Thursday, May 2, 2024
Home Search

ధరణి - search results

If you're not happy with the results, please do another search
Training on new Revenue Act for field staff working in districts

జిల్లాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి కొత్త రెవెన్యూ చట్టంపై శిక్షణ

  10వ తేదీ నుంచి 17 వరకు అవగాహన తరగతులు మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంపై జిల్లాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి (ఎఫ్‌టిఎస్) హైదరాబాద్‌లో శిక్షణ ప్రారంభమయ్యింది. జిల్లా స్థాయిలో ఉండే ఎఫ్‌టిఎస్‌ను ఒక్కొక్కరిని...

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

  అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చర్చ, ఆమోదం 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశం పంటల కొనుగోలు, యాసంగిలో సాగు విధానంపై నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట మంత్రివర్గ సమావేశం...
This is the last chance for sorting of Sada bainama

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం

  దసరా తరువాత ప్రభుత్వం నుంచి ప్రకటన? లక్షమంది రైతులకు ప్రయోజనం మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ భూములు, తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాల (సాదాబైనామాల) క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఇదే చివరి అవకాశమని...
Registration of assets based on tax payments

పన్ను చెల్లింపుల ఆధారంగా ఆస్తుల నమోదు

నాలా కన్వర్షన్ చేయకపోయినా లే ఔట్లు,  ధరణిలో పట్టాదారుల పేర్లు నమోదు,  ప్లాట్ల్లు కొన్న వారికి తప్పని చిక్కులు,  రానున్న రోజుల్లో చిక్కుముళ్లకు పరిష్కారం చూపనున్న ధరణి. హైదరాబాద్ : పన్ను చెల్లింపుల ఆధారంగా...

150 మందికి త్వరలో తహసీల్దార్లుగా పదోన్నతులు

కొత్త రెవెన్యూ చట్టం పకడ్భందీగా అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు ఆఫీసుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం అర్హులైన విఆర్‌ఒలకు పురపాలక శాఖలో ఉద్యోగం మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం...
Minister KTR conducted a review on revenue issues

రెవెన్యూ సమస్యలపై మంత్రి కెటిఆర్ సమీక్ష

హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కెటిఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్...
Launch of Farmer platform October 31 in telangana

మేయర్లు, ఎంఎల్ఎలతో సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: త్వరలో నగరంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్, మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్లు పరిధి ఎంఎల్ఎలతో గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష...
CM KCR Good News For Corn Farmers

15 రోజుల్లో ఆస్తుల వివరాలన్నీ ఆన్ లైన్

ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోగా ప్రక్రియ పూర్తి నూటికి నూరు శాతం భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత వేగవంతంగా ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ అన్నిస్థాయిల అధికారులు ప్రజలకు సహకరించాలి హరితహారం, చెత్తసేకరణపై ఆకస్మిక తనిఖీలు, ఫ్లయింగ్‌స్వాడ్‌లు ప్రగతిభవన్ ఉన్నతస్థాయి సమీక్షలో...
CM KCR Fires on Prime Minister Narendra Modi

అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం

తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్‌తో...
Man Commits Suicide In Tirupati At AP

జీవితం జీవించడానికే

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం -2020 ఇచ్చిన నినాదం ‘వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్’. జాతీయ నేర రికార్డుల సంస్థ ( ఎన్‌సిఆర్‌బి) - 2019 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో...
Changes in Telangana Registration Department

విప్లవాత్మక అధ్యాయం

భూ రిజిస్ట్రేషన్లు, హక్కుల మార్పిడిలో విప్లవాత్మక అధ్యాయం  రెవెన్యూలో అవినీతి, వివాదరహిత పాలనకు శ్రీకారం మంగళవారంతో పాత చట్టానికి పాతర బుధవారం నుంచి కొత్త చట్టంతో రైతులకు అన్ని బాధల నుంచి విముక్తి మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త రెవెన్యూ...

వానాకాలం పంట రుణాలు రూ.30,649 కోట్లు

  రైతులకు ఇబ్బంది ఉండొద్దు.. వడ్డీల పేరుతో సతాయించొద్దు లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కోటి 30 లక్షల ఎకరాల పైనే సాగు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులకు వానకాలం...
Revenue

త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!

నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’ తుది దశకు చేరుకున్న ముసాయిదా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...

Latest News