Home Search
ఉత్తర మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
81 శాతం కేసులు ఆ 8 రాష్ట్రాల్లోనే
ఒక్క రోజే 89 వేలకు పైగా కేసులు, 714 మరణాలు
మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు
అయిదు రాష్ట్రాల్లోనే 86 శాతం మరణాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో...
రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్
హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను మరోసారి తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. విద్యాసంస్థల్లో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం...
కెన్, బెట్వా నదుల అనుసంధానంపై జైరామ్ రమేష్ ఆందోళన
న్యూఢిల్లీ: కెన్, బెట్వా నదుల అనుసంధానం వల్ల మధ్యప్రదేశ్లోని పన్నా పులుల అభయారణ్యానికి హాని జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్,...
ఏప్రిల్ 17న ‘సాగర్ వార్’
23న నోటిఫికేషన్...మే 2న ఫలితాలు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా 2 ఎంపి, 14 ఎంఎల్ఎ స్థానాలకు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు...
14 అసెంబ్లీ, 2లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ: 11రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాలు, రెండు రాష్ట్రాల్లోని రెండు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కొవిడ్19 బారినపడి గతేడాది సెప్టెంబర్లో వైఎస్ఆర్...
కరోనా నెగటివ్ రిపోర్టు ఉంటేనే ఢిల్లీలోకి అనుమతి?
ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానికి వచ్చే ఐదు రాష్ట్రాలకు చెందిన సందర్శకులను కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు...
దేశంలో కొత్తరకం కరోనాలు
తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు
కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్లను గుర్తించినట్లు...
మాజీ కేంద్ర మంత్రి సతీశ్ శర్మ కన్నుమూత
పనాజీ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ (73) కన్నుమూశాడు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ తుదిశ్వాస విడిచారని...
12 రైతు సంఘాలతో సుప్రీంకోర్టు కమిటీ చర్చలు
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా రూపొందించిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పశ్చిమ బెంగాల్తోసహా 8 రాష్ట్రాలకు చెందిన 12 వ్యవసాయ సంఘాలు, రైతులతో చర్చలు శుక్రవారం జరిపింది. ఇప్పటి వరకు...
భారత భూగర్భ జలాల్లో 20 శాతం ఆర్సెనిక్ విషప్రభావం
ఐఐటి ఖరగ్పూర్ ఎఐ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : దేశం లోని మొత్తం భూభాగంలో దాదాపు 20 శాతం భూగర్భ జలాల్లో విషతుల్యమైన ఆర్సెనిక్ స్థాయిలు నిండి ఉన్నాయని దీనివల్ల దేశం లోని 250...
దేశంలోని ఖైదీల్లో 65.90%మంది ఎస్సి, ఎస్టి, ఒబిసిలే
రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో మొత్తం 4,78,600మంది ఖైదీలు ఉండగా, వారిలో 3,15,409 మంది అంటే 65.90 శాతం మంది ఎస్సి, ఎస్టి, ఇతర వెనుకబడిన తరగతుల(ఒబిసి) కేటగిరీలకు చెందిన వారున్నారని...
కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య
గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు....
మహిళలకు చౌహాన్ ‘హితవు’!
మహిళల రక్షణకు పాటించవలసిన ‘సూక్తి ముక్తావళి’ ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల బహిరంగంగానే ప్రవచించారు. ఇంటి నుంచి బయట అడుగు పెట్టే ముందు ప్రతి మహిళ ఆ విషయాన్ని...
తగినన్ని పిపిఇ కిట్లు నిల్వ ఉంచుకోండి
బర్డ్ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ పరీక్షలకు సంబంధించి పాటించాల్సిన నిబంధలపై రాష్ట్రాలకు ఇప్పటికే అడ్వైజరీలను జారీ చేయడం జరిగిందని కేంద్రం మంగళవారం తెలిపింది. అంతేకాదు, వైరస్ సోకిన పక్షులను పూడ్చిపెట్టడానికి అవసరమైన...
10 రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ
ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లోనూ : కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) సోమవారం వరకల్లా పది రాష్ట్రాల్లో నిర్ధారణ అయిందని కేంద్ర పశుసంవర్థకశాఖ వెల్లడించింది. ఈ నెల 10 వరకు కేరళ, రాజస్థాన్,...
దేశంలో నేటి నుంచి రెండో వ్యాక్సిన్ డ్రైరన్
న్యూఢిల్లీ :దేశంలో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ఈనెల 8 శుక్రవారం నుంచి రెండో విడత డ్రైరన్ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ...
ఏప్రిల్లో స్కూళ్లు తెరిస్తే ఓకే!
ఏప్రిల్లో స్కూళ్లు తెరిస్తే ఓకే!
69 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయం
దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ లో పాఠశాలల పునఃప్రారంభానికి 69 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు...
పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఇళ్లు
లైట్ హౌస్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
6 నగరాలలో 12 నెలల్లో వెయ్యేసి ఇళ్లు
జిహెచ్టిసి-ఇండియా కింద 6 రాష్ట్రాలలో ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలెంజ్-ఇండియా (జిహెచ్టిసి-ఇండియా) కింద ఆరు రాష్ట్రాలలోని ఆరు...
అంతరాష్ట్ర ఎటిఎం దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్: వరసగా ఎటిఎంలలో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లారీ, టాటా సుమో, పల్సర్ బైక్, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్,...
వాజ్పేయి కపట వైఖరులు
నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...