Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
ఆగంతకుల దాడిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ఆగంతకులు దాడి చేయడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన నగరంలోని మెహిదిపట్నంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... స్థానికం అయోధ్యనగర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్...
నీట్ పిజి పరీక్ష వాయిదా..
న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) పిజి పరీక్షలను నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది. దేశంలో కొవిడ్ రోగుల...
కరోనాతో మాజీ ఎంపి సబ్బంహరి కన్నుమూత
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి కన్నుమూశారు. కరోనాతో విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బం హరి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న...
మాజీ ఎంఎల్ఎ ముత్యంరెడ్డి కన్నుమూత
మెదక్: రామాయంపేట మాజీ శాసన సభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స...
కొంతకాలం లాక్డౌన్ విధిస్తే మంచిది
అత్యవసరంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి
భారత్లో కరోనా విజృంభణపై ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: భారత్లో రెండో దశ కరోనా ఉధృతిని కట్టడి చేయడానికి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
హైకోర్టుల చొరవ
మొన్న మద్రాస్ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని చీల్చిచెండాడింది. దాని బాధ్యతారాహిత్యాన్ని చెరిగి వదిలిపెట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రాణాలను వేటాడి వెంటాడి హరిస్తున్న నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరడాన్ని అరికట్టడానికి ఎన్నికల...
కొవిడ్తో సితార్ విద్వాంసుడు పండిట్ దేవ్ చౌదురి కన్నుమూత
న్యూఢిల్లీ : సితార్ మాస్టర్గా ప్రసిద్ధి చెందిన పండిట్ దేవ్ చౌదురి (85) కరోనా సంబంధ చిక్కులతో శనివారం ఢిల్లీ ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన కుమారుడు ప్రతీక్ చౌదురి ఈ సమాచారాన్ని తెలియచేశారు....
ఆర్జేడీ నేత షాబుద్దిన్ కన్నుమూత
గ్యాంగ్స్టర్కు కరోనా కాటు
న్యూఢిల్లీ : ఆర్జేడీ నేత, మాజీ ఎంపి మహమ్మద్ షాబుద్దిన్ శనివారం కొవిడ్తో మృతి చెందారు. గ్యాంగ్స్టర్గా పేరొంది, లాలూప్రసాద్ యాదవ్ సారథ్యపు ఆర్జేడీలో షాబుద్దిన్ కీలక పాత్ర పోషించారు....
కరోనాతో కొడుకు.. జ్ఞాపకాలను తలుచుకొని తండ్రి మృతి
నాగారం: కరోనా మహమ్మారి బారిన పడి కొడుకు నాలుగు రోజుల క్రితం మృతిచెందాడు. ఆ ఘటన నుంచి కోలుకొని తండ్రి బెంగతో శనివారం మృత్యువాతపడ్డాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. బాత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది కోవిడ్ రోగులు శనివారం మృతి చెందినట్టు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది....
ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగులు మృతి
అమరావతి: కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగులు మృతిచెందారు. అనంతరం యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ఆస్పత్రిని వదిలి వెళ్లిపోయారు. ప్రభుత్వ అనుమతి లేకుండా...
భారత్@4.08 లక్షల కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ధాటికి భారత్ విలవిలలాడిపోతుంది. గత 24 గంటల్లో 4.08 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 3464 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య...
కరోనాతో షూటర్ దాదీ కన్నుమూత
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని భాగ్పట్ జిల్లాకు చెందిన షూటర్ దాదీ చంద్రో తోమర్ కరోనాతో కన్నుమూశారు. చంద్రోతోమర్(89) కరోనా వైరస్ సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో...
కొవిడ్ రోగులకు సంజీవిని ‘టిమ్స్’
1261 పడకలు, 266 మంది దాక్టర్లు,535 ఇతర వైద్య సిబ్బందితో సేవలు
కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందంటున్న కోలుకున్న బాధితులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ రోగులకై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
సొలి సొరాబ్జీ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: మాజీ అటార్జీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. సోలి సొరాబ్జీ మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్...
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎంఎల్ఎ మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వర్ధన్న పేట...
మారణహోమం… భారత్@3.86 లక్షల పాజిటివ్ కేసులు
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ పంజావిసరడంతో విలవిలలాడిపోతుంది. మహానగరాలు గజగజ వణికిపోతున్నాయి. ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, కోల్కతా వంటి నగరాలలో ఆస్పత్రులు శవాలదిబ్బలుగా మారాయి. ఆస్పత్రులలో ఎటుచూసిన శవాలతో...
కేంద్రం ‘తప్పు’టడుగు
రెండోదశ అంచనాలో ఘోర వైఫల్యం
వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తోంది
ప్రాణవాయువు అందక ప్రజలు చనిపోవడం దేశానికే అవమానకరం
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై కేంద్రం పెద్దల విమర్శలు
విపత్కర పరిస్థితుల్లో టీకాలు ఉచితంగా...
ఎటిఎంలో పేలిన తూటా
డబ్బులు నింపుతుండగా సిబ్బందిపై దుండగుల కాల్పులు, ఒకరు మృతి
రూ.5లక్షలతో పరారీ, నిందితుల పట్టివేత
హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన
మనతెలంగాణ/సిటిబ్యూరోః ఎటిఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. దుండగుల...
కోట్ల ఆస్తి…. చివరి కోరిక తీరలేదు…
వరంగల్ రూరల్: కరోనాతో వారం రోజులు పోరాడి బంగారం వ్యాపారి (48) మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేటలో జరిగింది. సదరు వ్యాపారి కరోనా సోకడంతో ఓ...