Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
సీనియర్ బాలీవుడ్ నటి సురేఖ సిక్రి కన్నుమూత
ముంబయి: ఉత్తమ సహాయ నటిగా మూడు సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న బాలీవుడ్ సీనియర్ నటి సురేఖ సిక్రి శుక్రవారం ఉదయం తన 75వ ఏట గుండెపోటుతో మరణించారు. రెండు సార్లు బ్రెయిన్...
భార్యాభర్తల గొడవ.. 9వ అంతస్థు నుంచి దూకిన భార్య
ఘజియాబాద్ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పెద్ద హైడ్రామాకు దారి తీసింది. 9వ అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమెను భర్త గట్టిగా పట్టుకొని కాపాడటానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని...
శిశు సంరక్షణలో రాష్ట్రానికి రెండవ స్థానం…!
ఏటా 50 వేల మంది చిన్నారులకు ఎస్ఎన్సియు సేవలు
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 అదనపు కేంద్రాలు ఏర్పాటు
25 నుంచి19కి తగ్గిన నవజాత శిశు మరణాల రేటు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నవజాత శిశు...
తండ్రి పెదాలను తాడుతో కుట్టేసి ఆపై…
రాంచీ: 65 ఏళ్ల తండ్రిని ఓ కొడుకు హత్య చేసేందుకు యత్నించిన అమానుష సంఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది. భోలా అనే వృద్ధుడి పెదాలను తాడుతో కుట్టి.. కాళ్ల, చేతులు కట్టేసి విచక్షణ...
కాల్పులకు దారితీసిన జోకులు
హైదరాబాద్ గన్ఫౌండ్రి ఎస్బిఐలో కాల్పులకు పాల్పడిన గార్డు
కాంట్రాక్టు ఉద్యోగిపై 3రౌండ్లు కాలడంతో తీవ్రగాయాలు, అపోలో ఆసుపత్రికి తరలింపు
ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడి
మన తెలంగాణ/గోషామహల్: నగరం నడిబొడ్డున మిట్ట మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి....
మావోయిస్టు నేత రంజిత్ లొంగుబాటు
ఆశయాలకు అవమానం
డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నేత రంజిత్
రూ. 4లక్షల అర్థిక సాయం అందజేసిన డిజిపి
కీలక ఘటనలలో పాల్గొన్న రంజిత్
తల్లిదండ్రులతో పాటు పార్టీకి సేవ
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ...
ఆ కుటుంబానికి అండగా ఉంటాం: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...
గాంధీలో నాన్కోవిడ్ సేవలకు సిద్ధం
ఈనెల 19 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగం
పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు
సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు
ఆసుపత్రి పనులను పర్యవేక్షిస్తున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ నోడల్...
పాకిస్తాన్ లో బాంబు పేలుడు: 10 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చైనీయులు, ఇద్దరు పాక్ జవాన్లు సహా పదిమంది చనిపోయారు. బాంబు...
ఉద్యోగిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సర్పంచ్
మన తెలంగాణ/ కుబీర్: ఉపాధి హామి బిల్లులపై సంతకం చేయడం లేదన్న అక్కసుతో ఆ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ పై ఒక గ్రామ సర్పంచ్ పెట్రోల్ చల్లి నిప్పంచాడు. ఈ దుర్ఘటన నిర్మల్...
పిల్లి ఆచూకీ చెబితే భారీ రివార్డు
ప్రకటించిన యజమానురాలు
రూ.30,000 ఇస్తానని ప్రకటన
మనతెలంగాణ, హైదరాబాద్ : గతంలో పెంపుడు కుక్క కన్పించడంలేదని చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి సారిగా ఓ జంతు ప్రేమికురాలు తన పెంపుడు పిల్లి తప్పిపోయిందని పోలీసులను...
కొత్తగా మరో 767 మందికి కొవిడ్
జిహెచ్ఎంసి పరిధిలో 77, జిల్లాల్లో 690పాజిటివ్లు
6,33,146కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
నిమ్స్లో ఇల్లందు ఎంఎల్ఎ హరిప్రియకు చికిత్స
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 767 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 77...
భారత్లో కరోనా సోకిన తొలి వ్యక్తికి మళ్లీ కరోనా
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ 19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళ మహిళకు మళ్లీ కరోనా వైరస్ సోకింది. యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ ఆర్టిపీసీఆర్లో మాత్రం పాజిటివ్గా నిర్ధారణ అయింది....
ఇరాక్ ఆసుపత్రిలో మంటలు… 64మంది కరోనా రోగుల మృతి
బాగ్దాద్: దక్షిణ ఇరాక్లోని నసీరియా నగరంలో సోమవారం ఒక కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం 64కు పెరిగింది. అల్-హుస్సేన్ బోధనా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో చెలరేగిన మంటల్లో...
థర్డ్వేవ్ కట్టడికి వైద్యశాఖ ప్రత్యేక చర్యలు
జాతీయ వైద్యుల సంఘం హెచ్చరికలతో అప్రమత్తం
చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా పాటించాలి
పండగలు, వేడుకలకు దూరంగా ఉండాలంటున్న వైద్యులు
నిలోఫర్, గాంధీలో 25వేల పడకలు సిద్దం చేస్తున్న వైద్యశాఖ
వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
హైదరాబాద్:...
టెక్నికల్ అసిస్టెంట్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన సర్పంచ్
ప్రాణం మీదకు తెచ్చిన బిల్లుల వివాదం
సర్పంచ్, ఉపాధిహామి టిఎల మధ్య వాగ్వాదం
రికార్డులు తగలబెట్టేందుకు ప్రయత్నించిన సర్పంచ్
అడ్డుకున్న టిఏకు గాయాలు
మనతెలంగాణ/ కుబీర్ : ఓ ఉద్యోగి, సర్పంచ్ మధ్య బిల్లుల...
మళ్లీ వైరస్ ముప్పు!
బోనాల ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనలు పాటించని జనం
మాస్కులు ధరించకుండా గుంపులుగా చేరుతున్న పరిస్థ్దితి
జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి మహమ్మారి విజృంభణ తప్పదు
ప్రజలు నిర్లక్షం చేయరాదని సూచిస్తున్న జిల్లా వైద్యాధికారులు
హైదరాబాద్: నగరంలో కరోనా సెకండ్ తగ్గుముఖం...
వర్గల్ సిద్ధాంతిని పరామర్శించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సిద్ధిపేట జిల్లా వర్గల్ విద్యాసరస్వతీ శనైశ్వరాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ పంచాంగ సిద్ధాంతి యాయవరం చంద్రశేఖర శర్మని మంత్రి హరీష్ రావు...
40 శాతం మందికి పోస్ట్ కొవిడ్ సమస్యలు..!
ఎఐజి హాస్పిటల్స్ అధ్యయనంలో వెల్లడి
దేశంలో మొట్టమొదటి పోస్ట్ కొవిడ్ క్లినిక్ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న తర్వాత 40 శాతం మందికి పోస్ట్ కొవిడ్ సమస్యలు వస్తున్నట్లు ఎఐజి హాస్పిటల్స్ అధ్యయనంలో...
ఉత్తర భారతానికి పిడుగుపాట్లు
మొత్తం 74 మంది దుర్మరణం
యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ విలవిల
రుతుపవన వేళ ఆకాశపు వైపరీత్యం
రాజస్థాన్ కోటవద్ద పర్యాటకులు బలి
లక్నో /jజైపూర్/ భోపాల్ : ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల...