Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ
సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు....
పవర్ఫుల్ డే
శుక్రవారం ఒక్కరోజే 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా శుక్రవారం(నిన్నటి రోజు) 13,168 మెగావాట్లు అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. 23 జిల్లాలు కలిగిన...
జిహెచ్ఎంసి చట్టానికి సవరణలు
కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు
మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధం, పచ్చదనం,
బస్తీ దవాఖానాలకు ప్రాధాన్యం
బిల్లు ముసాయిదా తయారు చేయండి
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి...
త్వరలో కొత్త విసిలు
9 వర్శిటీలకు నియామకం కానున్న వైస్చాన్సలర్లు ప్రక్రియ వేగవంతానికి సిఎం ఆదేశాలు
ముందుగా ఇసి సభ్యుల నియామకం చేపట్టాలి, రెండు, మూడు వారాల్లో ప్రక్రియ పూర్తికావాలని స్పష్టం చేసిన కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...
డిసెంబర్ లోపు బోనస్ చెల్లిస్తాం
ఆర్టిసిలో ఉద్యోగ భద్రతపై వారంలో విధి విధానాలు
ఉత్తమ డ్రైవర్, మెకానిక్ల అవార్డుల ప్రదానోత్సవంలో ఎండి సునీల్ శర్మ వెల్లడి
హైదరాబాద్: టిఎస్ఆర్టిసి సంస్థలో విధు లు నిర్వహించే ఉద్యోగుల భద్రత పై సిఎంకెసిఆర్, మంత్రి...
అన్నీ ప్రాంతీయ పార్టీలే
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
ప్రతి మంగళవారం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం టిఎస్ఆర్టిసి ఉన్నతాధికారుల సమావేశంలో...
18న కరీంనగర్ ఐటి టవర్ ప్రారంభం
కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
80 శాతం ఉద్యోగాలు కరీంనగర్ జిల్లా వాసులకే
40 శాతం నాల్గవ తరగతి ఉద్యోగాలు సైతం స్థానికులకే
ఇప్పటికే 506 మంది ఉద్యోగస్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి
26 కార్పొరేట్ సంస్థలతో ఐటి...
గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే
పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు...
అటవీ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం
హైదరాబాద్: అటవీ ఉద్యోగులు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం పొందుతారని రాష్ట్ర న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దుండిగల్ ఫారెస్టు అకాడమీ మైదానంలో అటవీ ఉద్యోగుల...
రూ.52,941 కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్రావు
ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన
హైదరాబాద్...
బిజెపి లేనే లేదు, కాంగ్రెస్ అడ్రస్సే లేదు: హరీష్
మెదక్: టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వాళ్లని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తూప్రాన్లో హరీష్...
ప్రచారంలో ‘కారు’ పరుగులు
ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు
ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని అధిష్ఠానం ఆదేశాలు
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న టిఆర్ఎస్ హైకమాండ్
హైదరాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికలప్రచార జోరు పతాకస్థాయికి చేరుకుంది. వార్డుల వారిగా గులాబి సేనల ప్రచారంతో హోరెత్తుతోంది. నియోజకవర్గాల...
తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి సిద్ధం: విహెచ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజి ఎంపి హనుమంతరావు వెల్లడించారు. తాను రాజీవ్ గాంధీ సిఫాయిగా పేర్కొంటూ, పిసిసి అధ్యక్ష పదవి రేసులు ఉన్నామని వివరించారు....
బలపడిన జలబంధం
కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి
ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు
జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ
విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం
పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం...
రైతుగా మారిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ : పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతు అవతారమెత్తారు. తన స్వగ్రామమైన పర్వతగిరి మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో రబీ సాగు పనులు కొనసాగుతున్నాయి. తన కొడుకు ప్రేమ్చందర్రావుతో కలిసి...
267 పిపి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
నాంపల్లి:తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో చాన్నాళ్లుగా భర్తీ ప్రక్రియకు నోచుకుని 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల నియమాకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా పోస్టులను మంజూరు...
ఉత్తమ్కు సిగ్గు లేదు
కాంగ్రెసోళ్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది: తలసాని
మేడ్చల్: కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్రెడ్డి సిగ్గులేకుండా రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ...