Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్ రోగులపై బ్లాక్ టైగర్ దాడి
విజృంభిస్తోన్న ఫంగస్ వ్యాధి
మనుష్యుల శ్వాసకు ముప్పు
కంటిచూపు క్షీణత.. ప్రాణాంతకం
కోలుకున్న రోగులలో లక్షణాలు
ముందుగా గమినిస్తేనే చికిత్స సాధ్యం
న్యూఢిల్లీ : మహమ్మారికి తోడు తోడేలు దండు ఎక్కువ అని కరోనా వైరస్...
పేలుడులో మాల్దీవుల పార్లమెంట్ స్పీకర్ నషీద్కు గాయాలు
మాలె: ప్రజాస్వామికంగా ఎన్నికైన మాల్దీవుల తొలి అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ నషీద్ గురువారం తన ఇంటి సమీపంలో జరిగిన ఒక పేలుడులో గాయపడ్డారు. ఆయనకు మాలెలోని ఒక ఆసుపత్రిలో చికిత్స...
సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు
ఆక్సిజన్ సరఫరాపై కర్నాటక హైకోర్టు ఆదేశాల్లో
జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కర్నాటకకు ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకకు రోజువారీ లిక్విడ్ ఆక్సిన్ సరఫరా కోటాను పెంచాలన్న...
అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ కరోనాతో మృతి!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజాన్(61) కరోనాతో మృతి చెందాడు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఎయిమ్స్)లో కరోనాకు చికిత్స పొందుతూ చోటారాజన్ చనిపోయాడు. తీహార్ జైలులో...
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణం
చెన్నై: డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో స్టాలిన్ తో పాటు 33 మంది మంత్రుల చేత గవర్నర్ బన్వారీ లాల్...
భారత్ @ 4.14 లక్షల కరోనా కేసులు….
ఢిల్లీ: దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి రోజుకు మూడు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా దాటికి భారత్ చిగురుటాకుల వణికిపోతుంది. రోజు రోజుకు కరోనా...
కరోనాతో గాయకుడు ఆనంద్ కన్నుమూత
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ గాయకుడు జి. ఆనంద్(67) కరోనాతో కన్నుమూశాడు. ఆనంద్కు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆక్సిజన్ అందకపోవడంతో అతడు మృతి చెందాడు. ఐదు దశాబ్దాలుగా సినీ రంగాని...
కుటుంబ కలహాలు… తనయుడిని బావిలో పడేసి… తండ్రి ఆత్మహత్య
సూర్యాపేట: కుటుంబ కలహాలతో పాటు భర్త మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కుమారుడిని బావిలో పడేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏనుబాములలో జరిగింది. పోలీసులు...
ప్రధాని మోడీకి సిఎం ఫోన్
కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కేంద్రం కేటాయించిన ఆక్సిజన్ అందడం లేదు
సరఫరా 500 టన్నులకు పెంచండి
వ్యాక్సిన్, రెమ్డెసివిర్ల కొరత తీర్చండి
పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు భారీగా కరోనా రోగుల తాకిడి, హైదరాబాద్పై భారం...
నో లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
ఐసోలేషన్ కిట్లు
టెస్టు కంటే ట్రీట్మెంట్పై దృష్టి సారించిన సర్కార్...!
సింప్టమ్స్ ఉన్నోళ్లందరికీ ఐసోలేషన్ కిట్లు
పాజిటివ్ రిపోర్టు లేకున్న మందులు
పది రోజుల పీరియడ్లో రెండు విడతల్లో మెడిసిన్స్ పంపిణీ
బాధితులను గుర్తించేందుకు ఇంటింటికీ స్పెషల్ సర్వే
క్రియశీలక పాత్ర వహించనున్న...
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షిస్తున్నారు. ప్రగతిభవన్ లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో చర్చిస్తున్నారు. కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పై ఆరా తీస్తున్నారు. ఈ సమావేశానికి సిఎస్...
బెల్లంపల్లిలో వరుస కరోనా మరణాలు
బెల్లంపల్లి: తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. జిల్లాలోనూ పాజిటివ్ కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో వరస కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. 36 గంటల వ్యవధిలో 11 మంది కరోనా...
హోం ఐసోలేషన్కు నూతన మార్గదర్శకాలు!
మన తెలంగాణ/హైదరాబాద్ : హోం ఐసోలేషన్లో ఉన్నోళ్లు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను తు.చ తప్పక పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈమేరకు బుధవారం మరోసారి హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.
అవి...
22 మందిని కాపాడిన రియల్ స్టార్
దేశంలో ఆక్సీజన్ కొరతతో వేలాది ప్రాణాలు పోతున్న సంగతి తెలిసిందే. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారితోపాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కూడా ఆక్సీజన్ అందక అన్యాయంగా చనిపోతున్నారు. తాజాగా ఓ ఆసుపత్రిలో చికిత్స...
హిందూ అనాథ మహిళ మృతదేహానికి ముస్లిం యువకుడు అంత్యక్రియలు..
షాజహాన్పూర్(యుపి): కరోనా వైరస్ కారణంగా మరణించిన ఒక 70ఏళ్ల హిందూ వృద్ధురాలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో స్థానిక విలేకరిగా పనిచేస్తున్న ఒక ముస్లిం యువకుడు తానే...
ఎపిలో ఒక్కరోజే 22వేల కేసులు.. 85మంది మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా 22,204 మందికి పాజిటివ్గా నిర్ధరణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం నాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే కరోనా బారిన...
రాష్ట్రాలు, యుటిలకు 17కోట్లకు పైగా టీకాలు
రాష్ట్రాలు, యుటిలకు దాదాపు 18 కోట్ల టీకాలు
ట్రిపుల్ టితో పాటు 5 సూత్రాల పథకం
కొవిడ్ ఆటకట్టుకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 17.02 కోట్ల మేర...
కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉంది: సిఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉందని తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా పై వైద్యులు, అధికారులు పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర...