Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలు మృతిచెందిన విషాదసంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ చౌరస్తాలో సోమవారం జరిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన నర్సారెడ్డి అహ్మదీపూర్...
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని డీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు....
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నానంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల సలహా...
ఎన్టీఆర్ మార్గ్ లో ప్రమాదం: నలుగురికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ లో సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. డివైడర్ ను ఢీకొట్టి కారు రహదారిపై బోల్తాపడింది. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు స్పల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప...
ఎస్పి నేత ఆజంఖాన్ తండ్రీ కొడుకులకు కరోనా : లక్నో ఆస్పత్రికి తరలింపు
సీతాపూర్ (యుపి): సమాజ్వాది పార్టీ సీనియర్ నేత ఆజమ్ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్లకు కరోనా పాజిటివ్ సోకడంతో వారిని లక్నో లోని ప్రైవేట్ ఆస్పత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. లక్నో కింగ్...
బైక్ ను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి
అమరావతి: బైక్ ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తాళ్లూరు చెందిన షేక్...
యాంటీబాడీ కాక్టెయిల్కు భారత్ ఓకే
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వాడిన ఔషధంతో సత్ఫలితాలు
త్వరలో దేశంలో అందుబాటులోకి, స్విట్జర్లాండ్ తయారీ సంస్థ రోచ్కు
అనుమతులు, మార్కెటింగ్, పంపిణీ బాధ్యత సిప్లాకు అప్పగింత
న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల...
అప్పటి వేరియంట్ ఇప్పుడు కొంపముంచింది
అక్టోబర్లోనే ఆనవాళ్లు
అజాగ్రత్తలు సమ్మేళనాలతో ముప్పు
భారత్లో కరోనా స్పీడ్వేవ్
అత్యంత సంక్లిష్టం
ప్రపంచ ఆరోగ్యసంస్థ సైంటిస్టు సౌమ్య
న్యూయార్క్ : భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్లు తీవ్రస్థాయి ఆరోగ్య విషమపరిస్థితిని సృష్టిస్తున్నాయని ప్రపంచ...
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బ్లాక్ఫంగస్ వ్యాప్తి
ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు
కంటి చూపు కోల్పోతున్న కొవిడ్ బాధితులు
అహ్మదాబాద్ /ముంబై : మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి మరో ప్రమాదం ఎదురౌతోంది. బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్ )...
హర్యానా జైలు నుంచి 13 మంది ఖైదీల పరార్
చండీగఢ్: హర్యానాలోని రేవరీ జైలు నుంచి 13మంది ఖైదీలు పారిపోయారు. శనివారం అర్ధరాత్రి వేళ ఖైదీలు జైలు ప్రహరీ గోడలు దూకి పారిపోయినట్టు అధికారులు తెలిపారు. పారిపోయినవారిలో హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన నిందితులున్నట్టు...
మావోల దళంలో కరోనా కలకలం
కొరియర్ వ్యవస్థపై పోలీసు నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు దళంలోని కొందరు కీలక సభ్యులకు కరోనా సోకిందని, అత్యంత రహస్యంగా వారు వైద్యచికిత్స పొందుతున్నారన్న సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు...
రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు
బాలాసోర్: ఒడిశా బాలాసోర్ జిల్లాలోని నీలగిరి ప్రాంతంలో ఆదివారం కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కేంద్రమంత్రి కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు...
ప్రధానికి లేఖ రాసిన బెంగాల్ సిఎం మమత
కోల్కతా: కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి అవసరమైన మందులు, పరికరాల దిగుమతిపై పన్ను మినహాయింపులు కోరుతూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను...
సకారియా తండ్రి కరోనాతో కన్నుమూత
జైపూర్: చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. సకారియా తండ్రి కంజిబాయ్ కరోనాతో మృతి చెందాడు. వారం రోజుల క్రితం కంజిబాయ్ కి కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స...
నిలోఫర్ లో కరోనాతో హెడ్ నర్సు మృతి
హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి హెడ్ నర్సు స్వరూప రాణి(53) కరోనా వైరస్తో పోరాడి దుర్మరణం చెందారు. ఎప్రిల్ 28న ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో మాసబ్ ట్యాంక్లోని మహవీర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు....
కరోనాతో మునుగోడు తహసీల్దార్ కన్నుమూత
మునగోడు: కరోనా వైరస్ సోకడంతో నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ సునంద(58) చనిపోయారు. వారం రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా...
భారత్ @ 4.03 లక్షల కరోనా కేసులు
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా ధాటికి భారత్ విలవిలలాడుతోంది. ప్రతీ రోజు దాదాపుగా నాలుగు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. పెద్ద పెద్ద ఆస్పత్రులు శవాల దిబ్బలుగా...
మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
అమరావతి: ఓ మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎనిమిది నెలల నుంచి...
యువతిపై ప్రేమోన్మాది దాడి….
జగిత్యాల: ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసిన అనంతరం అతడు పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మేడిపల్లి మండలం...
స్టాలిన్ పాలన
తమిళనాడు ముఖ్యమంత్రిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన ముత్తువెలి కరుణానిధి స్టాలిన్ (ఎంకె స్టాలిన్) పాలన ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అంతటా గూడు కట్టుకోడం సహజం. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి...