Home Search
సింగరేణి - search results
If you're not happy with the results, please do another search
సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్త డిమాండ్
16 రాష్ట్రాల పరిశ్రమలకు బొగ్గు సరఫరా
స్పాట్ ఈ ఆక్షన్ ద్వారా రూ. 403 కోట్లు ఆదాయం
9 సంవత్సరాల్లో 667 లక్షల టన్నుల బొగ్గు రవాణతో రూ. 28,459 కోట్లు ఆదాయం
మన తెలంగాణ /...
సింగరేణిని ముంచింది కాంగ్రేస్సే
చేతగాక దద్దమ్మ కాంగ్రెస్ సగం వాటాను కేంద్రానికి ఇచ్చింది
మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి/ములుగు జిల్లా ప్రతినిధి/పెద్దపల్లి ప్రతినిధి/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణికి ఏళ్ల చరిత్ర ఉందని, ఈ...
ఓవర్ బర్డెన్ ఇసుక తయారీపై దృష్టి సారించిన సింగరేణి
మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యావరణహిత మైనింగ్ చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ మరో వినూత్నమైన పర్యావరణహిత చర్యగా ఓవర్ బర్డెన్ నుంచి నుండి ఇసుక తయారీ చేసే...
తెలంగాణను సాధించిన ఘనత సింగరేణి కార్మికులదే:రేవంత్ రెడ్డి
గోదావరిఖని: తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధించిన ముమ్మాటికీ సింగరేణి కార్మికులదేనని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరిఖనిలోని జవహార్ లాల్ నెహ్రు...
సింగరేణి కార్మికులకు తీపి కబురు
హైదరాబాద్ : రాష్ట్ర దసరా పండుగకు మూడు రోజుల ముందే సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పింది. పండగకు బోనస్ కింద ఇవ్వాల్సిన రూ.711కోట్లను శుక్రవారం విడుదల చేసింది. ఇది వరకు ప్రకటించిన...
సింగరేణి కార్మికులకు తీపి కబురు
దసరా పండగ బోనస్ విడుదల చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర దసరా పండుగకు మూడు రోజుల ముందే సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పింది. పండగకు బోనస్ కింద ఇవ్వాల్సిన రూ.711 కోట్లను...
సింగరేణి కార్మికులకు దసరా బోనస్
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. 42 వేల మంది కార్మికులకు రూ. 1.53 లక్షల చొప్పున బోనస్ ఇవ్వనుంది. దసరా బోనస్ గా రూ. 711 కోట్ల...
సింగరేణి ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ
భూపాలపల్లి : వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హామీ...
సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్: సింగరేణి ఎన్నికలను హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 27కు సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. నవంబర్ 30వ తేదీలోపు ఓటర్...
ఎట్టకేలకు ప్రారంభమైన సింగరేణి ఎక్స్రెస్ రైలు
కారేపల్లి: కారేపల్లి మండలంలోని పలు రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణించే సింగరేణి ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎట్టకేలకు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం కొత్తగూడెం రైల్వే స్టేషన్ ద్వారా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు,...
అసెంబ్లీ తర్వాతే సింగరేణి ఎన్నికలు
12 కార్మిక సంఘాల డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : కుట్రపూరితంగానే ఏకపక్షంగా సింగరేణి గుర్తింపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని సింగరేణి 12 కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఓటర్ల జాబితా అందించకుండా...
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ. 711.18 కోట్ల లాభాల బోనస్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో నిధుల విడుదల
ఈ నెల 16 న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ
ప్రకటించిన సంస్థ సి అండ్ ఎండి ఎన్.శ్రీధర్
సగటున ఒక్కో కార్మికునికి రూ.1.53 లక్షల బోనస్
సింగరేణి చరిత్రలో అత్యధికంగా...
సింగరేణిలో 2266 మంది బదిలీ వర్కర్లు జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరణ
ఉత్తర్వులు జారీ చేసిన ఫైనాన్స్ డైరక్టర్ బలరామ్
మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న 2266 మందికి సంస్థ తీపి కబురు అందించింది. ఏడాదిలో భూ గర్భ గనుల్లో...
అక్టోబర్ 28న సింగరేణి ఎన్నికలు
హైదరాబాద్ ః సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నటు బుధవారం రిటర్నింగ్ ధికారి, చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాస్...
సిఎం కెసిఆర్ సింగరేణి పక్షపాతి :ఎంఎల్సి కవిత
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి సంస్థకి ప్రక్షపాతి అని బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సిఎం సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి...
సింగరేణి కార్మికులకు సిరుల పంట
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో 2022--23 ఆర్థ్దిక సంవత్సరానికి వచ్చిన లాభా ల్లో రూ .711...
అక్టోబరులోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి యూనియన్ ఎన్నికలను అక్టోబరులోగా నిర్వహించాలని సంస్థ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించింది. సింగరేణి ఎన్నికలకు మే 22న కేంద్ర...
4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం పెంపుకోసం సింగరేణి ప్రణాళికలు
మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణి థర్మల్ విద్యుత్ సామర్థాన్ని 4 వేల మెగావాట్లకు పెంచుకునేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద...
ఎరియర్స్ 1450 కోట్ల రూపాయలను కార్మికుల బ్యాంకుఖాతాల్లో జమ చేసిన సింగరేణి
అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులకు చెక్కుల అందజేత
సగటున ఒక్కో కార్మికునికి మూడు లక్షల 70 వేల రూపాయల వరకూ ఎరియర్స్
అత్యధికంగా 9 లక్షల 91 వేలు పొందిన రామగుండం ఏరియా హెడ్ ఓవర్...
సింగరేణి కార్మికులకు 21న తొలి విడత ఏరియర్స్
నెల రోజుల్లోగా చివరి విడత ఒక్కో
కార్మికుడికి సగటున రూ.4లక్షల చెల్లింపు
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో పని చేస్తున్న సుమారు 40వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయ లను బకాయిలను...