. తరగతిలో విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. పాఠ్యాంశాలు రెట్టింపవుతాయి. విద్యార్థులు ఇంటర్నెట్ పై గడిపే సమయం మూడింతలు పెరుగుతుంది. ఇది...
Rahul gandhi

పేదలకు నేరుగా నగదు సాయం చేయాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ... భారత్ నిర్మాణంలో వలస...
UP-Accident

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి

ఔరయ: ఉత్తరప్రదేశ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....
Permits to Auto mobile shops

ఆటో మొబైల్ షాపులు షురూ

  లాక్‌డౌన్ యథాతథం ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్‌లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్‌బి నగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్‌లకే పరిమితం కోలుకుంటున్న వారే ఎక్కువ వైరస్‌పై అంతగా భయపడవలసిన పని...

కామారెడ్డిలో లారీ బోల్తా: 20మందికి గాయాలు

  కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం దగ్గి వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది వలస కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు....

33 కొత్త కేసులు

గ్రీన్‌జోన్ జిల్లా యాదాద్రి భువనగిరిలోనూ ఉనికిని చాటిన కరోనా, 4 కేసులు నమోదు జిహెచ్‌ఎంసి పరిధిలో 26, మంచిర్యాలలో 3 14 రోజులుగా 24 జిల్లాల్లో కేసులు నిల్ రాష్ట్రంలో 1196కు చేరిన కరోనా పాజిటివ్‌లు మన తెలంగాణ/హైదరాబాద్...

29 దాకా లాక్‌డౌన్

రాష్ట్రంలో మరోసారి పొడిగింపు కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం 15న లాక్‌డౌన్‌పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం ఆగస్టులో వ్యాక్సిన్ అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం కరోనా కొత్త కేసులు 11...

వైన్స్ తెరవక తప్పదా?

  లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు సేఫ్ లిక్కర్‌తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
Sonia

వ‌ల‌స కూలీల రైలు ఛార్జీలను మేం భ‌రిస్తాం: సోనియా గాంధీ

  న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా దేశ‌వ్యాప్తంగా చిక్కుకున్న వ‌ల‌స‌కూలీలు 40 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఓ వైపు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు...
Corona

“భయం” కరోనా

  ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్‌కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
Kishan reddy Jana Ashirwad Sabha

ఎక్కడ దిగినా టికెట్ రూ.50 మాత్రమే!

  వలస కూలీల కోసం నేటి నుంచి 300 రైళ్లు అందుబాటులోకి రాష్ట్రాల కోరిక మేరకే లాక్‌డౌన్‌ను పొడిగించాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల...

కాంగ్రెస్ నేతలు ఇవాళ నిద్ర నుంచి లేచారా: తలసాని

  హైదరాబాద్: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు నెలన్నర తరువాత...

Latest News