Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
భారత్ లో కొత్తగా 43,654 కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 43,654 మందికి కరోనా వైరస్ సోకగా 640 మంది మృత్యువాతపడ్డారని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది....
గ్రేటర్ పై డెంగీ దండయాత్ర
భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
ఆసుపత్రులకు క్యూకడుతున్న రోగులు
జిహెచ్ఎంసి దోమల వ్యాప్తి చెందకుండా చూడాలంటున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థారణ
ఆందోళన వ్యక్తం చేస్తున్న నగరవాసులు
గ్రేటర్ ఇటీవల కురిసిన భారీ వానలకు...
కాలిఫోర్నియాలో కాల్పులు
బేకర్స్ఫీల్డ్: కాలిఫోర్నియా రాష్ట్రం వాస్కో నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ పోలీస్ డిప్యూటీ అధికారిసహా ఐదుగురు మృతి చెందారు. గృహ హింస కేసులో నిందితుడైన వ్యక్తి ఎకె47 తరహా ఆయుధంతో ఓ...
తెలంగాణలో కొత్తగా 645 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,23,166 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో...
ఒకేసారి గుండె, ఊపిరితిత్తుల అవయవ మార్పిడి చేసిన అపోలో
హైదరాబాద్ : నగరంలోని అపోలో ఆసుపత్రి వైద్యులు డా. ఆళ్ల గోపాల కృష్ణగోఖలే నేతృత్వంలో వైద్య బృందం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 25 సంవత్సరాల మహిళను కాపాడటానికి అరుదైన గుండె, ఊపిరితితుత్తుల మార్పిడిని...
ఆగస్టు 3 నుంచి గాంధీలో నాన్కోవిడ్ సేవలు
అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు
పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు చేస్తున్న వైద్యశాఖ
సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు
గతంలో ఉన్న క్యాజువాలిటీ, ఓపి,ఐపీ భవనాల్లో సాధారణ రోగులకు సేవలు
హైదరాబాద్: నగరంలో కరోనా...
తెలంగాణలో కొత్తగా 638 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,14,105 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 638 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,41,791కి చేరింది....
డెల్టా రోగి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా సంక్రమించే వైరస్
బాధితుడి దగ్గరకు వెళ్లిన 4 రోజుల్లోనే ఇన్ఫెక్షన్
కెన్సింగ్టన్ : కరోనా వేరియంట్లన్నిటిలో ఎక్కువగా సంక్రమించే శక్తి కలిగిన డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ...
గిఫ్టుల పేరుతో ఛీటింగ్
బాధితులను నమ్మించి డబ్బులు కొట్టేస్తున్న సైబర్ నేరస్థులు
బహుమతి వచ్చిందని ఫోన్
ట్యాక్స్ల పేరుతో డబ్బులు వసూలు
నమ్మి మోసపోతున్న అమాయకులు
హైదరాబాద్: బహుమతుల పేరుతో సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. అమాయకులకు ఫోన్ చేసి బహుమతులు వచ్చాయని ఫోన్లు...
మహారాష్ట్రలో వర్షాలకు 113మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో వర్షాకాల ఆరంభం జనజీవితాన్ని దెబ్బతీసింది. కుండపోత వానలు, సంబంధిత ప్రమాదాలతో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 113కు చేరింది. ప్రత్యేకించి మహానగరం ముంబై జనం నానా కష్టాలకు గురయ్యారు. ఆదివారం ఉదయం...
సంగాల్ లోయలో విషాదం (వీడియో)
సంగాల్ : హిమాచల్ ప్రదేశ్ లోని సంగాల్ లోయలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భారీ కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది పర్యాటకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స...
తిరుపతి సింగిరికోనలో భక్తులపై చిరుత దాడి
అమరావతి: తిరుపతి సింగిరికోనలో ఆదివారం మరో ఇద్దరు భక్తులపై చిరుత దాడి చేసింది. ఇంతకు ముందే దంపతులపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దీంతో...
పెద్దేముల్ మండల కేంద్రంలో పేలుడు కలకలం
నాటుబాంబు అనే అనుమానాలు
వికారాబాద్ : ఆదివారం మండల కేంద్రంలో పెద్దముల్ గ్రామానికి చెందిన బ్యాగరి యాదప్ప ఇంటి ముందు అనుమానస్పదంగా పేలుళ్లు జరిగాయి. ఈ పేలుడులో యాదప్ప కొడుకు వెంకట్ కు తీవ్ర...
గ్యాస్ సిలిండర్ లీక్.. మంటల్లో 9 మంది మృతి
మృతులంతా మధ్యప్రదేశ్కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు
మృతుల్లో నలుగురు చిన్నారులు
అహ్మదాబాద్లో విషాదం
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోరం జరిగింది. నగర శివార్లలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కారణంగా జరిగిన పేలుళ్లలో ఒకే కుటుంబానికి చెందిన...
నగరంలో మరో 15 బస్తీ దవాఖానలు
హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి భరోసా ఇచ్చే బస్తీదవాఖానలను దశలవారీగా పెంచుతూ త్వరలో మరో 15 దవాఖానలు వైద్యశాఖ అధికారులు సిద్ధం చేశారు. వచ్చే నెల నుంచి రోగులకు సేవలందించే జిహెచ్ఎంసి అధికారులతో...
కట్నం కోసం భార్యతో యాసిడ్ తాగించాడు
భోపాల్: అదనపు కట్నం కోసం ఓ భర్త తాను కట్టుకున్న భార్యతో యాసిడ్ తాగించిన అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది. గ్వాలియర్ కు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి...
చైనాలో వరదల బీభత్సం
వెయ్యేండ్లలో ఎప్పుడూ లేని కుండపోత
హెనన్ ప్రాంతంలో తీవ్రస్థాయి నష్టం
25 మంది మృతి.. అరకోటి వరకూ వీధిపాలు
సబర్బన్ రైలుకు వరద తాకిడి
12 మంది జలసమాధి..గల్లంతు
సైన్యానికి దేశాధ్యక్షుడి పిలుపు...
అబద్ధాలకు ఆక్సిజన్
అబద్ధం అతికినట్టుండాలి గాని, తాను పచ్చి బూటకాన్ని అని నెత్తిన రాసుకున్నట్టు ఉండకూడదు. అధికారంలో ఉన్న వారు ఏది చెబితే దానినే ప్రజలు నమ్ముతారనే ఆత్మవంచన, పరవంచనతో కూడినది అసలే కాకూడదు. దేశంలో...
పని గంటలు- నిరుద్యోగ మంటలు
పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయా లు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్ టైవ్సు పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని...
ఎస్సై మోసం చేశాడని.. యువతి ఆత్మహత్యాయత్నం
ప్రైవేట్ ఆస్పత్రిలో యువతికి చికిత్స
ఎస్సైని సస్పెండ్ చేసిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్ : వివాహం చేసుకుంటానని చెప్పి ఎస్సై మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన నగరంలో ఆలస్యంగా వెలుగులోకి...