Home Search
ధరణి - search results
If you're not happy with the results, please do another search
వ్యాపారవర్గంగా దళితులు
తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలుకొట్టాలి
సంవత్సరానికి 2లక్షల దళిత కుటుంబాలకు
ప్రయోజనం, వ్యాపార రంగాల్లో రిజర్వేషన్
రాష్ట్రం నలుదిక్కుల గల నాలుగు
మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా
మూడు వారాల్లోనే వీటికి...
వినూత్న ఇంక్యుబేటర్ల సృష్టికర్తలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టం ప్రతిరూపాలైన టి..హబ్, తెలంగాణ డేటా సెంటర్, టి..వర్క్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశంసల జల్లు...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
రూ.5,05,849 కోట్ల నుంచి రూ.9,80,407కోట్లకు పెరిగిన జిఎస్డిపి, 94శాతం వృద్ధి
దేశంలోనే మూడవ స్థానంలో తెలంగాణ
మీడియా సమామావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి...
వనస్థలిపురం బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయింపు
ధృవ పత్రాలను అందజేసిన మేయర్ విజయలక్ష్మి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
హైదరాబాద్ : వనస్థలిపురంలోని పద్మావతి కాలనీలో ఇటీవల వరద నీటి డ్రైనేజీలో పడి మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం...
ఒక్కో గ్రామంలో వెయ్యి ఎకరాలకు మించకుండా…
డిజిటల్ ల్యాండ్ సర్వేకు తొలి విడతలో 16 గ్రామాల ఎంపిక !
గజ్వేల్ నుంచి మూడు గ్రామాలు
టెండర్లో పాల్గొన్న 29 ఏజెన్సీలు
ధరణి పోర్టల్ ఆధారంగా భూ సర్వే
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న డిజిటల్ ల్యాండ్...
85% సమస్యలకు పరిష్కారం
రైతుబంధు ప్రత్యేక డ్రైవ్లో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం
భారీగా పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య
మంత్రి కెటిఆర్ చొరవతో అన్నదాతలకు తొలగిన సమస్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: రైతుబంధు స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు సంబంధించి సుమారు...
సడలింపు పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ మరో10 రోజులు పొడిగింపు
ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు
7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో...
నా తెలంగాణ జన వజ్రాలగని
ప్రపంచానికి దుఃఖ నివారణోషధి నందించిన గౌతమ బుద్ధుడు నడయాడిన నేల. కోటి లింగాల, ధూళికట్ట ప్రాంతాలు రాజధానులుగా శాతవాహన రాజులు విశాల సామ్రాజ్యాన్ని పాలించిన భూమి. కాకతీయ రాజులు సువిశాల వరంగల్ రాజధానిగా...
టీ న్యూస్ ప్రాపర్టీ షోతో విలువైన సమాచారం: హరీష్ రావు
హైదరాబాద్: సొంతింటి కలను నిజం చేసుకునేవారికి టీ న్యూస్ ప్రాపర్టీ షో మంచి అవకాశమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైటెక్స్లో టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షో-2021 జరుగుతోంది....
త్వరలో భూముల డిజిటల్ సర్వే
అవినీతికి తెరదించిన ధరణి
వెంటనే టెండర్లు పిలవాలని సిఎం కెసిఆర్ ఆదేశం
సర్వే చేసిన భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తాం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి
పారదర్శకంగా జరగాలని ఎంతో శ్రమించి ధరణి పోర్టల్
తెచ్చాం, అది నూటికి...
రెవెన్యూ శాఖలో మిగతా పదోన్నతులను వెంటనే చేపట్టాలి
డిఆర్ఓ పోస్టులను కొనసాగించాలి
సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్కు విజ్ఞప్తి చేసిన ట్రెసా నాయకులు
మనతెలంగాణ/హైదరాబాద్ : తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని డిఆర్ఓ పోస్టులను కొనసాగిస్తూ...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
ఫిబ్రవరి 1నుంచి బడులు
ఫిబ్రవరి 1నుంచి 9, ఆపై తరగతులకు
మరింత ప్రయోజనకరంగా ధరణి
పాస్పోర్ట్ ఆధారంగా ఎన్ఆర్ఐ రిజిస్ట్రేషన్లకు అవకాశం
మార్పులు, చేర్పులు వారం రోజుల్లో పూర్తి చేయాలి
సాదా బైనామాలను కలెక్టర్లు స్వయంగా పరిష్కరించాలి
రెవెన్యూ సంస్కరణల వల్ల స్పష్టత వస్తోంది
ధరణి...
రాజంపేట తహసీల్దార్ సస్పెండ్
కామారెడ్డి: భూకబ్జాదారులకు అండగా నిలుస్తూ వారి నుండి అందినకాడికి దండుకుంటున్న రాజంపేట తహసీల్దార్ మోతిసింగ్పై సస్పెండ్ వేటు పడింది. . షేర్ శంకర్ తాండాలోని సర్వే నెంబర్ 278, 279 సర్వే నంబర్లు...
ఎల్ఆర్ఎస్ అక్కర్లేదు
కొత్త ప్లాట్లకు అనుమతులు తప్పనిసరి
హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఒపెన్ ప్లాట్లు, నిర్మాణాలకు తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని...
రైతుబంధుతో అన్నదాతకు మేలు
సాగు సీజన్కు ముందే రైతన్న ముఖాల్లో ఆనందం
ధరణి పోర్టల్ ఆధారంగా ఈ పథకం వర్తింపు
ఈనెల 27 నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమ
సాయం అందజేతకు రూ.7,300 కోట్ల నిధుల సమీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సమీక్షించనున్న సిఎం
హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆధార్ కార్డు అడగొద్దంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సిఎం కెసిఆర్ శనివారం ఉన్నస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సిఎస్ సోమేష్ కుమార్,...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టులో గురువారం నాడు ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దని ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో...
లంచాలు బంద్
రాష్ట్ర ప్రజలకు ఇక ఆ దుర్గతి పట్టొద్దు : సిఎం కెసిఆర్
వ్యవసాయ రిజిస్ట్రేషన్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సిఎం
భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శకంగా, సులభంగా జరగాలి
ఏ అధికారికి విచక్షణాధికారం ఉండకూడదు
అవసరమైన విధివిధానాలు,...
ఎల్ఆర్ఎస్లకు కొత్త సాఫ్ట్వేర్
ఎల్ఆర్ఎస్లకు కొత్త సాఫ్ట్వేర్
సర్వే నంబర్ల ఆధారంగా దరఖాస్తుల పరిష్కారం
మండలాల వారీగా రెవెన్యూ, ప్లానింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసే సూచన
పైనుంచి ఆదేశాలు రాగానే క్రమబద్ధీకరణ ఫీజు వసూలు
మన తెలంగాణ/హైదరాబాద్:...