Thursday, May 9, 2024

వర్గల్ సిద్ధాంతిని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao meet with chandra shekhar sharma

హైదరాబాద్: సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సిద్ధిపేట జిల్లా వర్గల్  విద్యాసరస్వతీ శనైశ్వరాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ పంచాంగ సిద్ధాంతి యాయవరం చంద్రశేఖర శర్మని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని కోరారు. త్వరగా కొలుకొని అమ్మవారి సేవలో పాత్రులు కావాలన్నారు. మా ప్రాంత ప్రజలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News