Home Search
వలస కూలీలు - search results
If you're not happy with the results, please do another search
సైకిల్పై దంపతులు వేయి కి.మీల ప్రయాణం
మనతెలంగాణ/హైదరాబాద్ : కూలీ పనుల కోసం ఒడిశా నుంచి తెలంగాణకు వలస వచ్చిన దంపతులు తిరిగి వారి స్వస్థలానికి చేరుకోవడానికి సైకిల్పై 1000 కిలోమీటర్లు ప్రయాణించారు. తొమ్మిది రోజుల కిందట సైకిల్పై బయలుదేరిన...
తెలంగాణ వచ్చినప్పుడు, ఇప్పుడు అంతే సంతోషం: హరీష్ రావు
సిద్దిపేట: ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో... ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు...
అడవులు, వన్యప్రాణులను రక్షించుకుందాం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఓ వైపు లాక్ డౌన్, మరోవైపు ఎండలు పెరుగున్న నేపథ్యంలో అడవులు, వన్యప్రాణులను రక్షించుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు....
రాష్ట్ర సరిహద్దులు దాటరాదు
స్థానికంగా పనులు చేయించుకోవచ్చు
అయితే సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలి
వలస కూలీలపై మరోసారి స్పష్టత ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: వలస కూలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో...
ఆకలి కేకలు వినిపించొద్దు
లాక్డౌన్తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు
హైదరాబాద్లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది
కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి
ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి
ప్రగతిభవన్...
నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి, వసతి సౌకర్యాలపై మంత్రి వేముల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ శాఖల పనుల పురోగతిపై బుధవారం వేరువేరుగా ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా...
లాక్డౌన్ – 2
ఊహించిందే జరిగింది, ఉత్కంఠతో ఎదురుచూసిన ఏప్రిల్ 14 నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చేశారు. లాక్డౌన్ 2ను ప్రకటించారు. అయితే ఆయన ఈ నెల 30వ తేదీ దగ్గర...
ఎలా ఉన్నారు.. ఇక్కడెట్లుంది?
వలస కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి కెటిఆర్
మరో రెండు వారాల పాటు బయటకు వెళ్లొద్దని సూచన
అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కన్స్ట్రక్షన్ కంపెనీ, స్థానిక అధికారులకు మంత్రి ఆదేశాలు, సౌకర్యాలు బాగున్నాయన్న...
త్వరలోనే కరోనా సంక్షోభం తొలగిపోతుంది: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని వలసకూలీల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వారు ఉన్న పలు ప్రాంతాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వలస కూలీలతో మాట్లాడి వారి...
కరోనా నియంత్రణకు కెసిఆర్ అద్భుతంగా పని చేస్తున్నారు: హరీష్
హైదరాబాద్: కరోనా నియంత్రణకు సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అమీన్పూర్ కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన...
పేదల కడుపు నింపుతున్న ఎంపి సంతోష్
ఎంఎల్ఎ. సుంకె రవిశంకర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలసకూలీలకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా నిత్యఅన్నదానం చేస్తూ...
ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వివరాలు సేకరించాం: కెటిఆర్
హైదరాబాద్: కరోనాపై పోరులో ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 70...
దిల్దార్ సిఎం
వలస కూలీల పట్ల కెసిఆర్ ఔదార్యానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు
మానవీయ దృక్పథంలో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార వర్గాలు, సినీ, మీడియా సంస్థల మెచ్చుకోలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతున్న...
ఆపద్బాంధవుడు
ఆపత్కాలంలో ఆనందకర వార్త
11 మంది కరోనా రోగులకు తాజా పరీక్షలో నెగిటివ్
అందుబాటులోకి కింగ్ కోఠి ఆసుపత్రి, అన్నపూర్ణ క్యాంటీన్లలో 30వేల మంది ఫ్రీగా భోజనం చేశారు
కూలీల కడుపు మాడ్చం
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
కరోనా కష్టకాలంలో...
సంగారెడ్డి, జహీరాబాద్ లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు
సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎల్ఎ మాణిక్ రావు, ఎంపి బిబిపాటిల్ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి...
ఘోర ప్రమాదం
దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం
ఓఆర్ఆర్పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు
మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా...
కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం
హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...
బాచుపల్లి ఘటనపై సిఎం రేవంత్ దిగ్భ్రాంతి
రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడు మంది చనిపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు....
ఒడిశా పేదరికానికి బిజెడి కారణం: మోడీ
స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఒడిశాను పేద రాష్ట్రంగా మారడానికి కాంగ్రెస్, బిజూ జనతా దళ్(బిజెడి) కారణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సోమవారం నాడిక్కడ ఎన్నకల ప్రచారంలో భాగంగా...
శాపగ్రస్త వృద్ధాప్యం
పిల్లలను కని, పెంచి, పెద్ద చేసి, వారికో జీవితాన్ని ప్రసాదించే తల్లిదండ్రులు అదే పిల్లల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. తమ హక్కుల పరిరక్షణ కోసం పటుతరమైన చట్టాలు...