Wednesday, May 22, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
SH groups in Mahabubnagar have won Guinness Book of World Records

‘గ్రీన్‌ఇండియా’ గిన్నీస్ సంబురం

విత్తన బంతుల తయారీలో భాగస్వాములైన ఎస్‌హెచ్‌జి బృందానికి అభినందన కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చ తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్ణయం,నినాదం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వచ్చే సంవత్సరంలో మూడు కోట్ల విత్తన బంతులు తయారు చేయాలి...
Study circles are boon to the youth

స్టడీ సర్కిళ్లు యువతకు వరం

  మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు బిసి స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్ కోరారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ‘బిసి స్టడీ సర్కిల్...
Not to mention resting until center collects grain:KCR

ధాన్య సేక’రణమే’

కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
We will win 95 to 105 legislative seats in coming elections

90-105 మావే

వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి 30లోనూ 29 స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలుస్తుందని మూడు నివేదికలూ వెల్లడించాయి 0.3% తేడాతో ఒక...
TRS LP meeting today

వరి వార్‌పై నేడు టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమావేశం హాజరు కానున్న వివిధ స్థాయిల పార్టీ ప్రముఖులు మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు జరిగే టిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో...
Security guards of market committees should be regularized

మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డులను రెగ్యులర్ చేయాలి

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో 154 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో 27 సంవత్సరాలుగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న 1016 మంది సెక్యూరిటీ గార్డులను రెగ్యులరైజ్ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు...
CM KCR Held an emergency meeting with ministers

మళ్లీ వరి ‘వార్’

మరోసారి ఢిల్లీతో ఢీ.. 21న మంత్రులతో కలిసి వెళ్లనున్న సిఎం సోమవారం ఉదయం 11.30 గం.కు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఉభయ సభల టిఆర్‌ఎస్ సభ్యులు, పార్టీ...
Godavari waters Release to Gandicheruvu

మండు వేసవిలో ‘నిండుగా నీళ్లు’

మంచినీటికి కటకటలాడిన ప్రాంతానికి గోదావరి జలాలను తెచ్చి కరువును దూరం పెట్టాం మల్లన్న సాగర్‌కు ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించాయి సేకరించిన భూమిని రియల్ ఎస్టేట్‌కు ఉపయోగిస్తారని దుష్ప్రచారం చేశాయి కెసిఆర్ పట్టుదల...
Mallu Swarajyam Passed away

మల్లు స్వరాజ్యం కన్నుమూత

హైదరాబాద్ బంజారహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో శనివారం రాత్రి 7.30కి తుదిశ్వాస విడిచిన సాయుధ పోరాట వీరనారి నేడు నల్లగొండలో అంత్యక్రియలు పీడిత ప్రజల పక్షపాతి: సిఎం కెసిఆర్ వామపక్ష నేతల నివాళి మనతెలంగాణ/ హైదరాబాద్...
Chinna Jeeyar Swamy clarifies on his remarks on tribal deities

ఆదివాసీలను తూలనాడలేదు

దుష్రచారం చేసేవారి అమాయకత్వానికి జాలి కలుగుతోంది గ్రామ దేవతలు, మహిళలను కించపరుస్తూ నేను మాట్లాడినట్లు జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం నిజం సిఎం కెసిఆర్‌తో ఎటువంటి విభేదాల్లేవు నేనొక భిక్షుక సన్యాసిని, సాధారణ సాధువుని...
MLC Kavitha Special Video Message on occasion of Holi

హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్‌సి కవిత

పండుగ సందర్భంగా ప్రత్యేక వీడియో సందేశం సెర్ప్, మెప్మా, ఐకెపి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సిఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎంఎల్‌సి హైదరాబాద్ : హోలీ పండగను పురస్కరించుకొని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రత్యేక...

కాంట్రాక్టు ఉద్యోగులెందరు?

ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కలు తేల్చే కసరత్తు షురూ... మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కలు తేల్చే కసరత్తు షురూ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా...
11750 crore bank linkage to Mahila Sanghalu

మహిళా సంఘాలకు రూ. 11,750 కోట్ల బ్యాంకు లింకేజీ: ఎర్రబెల్లి

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఆర్థిక సంవత్సరం (2022..20-23 )లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూడు లక్షల పదివేల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 11,750 కోట్ల బ్యాంకు లింకేజీ...
Field assistants back into duties

వరాల వర్షం

నిపుణుల నివేదిక రాగానే జీవో 111 ఎత్తివేస్తాం తిరిగి విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు విఆర్‌ఎలకు ఇరిగేషన్‌లో లష్కర్ పోస్టులు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు...
CM KCR fires on bjp

డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్

శాసనసభలో కేంద్రాన్ని చీల్చిచెండాడిన కెసిఆర్ మన తెలంగాణ/ హైదరాబాద్ : డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ దేశంలో కొత్త నినాదం మొదలు పెట్టారు. అది డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ గ్రోత్...
Why not give national status to Kaleshwar Project:KTR

జాతీయ హోదా ఎందుకివ్వరు?

కాళేశ్వరంపై ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని నిలదీసిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్షం కనబరుస్తున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని...
Telangana literature enduring in the history of the country

తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేస్తా….

తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేస్తా.... మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాహిత్యాన్ని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా సాహిత్య సృష్టికి...

ఈ సారి ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహిస్తాం

ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో పంచాంగ శ్రవణం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
CM KCR Speech in Telangana Assembly Section

అసెంబ్లీలో సీఎం కేసీఆర్

111 జీవో గురించిన మాట్లాడిన సీఎం హైదరాబాద్: భవిష్యత్తులో హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ మాట్లాడిన సిఎం 111 జీవో పరిధిలో లక్షా 32 వేల 600...
Ministers introduced several bills in House

సభలో పలు పద్దులను ప్రవేశపెట్టిన మంత్రులు

  మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో సోమవారం మధ్యాహ్నం పలు బడ్జెట్ పద్దులను మంత్రులు ప్రవేశపెట్టారు. సిఎం కెసిఆర్ తరపున మంత్రి హరీశ్‌రావు సాగునీరు, ఆయకట్టు అభివృద్ధి కోసం రూ.22,637,82,35,000 మొత్తాన్ని బడ్జెట్...

Latest News