Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
ఇరాక్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం: 82 మంది మృతి, 110మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 82మంది చనిపోగా, 110మంది గాయపడ్డారు. ఇబ్న్ అల్ఖతీబ్ హాస్పిటల్లో శనివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది...
నా భర్తను జైలుకు తరలించండి
సిజెఐ కి కప్పన్ భార్య వినతి
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్కు వస్తున్నప్పుడు అరెస్టయిన తన భర్తను వెంటనే ఆస్పత్రి నుంచి జైలుకు తరలించాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణను...
ఎపి మాజీ ఎంపి సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సోకడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపి సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా...
సుప్రీం కోర్టు న్యాయమూర్తి గౌడర్ కన్నుమూత
వ్యక్తుల స్వేచ్ఛకు గళమెత్తిన జస్టిస్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ ఆదివారం కన్నుమూశారు. 62 సంవత్సరాల గౌడర్ ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో స్థానిక మేదాంత ఆసుపత్రిలో చేరారు....
వంద ట్వీట్లకు సోషల్ వెలి
న్యూఢిల్లీ : కేంద్రం ఆదేశాలతో సామాజిక మాధ్యమాల నుంచి దాదాపు 100 ట్వీట్లను తొలిగించివేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ ఇతరత్రా సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న స్పందనలు వాటిలోని అంశాలపై కేంద్ర ప్రసారాల, ఐటి మంత్రిత్వశాఖ...
కరోనాతో టిఎంసి అభ్యర్థి మృతి
కోల్కతా: పరగణాల జిల్లాలోని ఖర్దా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) అభ్యర్థి కాజల్ సిన్హా ఆదివారం ఉదయం కోల్కతాలోని ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందతూ మరణించినట్లు రాష్ట్ర...
శానిటైజర్ తాగి ఏడుగురు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో శానిటైజర్ తాగి ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ విధించారు. లాక్డౌన్తో మద్యం దుకాణాలు మూసివేయడంతో శానిటైజర్ సేవించారని కుటుంబ సభ్యులు తెలిపారు....
కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం: 27 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖతిబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి 27 మంది రోగులు మృతి చెందారు....
జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ కన్నుమూత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 ఏండ్లు. జస్టిస్ మోహన్...
ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు
ఒకే రకమైన దారుణ దుర్ఘటనలు తలదాచుకోడానికి వెళ్లే చెట్టే అగ్గిపిడుగై విరుచుకుపడి బతుకులను అదే పనిగా బలి తీసుకుంటూ ఉండడం, ప్రాణ రక్షణ వ్యవస్థలే ఊపిరులను పదేపదే కబళించడం అత్యంత ఆందోళనకరం. ముంబై...
జె అండ్ జె సింగిల్ డోస్కు అమెరికా గ్రీన్ సిగ్నల్
అతికొద్దిమంది మహిళల్లో రక్తం గడ్డ కట్టిన సంఘటనలు
వాషింగ్టన్: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థలు ఆమోదం తెలిపాయి. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ను అమెరికాలో వినియోగంలోకి తేగా,...
ఆ దేశాలు నిధులిచ్చాయి.. అందుకే వ్యాక్సిన్ ధర తక్కువ
కొవిషీల్డ్ ధరపై సీరమ్ ఇన్స్టిట్యూట్ వివరణ
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై వస్తున్న విమర్శలపై సీరమ్ ఇన్స్టిట్యూట్ శనివారం స్పందించింది. భారత దేశంలోని ధరలను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడడం సరికాదని తెలిపింది. కొన్ని...
వైద్య ఆరోగ్య శాఖకు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైద్య, ఆర్యోశాఖ అధికారులను ఆదేశించారు....
ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరి తీస్తాం: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: కరోనా రోగులకు చికిత్స అందచేసే ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను కేంద్ర, రాష్ట్ర లేదా స్థానిక పాలనా యంత్రాంగానికి చెందిన ఎవరైనా అడ్డుకుంటే ఆ అధికారిని ఉరి తీస్తామని ఢిల్లీ హైకోర్టు తీవ్ర...
రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కరోనా టీకా : కెసిఆర్
హైదరాబాద్: కరోనా టీకా విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా వేయనున్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు...
వైద్య, ఆరోగ్యశాఖకు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న తరుణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకోవాలని ఆదేశించారు....
భారత్@3.46 లక్షల కరోనా కేసులు….
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా వైరస్ ధాటికి ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన మృతదేహాలే కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 3.46 లక్షల మందికి కరోనా...
ప్రజల పాత్రతోనే కరోనా కట్టడి
వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా... ఈ కరోనా పీడ ఎప్పుడు విరగడౌతుందా అని ఎదురు చూసిన జనం తీరా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొన్ని రకాల అనుమానాలు, అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి అంతగా ఇష్టపడలేదు....
వారంలో జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లు: రక్షణశాఖ
న్యూఢిల్లీ: వారం రోజుల్లో జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను యుద్ధ విమానాల ద్వారా తీసుకురానున్నట్టు రక్షణశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్కో ప్లాంట్ నిమిషానికి 40 లీటర్ల...
కోలుకున్న వారినీ కాటేస్తుంది
కోవిడ్ డెడ్లైన్ ఆరునెలలు
అమెరికా అధ్యయనంలో వెల్లడి
మానవాళికి కాలక్రమపు పిడుగుపాటు
న్యూఢిల్లీ: కొవిడ్ వచ్చి కొంతమేరకు నయం అయిన వారికి కూడా చావు ముప్పు వెంటాడుతూనే ఉంటుంది. కరోనా వైరస్కు చికిత్స పొంది అనారోగ్యంతో ఉంటూ...