Home Search
ప్రభుత్వ పాఠశాలల్లో - search results
If you're not happy with the results, please do another search
కమలాపూర్ లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి
కరీంనగర్: ఈ నెల 30 న జరుగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు....
‘టెన్త్’లో ఆరు పేపర్లే
కరోనా నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం
గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా టెన్త్ పరీక్షల్లో ఈ
ఏడాది ఆరు పేపర్లే పరీక్ష సమయం అరగంట పెంపు
ప్రశ్నాపత్రాల్లో మరింతగా ఛాయిస్ ఈ నిర్ణయాలు...
విద్యలో మనమెక్కడ?
దేశంలో విద్యా రంగం ఎంత అధ్వాన్న స్థితిలో ఉందో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అద్దంలో స్పష్టంగా చూడొచ్చు. దేశ వ్యాప్తంగా 11 లక్షల టీచర్ పోస్టులు...
సర్కార్ బడుల్లో సమస్యలు తిష్ట …!
రోజు రోజుకు పెరుగుతున్న విద్యార్ధుల సంఖ్య
అరకొర వసతులతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులు
నిధుల కోసం ఎదురుచూస్తున్న పరిస్దితులు
కురుస్తున్న వానలకు శిథిల బడులకు తాళాలు
వెంటాడుతున్న మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కొరత
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విద్యాసంస్దలు ప్రారంభమై...
మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం కొత్త పేరు ‘పిఎం పోషణ్’
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకానికి బుధవారం కేంద్రం ‘ప్రధాన మంత్రి పోషణ్’(పిఎం పోషణ్) అని కొత్త పేరు పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పథకానికి...
విద్య, వైద్యంపై సమస్యలను ప్రస్తావిస్తాం: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్: శాసనమండలి సమావేశాల్లో విద్య, వైద్యానికి సంబంధిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన గన్పార్క్లోని మీడియా...
అఫ్గాన్లో తెరచుకున్న వర్శిటీలు
బాలికలకూ, బాలురకూ మధ్య పరదాలు
బాలికలకు మహిళా అధ్యాపకులే బోధించాలి : తాలిబన్ల ఆంక్షలు
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్లో ప్రైవేట్ యూనివర్సిటీలు సోమవారం తెరుచుకున్నాయి. అయితే, తాలిబన్ల ఆంక్షలమేరకే వాటిలో విద్యాబోధన జరగాలి. గత తమ...
హాజరు అంతంతే..
రాష్ట్రంలో తెరుచుకున్న విద్యాసంస్థలు
పాఠశాలల్లో తొలి రోజు 21.77 శాతం హాజరు
అత్యధికంగా వరంగల్ జిల్లాలో 34.93 శాతం
అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 13.82 శాతం హాజరు
వేర్వేరుగా స్కూళ్లను సందర్శించిన గవర్నర్, విద్యాశాఖ మంత్రి
మనతెలంగాణ/ హైదరాబాద్ :...
ఒకటో తేదీ నాటికి పాఠశాలలను పూర్తిగా సిద్ధం చేయాలి
పాఠశాలల్లో అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
మహబూబియా బాలికల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి...
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ
విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయ పోస్టులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కలెక్టర్ల నేతృత్వంలో
జిల్లా స్థాయి కమిటీలకు రంగం సిద్ధం 2020-21
విద్యార్థుల సంఖ్యే ప్రామాణికం 7వేల టీచర్ పోస్టులు
కనుమరుగయ్యే అవకాశం? హేతుబద్ధీకరణను
స్వాగతిస్తున్నాం : పిఆర్టియు...
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉగ్రవాది తండ్రి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో 2016 లో భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన...
ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్!
ఆశయమెంత మంచిదైనా, గొప్పదైనా ఆచరణ గీటురాయి మీద విఫలమైతే దాని వల్ల మేలు కలగదు, సరికదా చెప్పలేనంత కీడు కలిగే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. తగిన పునాదిని నిర్మించకుండా కట్టిన భవనం...
ఆగస్టు 15 ప్రసంగంపై సూచనల్ని ఆహ్వానించిన ప్రధాని
నెటిజెన్ల నుంచి అనూహ్య స్పందన
పెగాసస్పై వివరణ ఇవ్వాలని సూచన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 15న జాతినుద్దేశించి ఇవ్వనున్న సందేశంపై పౌరుల నుంచి సూచనల్ని ఆహ్వానించారు. ‘ప్రధాని చేయనున్న ప్రసంగానికి మీ దగ్గరున్న...
నవంబర్లో దేశవ్యాప్తంగా స్కూళ్లలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థుల అభ్యసన సామర్ధాన్ని అంచనా వేసేందుకు ఈ ఏడాది నవంబర్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వేను(ఎన్ఎఎస్) ఎన్సిఇఆర్టి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు....
కొత్త కొలువులకు జాబ్ క్యాలెండర్
50వేల ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం
జోనల్ వ్యవస్థ మేరకు కొత్త జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపుకి గ్రీన్సిగ్నల్
గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు 50% సీట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నివేదికలను పరిశీలించిన సిఎం...
యుపిలో త్వరలో ‘ఇద్దరు పిల్లల’ నిబంధన
ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు కట్
జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును రూపొందించిన ఆదిత్యనాథ్ సర్కార్
లక్నో: జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభాను నియంత్రించేందుకు చర్యలు...
కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటుంది సిఎం కెసిఆర్
మృతిచెందిన గీత కార్మికుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తాం
దేశంలో ఎక్కడా లేని విధంగా నీరాపాలసీని తీసుకొచ్చాం: మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్...
సర్కార్ బడుల వైపు విద్యార్థులు మొగ్గు….
ఫీజుల వేధింపులతో కార్పొరేట్ స్కూళ్లకు దూరం
వేలకు వేలు ఫీజులు చెల్లించిన ఆన్లైన్ తరగతులే
దూరదర్శన్, టీశాట్లో అర్దవంతంగా డిజిటల్ పాఠాలు
ప్రైవేటులో అర్దంకానీ ఆన్లైన్ తరగతుల బోధన
మూడు రోజుల్లో 1500మంది విద్యార్దులు చేరిక
మన తెలంగాణ, హైదరాబాద్...
గ్రేటర్ను వీడిన కరోనా భయం
బారీగా తగ్గిన పాజిటివ్ కేసులు
రోజు వారీ విధులు నిర్వహిస్తున్న నగరవాసులు
మార్కెట్లు, దుకాణాల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు
లాక్డౌన్ సడలింపుతో కడుపు నింపుకుంటామంటున్న దినసరికూలీలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో గత పది రోజుల నుంచి కరోనా...
ఆన్లైన్ విద్యలో అసమానతలు!
తెలంగాణ ప్రభుత్వం జూన్ 15 వరకు విద్యా సంస్థలకు వేసవి సెలవులు కొనసాగించింది. జూన్ నెల మధ్య నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది...