Monday, April 29, 2024

పాకిస్తాన్ లో బాంబు పేలుడు: 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Massive blast on Pakistan bus kills 10

ఇస్లామాబాద్: పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చైనీయులు, ఇద్దరు పాక్ జవాన్లు సహా పదిమంది చనిపోయారు. బాంబు పేలుడులో మరో 39 మందికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు లక్ష్యంగా బాంబు పేలుడు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Massive blast on Pakistan bus kills 10

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News