Sunday, April 28, 2024
Home Search

విమానాశ్రయాల్లో - search results

If you're not happy with the results, please do another search
10 lakh fined to Air India for Boarding Despite

ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా..

న్యూఢిల్లీ: సరైన టికెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికులను విమానంలోకి అనుమతించనివ్వకపోవడంతోపాటు వారికి చట్టపరంగా చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించనందుకు ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా విధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) మంగళవారం...

మళ్లీ కరోనా?

  దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...
Mask is mandatory for air travelers:DGCA

మాస్క్ మస్ట్

కొవిడ్ ఉధ్ధృతి వేళ డిజీసీఏ ఆదేశాలు న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (...
Britain imposes sanctions on Russian airlines

రష్యా ఎయిర్‌లైన్స్‌పై బ్రిటన్ ఆంక్షలు

లండన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై బ్రిటన్ గురువారం తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ప్రకారం రష్యాలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్, ప్రభుత్వ అధీనంలోని ఏరోఫ్లోట్‌తో పాటుగా ఉరల్ ఎయిర్‌లైన్స్, రోస్సియా...
International flights to resume

రేపటి నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం

కోవిడ్ నిబంధనలు సడలించిన కేంద్రం న్యూఢిల్లీ: దేశవిదేశాల్లో రెండేళ్లుగా విమానాల ప్రయాణాలపై మహమ్మారి కారణంగా ప్రేరేపిత నిషేధం ఉంది. అయితే రేపటి నుంచి అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు,...
Russia bans British airlines

బ్రిటన్ విమానాలపై రష్యా నిషేధం

మాస్కో: బ్రిటీష్ విమానయాన సంస్థలను తమ విమానాశ్రయాల్లో దిగకుండా, గగనతలం దాటకుండా రష్యా నిషేధించిందని దాని రాష్ట్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ శుక్రవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతిస్పందనగా రష్యా...
Minister KTR Letter To Union Finance Minister Nirmala Sitharaman

పరిశ్రమను పట్టించుకోండి

ఫార్మా సిటీకి రూ.5003 కోట్లు కేటాయించాలి హైదరాబాద్---బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్‌లను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఈ రెండు కారిడార్లకు కనీసం రానున్న బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు కేటాయించండి త్వరలో కారిడార్ల...
Over 1 Million Covid Cases Reported In US

కరోనా సునామీ

సగటున రోజుకు 1200మంది మృతి చిన్నారులపైనా ప్రభావం వాషింగ్టన్: ప్రపంచంపై కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. రోజుకు మిలియన్ల కొద్దీ కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. వేలాది మంది మృత్యుకోరల్లో చిక్కుకుంటున్నారు. అమెరికాలో ఒక్కరోజులోనే పది లక్షల (10,42,000)...
first indian infected with coronavirus now tests positive

ఐసిఎంఆర్ కొత్త కొవిడ్ కిట్ … 30 నిమిషాల్లో ఫలితాలు

న్యూఢిల్లీ : ఒమిక్రాన్ భయంతో విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు అధికారులు ఆర్టీ పీసీఆర్ వంటి కొవిడ్ పరీక్షలు చేస్తున్నా ఫలితాలు రాడానికి చాలా సమయం పడుతోంది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరుగుతోంది....
There will be no night curfew in Telangana

రాష్ట్రానికి ఒమిక్రాన్ రాలేదు

అసత్య ప్రచారాలు నమ్మొద్దు దీనికి వేగంగా వ్యాపించే గుణముంది విమానాశ్రయాల్లో నిఘా పెంచాం అక్కడే ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు పాజిటివ్ వస్తే టిమ్స్‌లో చికిత్స వైరస్ సోకినవారిలో తలనొప్పి, అధిక నీరసం ఇప్పటివరకు...
Minister Harish rao review on Omicron

ఒమిక్రాన్‌తో ‘ఢీ’కి సిద్ధం

రాష్ట్రంలో నిలకడగా కేసులు, ఆందోళన వద్దు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి మర్చిపోవద్దు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాసరావు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్...
Maharashtra, Gujarat on alert with ‘Omicron’ stir

ఆర్‌టి-పిసిఆర్, క్వారంటైన్ తప్పనిసరి

‘ఒమిక్రాన్’ కలకలంతో అప్రమత్తమైన మహారాష్ట్ర, గుజరాత్ ఢిల్లీ, కేరళలో ముందస్తు జాగ్రత్తలు ముంబయి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి...
10,000 Oxygen concentrator for India, one crore Medical masks: UN

భారత్‌కు 10,000 ఆక్సీజన్ కాన్‌సెంట్రేటర్లు, కోటి మెడికల్ మాస్క్‌లు: ఐరాస

  ఐక్యరాజ్యసమితి: ఐరాసకి చెందిన పలు ఏజెన్సీల ద్వారా భారత్‌కు 10,000 ఆక్సీజన్ కాన్‌సెంట్రేటర్లు, కోటి మెడికల్ మాస్క్‌లను పంపినట్టు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఒ, యుఎన్...

కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!

  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది...
Corona positive for some of those who came to India from Britain

21 మంది యుకె ప్రయాణికుల్లో కరోనా

  ఢిల్లీ, అమృత్‌సర్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై ఏర్‌పోర్టుల్లో వెలుగు చూసిన కేసులు రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రపంచ...
Smoking increases risk of Coronavirus

ధూమపానం కోవిడ్-19 వ్యాప్తిని పెంచుతోంది

ఎయిర్‌పోర్ట్ స్మోకింగ్ రూం మూసివేయాలని వైద్యశాఖకు వినతులు బహిరంగంగా పొగత్రాగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక హైదరాబాద్ : ధూమపానం కోవిడ్ 19 వ్యాప్తిని మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు ప్రకటించారు. పొగ త్రాగినా,...
Sixth phase Haritha Haram programme from June 25

రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం

  30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం హెచ్‌ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్‌ఎంసిలో 2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...

మే 3 వరకు లాక్‌డౌన్‌

  నేడు మార్గదర్శకాలు n ఈ నెల 20వరకు కఠినతరం ఆ తర్వాత కరోనా హాట్‌స్పాట్‌లు కాని ప్రాంతాల్లో మినహాయింపులు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని మళ్లీ ఉపసంహరిస్తాం ఇదే స్ఫూర్తిని బాధ్యతగా కొనసాగించండి n మన విధానం, నిర్ణయాలు...
SC outrage on Bihar govt over van driver arrest without FIR

కరోనా పై వదంతుల వ్యాప్తిని అడ్డుకోండి

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో సాగుతున్న కార్మికుల వలసలకు అడ్డుకట్ట వేయాలని, వదంతులు వ్యాపించకుండా సరైన సమాచారం సరైన సమయంలో అందించేందుకు 24 గంటల్లో ప్రత్యేక పోర్టల్ , ప్యానెల్ ఏర్పాటు...
KTR

ఆ విద్యార్థులను ఇండియాకు తీసుకరండి: కెటిఆర్

హైదరాబాద్: మనీలా, కౌలాలంపూర్, రోమ్ విమానాశ్రయాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విటర్‌లో కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ పూరికి తెలంగాణ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు....

Latest News