Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
థర్డ్వేవ్ హెచ్చరిక
సెప్టెంబర్అక్టోబర్ మధ్య ఎప్పుడైనా రావొచ్చు
పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపొచ్చు
వైద్య సదుపాయాలన్నింటినీ మెరుగు
పర్చాలి ఇప్పుడున్నవి చాలావు
లేకుంటే 6 లక్షల కేసులు వచ్చే
ప్రమాదం పిఎంఒకి నిపుణుల నివేదిక
న్యూఢిల్లీ...
సాహితీ సామ్రాజ్యం ఒక మహారాజు
ప్రపంచ కవులు, రచయితలు, శాస్త్రజ్ఞులు శాంతియోధులుగా జీవించాలనుకుంటారు. వారు వారి చుట్టూ గిరిగీసుకుని కూర్చోరు. వారికి ప్రాంతాల హద్దులుండవు. మనిషిని మనిషి దోపిడీ చేస్తున్న దుష్టవ్యవస్థను ఎదిరిస్తూ బతుకుతారు. ఆ వ్యవస్థను, ఎదరించడానికి...
కాబూల్ ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట
కాబూల్లో తాలిబన్ల కవ్వింపు చర్యలు, గాలిలో కాల్పులతో గందరగోళం
ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు పౌరులు దుర్మరణం..పలువురికి తీవ్రగాయాలు
కాబూల్: అఫ్ఘనిస్థాన్ విడిచిపెట్టివెళ్లాలనే క్రమంలో కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు...
రాష్ట్రంలో కొత్తగా 231 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,987 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 231 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,54,989కి చేరింది....
తల్లి, చెల్లిని చంపిన లేడీ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
సూరత్ : కుటుంబం లోని తల్లి, చెల్లి, సోదరుడు, వదిన వీరంతా తన సంపాదన పైనే ఆధారపడడంతో విసుగెత్తిన లేడీ డాక్టర్ రెండు ప్రాణాలను బలిగొంది. అంతేకాదు తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది....
ఫుట్బాల్ దిగ్గజం షాహిద్ హకీమ్ కన్నుమూత
బెంగళూరు: భారత ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు షాహిద్ హకీమ్ (82) గుండెపోటుతో కన్ను మూశారు. కర్నాటకలోని గుల్బర్గాలో ఓ ప్రైవేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆయన కన్ను మూశారని కుటుంబ...
అమెరికా సైనిక విమానంలో అఫ్గాన్ మహిళకు ప్రసవం
బెర్లిన్ : మధ్య ప్రాచ్య నుంచి జర్మనీ లోని రమ్స్టెయిన్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ సి17 సైనిక విమానంలో అఫ్గాన్ మహిళ ఆడ బిడ్డను ప్రసవించిందని అమెరికా మిలిటరీ వెల్లడించింది. అఫ్గాన్ నుంచి...
ఆసుపత్రులో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
గ్రేటర్ నగరంలో 650 దాటిన బాధితులు
ఇదే అదునుగా భావించి దోచుకుంటున్న ప్రైవేటు దవఖానలు
దోమల వ్యాప్తించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నీటి ట్యాంకుల,పూలకుండీల్లో నీరు నిల్వలేకుండా చూడాలి
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేపట్టాలని సూచిస్తున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల...
ఎపిలో కొత్తగా 1085 కరోనా కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈక్రమంలో గడచిన 24 గంటల్లో 57,745 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,085 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి...
యుపి మాజీ సిఎం కల్యాణ్సింగ్ కన్నుమూత
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు. 89 సంవ త్సరాల సీనియర్ బిజెపి నేత అయిన సింగ్ లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ (ఎస్జిపిపిఐఎంఎస్)లోని ఐసియూలో...
సైనిక పాటవ పోటీలో విషాదం
ఓ జవాను మృతి ... కుప్పకూలిన 30 మంది
పఠాన్కోట్ : శరీర ధారుఢ్య శిక్షణా కార్యక్రమంలో క్లిష్టతర ప్రక్రియను తట్టుకోలేక ఓ సైనిక జవాను ప్రాణాలు వదిలారు. పలువురు అస్వస్థతకు గురై, ఆసుపత్రి...
రాష్ట్రంలో కొత్తగా 364 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,289 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 364 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,54,758కి...
దోమలగూడలో వృద్ధ మహిళలపై దాడి
తీవ్ర గాయలు, ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: అపార్ట్మెంట్లో ఉంటున్న ఇద్దరు వృద్ధులపై దాడి చేసిన సంఘటన నగరంలోనిన దోమలగూడలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... హైకోర్టు రిటైర్డ్...
భూ (దొడ్ల స్థలం) వివాదంలో వ్యక్తి దారుణ హత్య
పరస్పర దాడులు... మరో వ్యక్తికి తీవ్రగాయాలు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన గద్వాల డీఎస్పీ, గద్వాల సీఐ
మన తెలంగాణ/గద్వాల రూరల్: దొడ్ల స్థల (పశువులకు మేత నిల్వ చేసే స్థలం) నిర్మాణంలో హద్దులు ఏర్పాటు చేసుకుంటున్న...
ఆరోగ్య సమాచార సేకరణ
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం
పైలట్ ప్రాజెక్టు అమలుకు ములుగు, సిరిసిల్ల జిల్లాల
ఎంపిక ఆరోగ్య సమాచార సేకరణతో వ్యాధుల ధోరణి
తెలుసుకోవడం, వాటి నివారణ తదితరాలు సులభతరం
పైలట్...
అత్యాచారం అబద్ధం
అంతా కల్లు మహిమ
గాంధీ ఆసుపత్రి గ్యాంగ్రేప్ ఆరోపణ చిక్కుముడి విప్పిన పోలీసులు
అత్యాచారం ఫిర్యాదు బూటకమే, అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కల్లు అలవాటుంది
సెక్యూరిటీ గార్డుతో ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకున్న చెల్లి
కల్లు తాగి...
రాష్ట్రంలో కొత్తగా 409 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88,308 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 409 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,54,035కి...
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం ఆ రెండు జిల్లాలు ఎంపిక…
హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు. తెలంగాణలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుపై మంత్రులు సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి...
గాంధీలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్
350 గదులను తనిఖీ చేసిన పోలీసులు
మెడికల్ రిపోర్టులో కన్పించని క్లోరోఫాం
నలుగురు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గాంధీ ఆస్పత్రి అత్యాచారం కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బాధితురాలు తన...
రాష్ట్రంలో కొత్తగా 424 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91,350 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 424 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,53,626కి...