Home Search
ఉత్తర మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
బ్లాక్ ఫంగస్… రాష్ట్రాలకు 29,250 యాంపోటెరిసిన్బి వయల్స్
అదనంగా 29,250 యాంపోటెరిసిన్బి
వయల్స్: కేంద్రమంత్రి సదానందగౌడ
బెంగళూర్: బ్లాక్ ఫంగస్(మ్యూకర్మైకోసిస్) చికిత్స కోసం వినియోగించే 29,250 యాంఫోటెరిసిన్బి వయల్స్ను రాష్ట్రాలకు అదనంగా కేటాయించామని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి డివి సదానందగౌడ తెలిపారు. దేశంలో...
గ్రామీణ భారతంపై సెకండ్వేవ్ పంజా!
వెనుకబడిన జిల్లాల్లో తొలి దశతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిన కరోనా కేసులు, మరణాలు
5 రాష్ట్రాల్లోనే సగానికి పైగా జిల్లాలు
గ్రామాల్లో అంతంత మాత్రంగానే ఉన్న వైద్య సదుపాయాలు
పట్టణాలకు పరుగులు పెడుతున్న కరోనా బాధితులు
న్యూఢిల్లీ:...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...
రికరీ భేష్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పేషెంట్లు వేగంగా కోలుకుంటున్నారు. దీంతోనే రికవరీ రేట్ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి సగటున రికవరీ రేట్ 82.5 ఉండగా, మన దగ్గర...
ఆక్సిజన్పై జాతీయ విధానం?
ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ...
మోడీని పొగిడిన నోటితోనే..
గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
ఉధృతి-ఉదాసీనత!
అతి వేగంగా వ్యాపిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి సోకుతూ ఊహించనంత స్థాయిలో భయోత్పాతం కలిగిస్తున్న కరోనా రెండవ దశ ముందు దేశంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థ కళ్లు తేలవేస్తున్నది, చేతులెత్తేస్తున్నది. మహారాష్ట్ర,...
కరోనా వ్యాప్తిలో పాలకుల పాత్ర
‘కరోనాను ఓడించిన ప్రపంచ ఆదర్శ దార్శనికుడు మోడీ’ అని ఫిబ్రవరిలో భక్తులు కీర్తించారు. సమస్యను పరిష్కరించుకోడమే కాదు (టీకా ఇచ్చి) ప్రపంచానికే సాయపడ్డామని 28.01.2021 న విశ్వ విత్త వేదికలో చాటుకున్నారు మోడీ....
నాలుగు రాష్ట్రాల్లో అందరికీ ఉచితంగా టీకాలు
భోపాల్ : మధ్యప్రదేశ్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగా టీకాలు వేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. బుధవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన...
దేశంలో గంటకు 10వేల కేసులు.. 60కి పైగా మరణాలు
గంటకు 10 వేల కేసులు, 60కి పైగా మరణాలు
రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ధాటికి యావత్ దేశం మరోసారి విలవిలలాడిపోతోంది. మునుపటికన్నా రెట్టింపు వేగంతో విరుచుకుపడి వణికిస్తోంది. గత ఆరు...
శ్మశానవాటికల్లో క్యూ పద్ధతి..!
కొవిడ్ ఉధృతి ఉన్న రాష్ట్రాల్లో..
వారణాసి/భోపాల్: దేశంలో కరోనా ఉధృతి ఉన్న రాష్ట్రాల్లో మరణాలు పెరగడంతో పలు పట్టణాల్లో శ్మశాన వాటికల వద్ద శవాల దహనానికి క్యూ పద్ధతిని పాటించాల్సివస్తోంది. శుక్రవారం వారణాసిలో తమ...
వెంటిలేటర్లు, రెమిడెసివిర్, వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరిన 11 రాష్ట్రాలు
వ్యాక్సిన్లకు కొరత లేదన్న కేంద్రం
రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ సమీక్ష
న్యూఢిల్లీ: తమకు మరిన్ని ఆక్సీజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కావాలని 11 రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. తమ రాష్ట్రాల్లో...
‘టీకా’ రాజకీయం..!
60 శాతం డోసులు ఆ‘8’ రాష్ట్రాలకే
తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్న కేంద్రం
30 లక్షల అడిగితే నాలుగున్నర లక్షల డోసులు సరఫరా
ఈ నెమ్మదితో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమంటున్న నిపుణులు
మన తెలంగాణ/హైదరాబాద్ : టీకాల సప్లాయ్లోనూ కేంద్ర...
ఉదయం ఎండలు..మధ్యాహ్నానికి వానలు..
రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు
పలుచోట్ల చల్లబడిన వాతావరణం
మనతెలంగాణ/హైదరాబాద్: ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్నాహానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా...
దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే లక్షా 45వేల కేసులు
24గంటల్లో 1,45,384 కేసులు
10 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
5 రాష్ట్రాల్లో 72.23 శాతం
న్యూఢిల్లీ: దేశంలో శనివారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 1,45,384 కేసులు, 794 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
24గంటల్లో 96,982 కేసులు
446 మరణాలు,డెత్రేట్ 1.30
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 96,982కేసులు, 446మరణాలు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,26,86,049 కాగా, మరణాల సంఖ్య 1,65,547కు చేరింది. మరణాల...
81 శాతం కేసులు ఆ 8 రాష్ట్రాల్లోనే
ఒక్క రోజే 89 వేలకు పైగా కేసులు, 714 మరణాలు
మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు
అయిదు రాష్ట్రాల్లోనే 86 శాతం మరణాలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో...
రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్
హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను మరోసారి తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. విద్యాసంస్థల్లో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం...