Tuesday, May 7, 2024
Home Search

చికిత్స - search results

If you're not happy with the results, please do another search
Six died with black fungus in Visakhapatnam

విశాఖలో బుసలు కొడుతున్న బ్లాక్ ఫంగస్…

అమరావతి: విశాఖలో బ్లాక్ ఫంగస్ బుసలు కొడుతోంది. ఫంగస్ బారినపడి ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో 113 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ మందుల...
police arrested two maoists in warangal

పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

హైదరాబాద్: ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన సంఘటన వరంగల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దండకారుణ్య జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, కొరియర్ ను అరెస్టు చేశారు. కోవిడ్-19 చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన...

భారత్ @ 1.32 లక్షల కరోనా కేసులు…

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 1,32,788 మందికి కరోనా వైరస్ సోకగా 3207 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 2.83 కోట్లకు చేరుకోగా...
57982 Covid 19 cases and 941 deaths reported in India

మాజీ సిఎస్ ఎస్ వి ప్రసాద్ సతీమణి కన్నుమూత

హైదరాబాద్: ఉమ్మడి ఎపి మాజీ సిఎస్ ఎస్ వి ప్రసాద్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. కరోనా వైరస్ తో పోరాడి  ప్రసాద్ మృతి చెంది 24 గంటలు గడవక ముందే ఆయన...
TS Govt Cancels Corona treat for Patient in KIMS

‘కిమ్స్‌’పై చర్యలు

కొవిడ్ చికిత్స అనుమతి రద్దు మరో 5ఆసుపత్రులపైనా వేటేసిన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం ప్రతి రోజూ ప్రైవేట్ ఆసుపత్రులకు దడ పుట్టిస్తోంది. మంగళవారం కూడా మరో ఆరు ఆసుపత్రుల అనుమతులను రద్దు చేసింది....
Ex CS S V Prasad passed away

మాజీ సిఎస్ ఎస్‌వి ప్రసాద్ మృతి

మాజీ సిఎస్ ఎస్‌వి ప్రసాద్ మృతి సుప్రీం సిజె, ఉపరాష్ట్రపతి, సిఎంలు కెసిఆర్, జగన్‌ల సంతాపం మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా బారిన పడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
Dr. Reddy’s Labs announces commercial launch of 2-DG

2డిజి డ్రగ్ వినియోగంపై డిఆర్‌డిఒ మార్గదర్శకాలు

  న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు డిఆర్‌డివొ తయారు చేసిన పొడి రూపం లోని ఔషధం ఎలా వాడాలో తెలియచేసే మార్గదర్శకాలను డిఆర్‌డిఒ విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణ లోనే ఈ ఔషధాన్ని వాడాలని,...
Celon Labs develops Black Fungus drug in Hyderabad

హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్ డ్రగ్

హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్ డ్రగ్.. ఉత్పత్తి చేయనున్న సెలోన్ ల్యాబ్స్ మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే యాంఫోటెరిసిన్ బిని తయారు చేసేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. ఈ మందును సెలోన్ ల్యాబ్స్‌లో...
man cycles 300 km to get medicines for son in Karnataka

కొడుకు కోసం 300 కిలో మీటర్లు సైకిల్ తొక్కిన తండ్రి

బెంగళూరు: తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలను కాపాడటానికి ఏదైనా చేస్తారు...ఎంతకైనా తెగిస్తారు. ఒక తండ్రి తన కొడుకుకు మందులు కోసం 300 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూర్‌లోని కొప్పలు...
AP speaker Tammineni Sitaram admitted in hospital

ఆస్పత్రిలో చేరిన స్పీకర్ తమ్మినేని సీతారాం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వీకర్ తమ్మినేని సీతారాం మరోసారి దవాఖానలో చేరారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తమ్మినేని జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం తమ్మినేని...
China Reports First Human Case Of H10N3 Bird Flu

చైనాలో బర్డ్ ఫ్లూ కొత్త స్ట్రెయిన్

బీజింగ్: బర్డ్ ఫ్లూ కొత్త స్ట్రెయిన్ హెచ్10ఎన్3 ఎంట్రీ తొలిసారి మనిషిలో వెలుగుచూసింది. అదికూడా చైనాలోనే వెలుగుచూడడం అందరి దృష్టిని ఆకర్షించింది. చైనా తూర్పు ప్రావిన్స్ ఝెన్ జియాంగ్ నగరానికి చెందిన 41ఏళ్ల...
Son Left After His Father Had Symptoms of Black Fungus in Pargi

ఆ మందులకు దేశ వ్యాప్తంగా కొరత: డిహెచ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. డిహెచ్, డిజిపి, కార్మిక, జైళ్ల శాఖలు, జిహెచ్‌ఎంసి వేర్వేరు నివేదికలు...
259170 New Corona Cases Reported in India

భారత్@1.27 లక్షలు… 2795 మంది మృతి

    ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. 54 రోజుల తరువాత 1.2 లక్షల కేసులు నమోదుకావడం గమనార్హం. గత 24 గంటల్లో 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 2795...
Former Joint Andhra Pradesh Secretary SV Prasad passed away

ఉమ్మడి ఎపి మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ కన్నుమూత

హైదరాబాద్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్  మంగళవారం కన్నుమూశారు. ఎస్ వి ప్రసాద్ కుటుంబానికి కరోనా వైరస్ సోకడంతో తన భార్యతో కలిసి యశోదా ఆస్పత్రిలో...
Jaishankar Washington tour

జైశంకర్ వాషింగ్టన్ పర్యటన

  ‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్‌తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్...
‘Black Day’ in AIIMS on June 1 over Baba Ramdev's comments

రాందేవ్ వ్యాఖ్యలపై ఎయిమ్స్‌లో బ్లాక్‌డే

  న్యూఢిల్లీ : బాబా రాందేవ్ వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు మంగవారం నిరసనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా తాము జూన్ 1వ తేదీని బ్లాక్‌డేగా...
‘T’ cell protection for blood cancer patients

బ్లడ్ క్యాన్సర్ రోగులకు ‘టి’ కణ రక్షణ

అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి ఫిలడెల్ఫియా : కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి యాంటీబాడీలే కాదు రోగనిరోధక వ్యవస్థ లోని టి కణాలు కూడా కీలక పాత్ర వహిస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్లడ్ క్యాన్సర్ రోగుల్లో...
Delhi likely to get Sputnik V Vaccine in June: Kejriwal

జూన్‌లో స్పుత్నిక్ వి రాక: కేజ్రీవాల్ ఆశాభావం

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మొదటి కంసైన్‌మెంట్ జూన్‌లో వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటంలో వ్యాక్సినేషన్ అత్యంత...
Four Injured in Road Accident in Adilabad

కడెంలో రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు

కడెం: ఆదిలాబాద్ జిల్లాలోని కడెం మండలం ఇంధపల్లి వద్ధ సోమవారం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప...
Head master dead with Anandayya Medicine

ఆనందయ్య మందు… హెడ్ మాస్టర్ మృతి

అమరావతి: ఆనందయ్య మందు తీసుకున్న తరువాత కరోనా వ్యాధి తగ్గిందన్న హెడ్‌మాస్టర్ కోటయ్య సోమవారం చనిపోయాడు. కరోనా వైరస్ సోకడంతో జిజిహెచ్ లోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం మార్నింగ్ మృతి చెందాడు....

Latest News