Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
కరోనాతో హోంగార్డు మృతి
ఎస్ఆర్ నగర్ పిఎస్లో విధుల నిర్వహణ
హైదరాబాద్ : కరోనా సోకడంతో చికిత్స పొందుతూ హోంగార్డు మృతిచెందిన సంఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్రెడ్డి(43)కి...
నవాజ్ షరీఫ్ వీసా పొడిగింపునకు బ్రిటన్ నిరాకరణ
ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు బ్రిటన్ విదేశాంగ శాఖ వీసా పొడిగింపునకు నిరాకరించింది. పాకిస్తాన్లో రెండు అవినీతి కేసులలో దోషిగా తేలిన 71 సంవత్సరాల నవాజ్ షరీఫ్కు వైద్య చికిత్సల...
సంగారెడ్డిలో దారుణం: ఇద్దరు పిల్లలను చంపి.. చెరువులో దూకిన తల్లి..
సంగారెడ్డి: జిల్లాలోని శాంతినగర్ లో దారుణ సంఘటనల చోటుచేసుకుంది. ఓ తల్లి తన కుమారులిద్దరిని ఉరేసి చంపింది. అనంతరం మహబూబ్ సాగర్ చెరువులో దూకి తల్లి జోత్స్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రాణాపాయ...
జయశంకర్ సార్ యాదిలో
అది 1953 వరంగల్ నగరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ గుంపులో ఒక విద్యార్థి నోటి నుండి...
కొత్తగా మరో 582 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 83,జిల్లాల్లో 499కేసులు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
6,47,811కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 582 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసిలో 83 మంది ఉండగా, ఆదిలాబాద్లో 3, భద్రాద్రి 12,జగిత్యాల...
గాంధీకి పెరుగుతున్న సాధారణ రోగులు
ఓపి ద్వారా రోజుకు 300మందికి సేవలు
కొవిడ్ రోగుల కోసం 250 పడకలు కేటాయింపు
గాంధీ ప్రారంభం కావడంతో ఉస్మానియాకు తగ్గిన రోగులు
వాయిదా వేసి శస్త్రచికిత్సలు త్వరలో చేస్తామంటున్న వైద్యులు
హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి పేరుగాంచిన...
కొత్తగా మరో 623 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 77,జిల్లాల్లో 546 కేసులు
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
6,47,229కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 623 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసిలో 77 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6,...
కుటుంబ కలహాలు… పిల్లలకు తల్లి విషం తాగించి… ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య...
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి...
చికిత్స పొందుతున్న చిన్నారులు..
స్థానిక పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు
మన తెలంగాణ/ఎల్లారెడ్డి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి...
మద్యం మత్తులో వేగం.. గాలిలో ప్రాణం
మన తెలంగాణ/సిటీబ్యూరో: స్నేహితుల దినోత్సవం సందర్భంగా పార్టీకి వెళ్లిన స్నేహితులు కారు ప్రమాదం జరగడంతో ఒకరు మృతిచెందిన సంఘటన గచ్చిబౌలిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ముగ్గురు మిత్రులకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో...
ఈటలను పరామర్శించిన రఘునందన్, రాజాసింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బిజెపి నేత ఈటల రాజేందర్ను బిజెపి ఎంఎల్ఎలు రాజాసింగ్, రాఘునందర్రావులు ఆదివారం నాడు పరామర్శించారు. ఈక్రమంలో ఈటల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో ఆరోగ్యం...
ఫ్లోరిడాలో కరోనా విలయ తాండవం
ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 21,683 కొత్త కేసులు
రోజూ 17 వేలకు మించి కేసుల నమోదు
ఒరియాండో ( అమెరికా) : ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక్క రోజు లోనే రికార్డు స్థాయిలో 21,683...
బుస కొడుతున్న బ్లాక్ ఫంగస్
ఆగ్రా : ఆగ్రాలో బ్లాక్ఫంగస్ బారిన పడి కోలుకున్న తొమ్మిది మందికి మళ్లీ ఫంగస్ సోకింది. అయితే బాధితుల్లో లక్షణాలు కనిపించక పోవడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రుల్లో వీరిని చేర్చకుండా యాంటీఫంగల్...
సెకండ్ వేవ్ నుంచి ఇంకా విముక్తి పొందని కేరళ
థర్డ్ వేవ్ను ఎదుర్కోడానికి అదనపు జాగ్రత్తలపై సమీక్ష
తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ నుంచి కేరళ ఇంకా విముక్తి పొందలేదని, అందువల్ల థర్డ్ వేవ్ రాకుండా ప్రజలు మరింత కట్టుదిట్టమైన నిబంధనలు...
రాష్ట్రంలో కొత్తగా 621 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,13,012 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 621 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు 6,44,951కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...
జరభద్రం….. రేపు బోనాలు
నగరంపై పొంచి ఉన్న కరోనా వైరస్
వేడుకల్లో కోవిడ్ నిబంధనలు పాటించకుంటే థర్డ్వేవ్ తప్పదు
కుటుంబ సభ్యులతో పరిమితంగా చేసుకోవాలంటున్న వైద్యులు
రోజు రోజుకు గాంధీలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య
హైదరాబాద్: నగరంలో బోనాల వేడుకలు ఘనంగా...
తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు..
జెరూసలెం: ఇజ్రాయెల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి వైద్యులను ఆశ్చర్య చకితులను చేసింది. ఈ నవజాత శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండడం వైద్యులు...
చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం
మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: దుండిగల్ మున్సిపల్ పరిధిలోని భౌరంపేట గ్రామానికి చెందిన పలుపునూరి మల్లారెడ్డి భార్య పవిత్ర(33) చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేశారు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 26న జరిగిన...
మంత్రి కెటిఆర్ సాయం కోరిన యాంకర్ రష్మి గౌతమ్… ఏం జరిగిందంటే..?
మన తెలంగాణ/హైదరాబాద్: బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న రష్మీగౌతమ్ స్వతహాగా జంతు ప్రేమికురాలు. మూగ జీవాలకు హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్డౌన్లోనూ వీధికుక్కలకు, పావురాల కోసం ప్రతిరోజు ఆహారం అందించేది. అంతేకాదు.....
మళ్లీ కరోనా ఉనికి
గాంధీ ఆసుపత్రికి పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
రోజుకు 40మందికిపైగా చికిత్స కోసం చేరుతున్న రోగులు
30 శాతం మంది మాస్కులు ధరించకుండా దర్జాగా రోడ్లపైకి
కొవిడ్ నిబంధనలు విస్మరిస్తే థర్డ్వేవ్ తప్పదంటున్న వైద్యులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో...
టోక్యోలో కరోనా విలయ క్రీడ
లక్షమందికి 88 మంది వంతున పెరుగుతున్న కేసులు
జపాన్లో మొత్తం కేసుల సంఖ్య 8,92,000 కు చేరిక
టోక్యో: టోక్యోలో ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు...