Home Search
టెస్టు సిరీస్ - search results
If you're not happy with the results, please do another search
అతి విశ్వాసమే ముంచింది….
తక్కువ అంచన వేశారు.. మూల్యం చెల్లించారు
లీడ్స్: లార్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించడంతో ఇక సిరీస్లో కోహ్లి సేనకు తిరుగే ఉండదని అందరూ భావించారు. మరోవైపు...
విండీస్పై పాకిస్థాన్ ఘన విజయం
జమైకా: వెస్టిండీస్తో జరిగిన రెండో, చివరి టెస్టులో పాకిస్థాన్ 109 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రాగా ముగించింది. 329 పరుగుల లక్ష్యంతో...
సమరోత్సాహంతో కోహ్లి సేన
ప్రతీకారం కోసం ఇంగ్లండ్, నేటి నుంచి మూడో టెస్టు
లీడ్స్: ఇంగ్లండ్తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. లార్డ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం...
ఇంగ్లండ్ టీమ్పై విమర్శల వర్షం
లండన్: భారత్తో చారిత్రక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో అవమానకర రీతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. గెలవాల్సిన మ్యాచ్లో చేజేతులా పరాజయం చవిచూడడంపై తీవ్ర స్థాయిలో...
టీమిండియాపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్: లార్డ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటి మంత్రి...
విండీస్ ఉత్కంఠ విజయం
జమైకా: పాకిస్థాన్తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్ ఒక వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో 168 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ తొమ్మిది వికెట్లు...
కోహ్లి సేన అదరహో..
చెలరేగిన సిరాజ్, రాణించిన బుమ్రా, షమి, లార్డ్ టెస్టులో ఇంగ్లండ్ చిత్తు, భారత్ ఘన విజయం
లండన్: ఇంగ్లండ్తో చారిత్రక లార్డ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన...
తడబడిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ విఫలం
సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్న రహానే, పుజారా
ఆటముగిసే వేళకు 6 వికెట్ల నష్టానికి 181
చివరి రోజు భారమంతా పంత్పైనే
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో...
సమరోత్సాహంతో గబ్బర్ సేన
నేడు శ్రీలంకతో తొలి వన్డే
కొలంబో: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సిరీస్కు శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ జట్టు సిద్ధమైంది. సీనియర్లు లేకుండానే శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో టీమిండియా తలపడనుంది....
టీమిండియా ప్రాక్టీస్ మొదలైంది..
డర్హమ్: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా సాధన మొదలు పెట్టింది. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇప్పటికే డర్హమ్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. డబ్లూటిసి ఫైనల్...
ఓపెనర్లు ఆ ఇద్దరే
కొలంబో: పరిమిత ఓవర సిరీస్ల కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ భారత జట్టు కూర్పుపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా సారథి శిఖర్ ధావన్, యువ ఆటగాడు పృథ్వీషాల పేర్లు...
టీమిండియాకు కఠిన సవాల్!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన డబ్లూటిసి ఫైనల్ సమరంలో ఓటమి పాలైన విరాట్ కోహ్లి సేనకు...
శ్రీలంక క్రికెటర్లకు నెగటివ్..
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ఊపిరి పీల్చుకుంది. క్రికెట్ బృందంలోని ఇద్దరికి కరోనా బారిన పడడంతో ఆటగాళ్లందరినీ రెండు రోజుల క్రితం ఐసొలేషన్కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం వీరికి నిర్వహించిన...
కివీస్ ఘన విజయం
బర్మింగ్హామ్ : ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్ను కివీస్ 10 తేడాతో కైవసం చేసుకుంది. భారత్తో...
విరాట్ సేనకు భారీ ఊరట
బయోబుడగ నుంచి 20 రోజులు విముక్తి!
లండన్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు భారీ ఊరట లభించింది. కఠినమైన సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో విరాట్ కోహ్లి సేన ఊపిరి...
టీమిండియా క్రికెటర్లకు ఊరట
టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్కు కుటుంబ సభ్యులకు అనుమతి!
ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ...
పటిష్టమైన ప్రణాళిక వల్లే..
బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా
ముంబై: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క...
యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల
డిసెంబర్ 8 నుంచి తొలి టెస్టు
సిడ్నీ : ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ సిరీస్కు ఎంతో ఆదరణ ఉంది. ఈసారి యాషెస్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం...
పాజిటివ్ వస్తే ఇంటికే..
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం భారత క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల ఐపిఎల్ సందర్భంగా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో బిసిసిఐ ఇంగ్లండ్ సిరీస్లో అలాంటి పొరపాట్లు లేకుండా...
లంక టూర్కు కోచ్గా ద్రావిడ్!
ముంబై : ఇప్పటికే రెండు సిరీస్కు రెండేసి జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు కోచ్ విషయంలోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ సమయంలోనే శ్రీలంకకు మరో...