Home Search
ధరణి - search results
If you're not happy with the results, please do another search
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా141 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ధరణి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ వెబ్ సైట్ ను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి...
నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సిఎం కెసిఆర్ ఆదేశాలతో చర్యలు చేపట్టిన సిఎస్
స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. హైకోర్టు సూచనల మేరకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యేలా చర్యలు...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్టాట్ బుక్ చేసుకోవాలని ఆదేశించింది. ఆస్తిపన్ను, గుర్తింపు సంఖ్య కచ్చితంగా...
రిజిస్ట్రేషన్లకు పాత పద్ధతి?
హైకోర్టు ధరణిపై స్టేను 10వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం యోచన
‘కార్డు’ పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిపించే అవకాశం
త్వరలో ప్రభుత్వ ప్రకటన
ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన ఖాళీ స్థలాలు 29 లక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్:...
పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు : టిఎస్ హైకోర్టు
హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని తెలిపింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై తెలంగాణ హైకోర్టు స్టేను ఈ నెల 10వరకు పొడిగించింది....
గ్రేటర్ ఫలితాల తర్వాతే వరద సాయం
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాతనే వరద సహాయం చేయాలని, సాయం కొనసాగింపుపై ప్రస్తుత పరిస్థితులలో స్టే ఇవ్వలేమని మంగళవారం నాడు హైకోర్టు స్పష్టం చేసింది. వరద బాధితులకు సహాయం యధావిధిగా కొనసాగించాలన్న...
ఇది హైదరాబాద్కే ఐకాన్: కెటిఆర్
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
త్వరలోనే కల సాకారం అవుతుంది
ప్రజలందరూ భాగస్వాములు కావాలి
పాలిటిక్స్లో క్లాస్, మాస్లకు మంత్రి కెటిఆర్ చేరువ
సుమతో మంత్రి కెటిఆర్ ప్రత్యేక ఇంటర్వూ
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఆ కల కూడా త్వరలోనే...
కోర్టుస్టే తొలగించిన వెంటనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్
హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోర్టుస్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు...
సూర్యాపేటలో బాలుడి కిడ్నాప్ కలకలం
మన తెలంగాణ/సూర్యాపేట : పండుగ పూట సూర్యాపేటలో ఉత్కంఠత చోటు చేసుకుంది. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో జరిగిన సంఘటన గంటలోపే దావణంలా సూర్యాపేటలో వ్యాపించింది. బాలుడి కోసం వెతికిన తల్లిదండ్రులు...
రేపు ప్రగతిభవన్ లో సిఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్: సిఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు సమీక్షించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని సిఎం నిర్ణయించారని తెలంగాణ సిఎంవొ...
అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని చెడగొట్టొద్దు: గుత్తా
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రైతు సంక్షేమ ప్రభుత్వంగా వర్థిల్లుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం సిఎం కెసిఆర్ అమలు...
‘నాలా’ చెల్లించని వ్యవసాయేతర భూములపై ప్రభుత్వం ఆరా
ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టిన పలువురు రియల్టర్లు
కొరడా ఝుళిపించడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
ధరణి పోర్టల్లో నిక్షిప్తం కానున్న భూముల వివరాలు
రానున్న రోజుల్లో ఆ భూములు రిజిస్ట్రేషన్లు కాకుండా మార్గదర్శకాలు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా...
నేటి నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్ షురూ
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు స్లాట్ బుకింగ్లకు అవకాశం
రిజిస్ట్రేషన్లకు 570 తహసీల్దార్ కార్యాలయాలు సిద్ధం
ఆధార్ వివరాలు లేక నిలిచిపోయిన 3.9 లక్షల ఖాతాలు
నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి...
రెండేళ్లలో భూ యాజమాన్య హక్కుల చట్టం అమలు
హైదరాబాద్: రెండేళ్లలో సంపూర్ణ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని (కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ను) అమల్లోకి తీసుకొస్తామని సిఎం కెసిఆర్ విలేకరులతో జరిగిన చిట్చాట్లో పేర్కొన్నారు. ధరణి వెబ్సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు చింతలపల్లి...
సాదాబైనామాలకు మరో వారం గడువు: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తాను బతికున్నంత వరకు రైతుబంధు ఆగే ప్రకస్తే లేదని ముఖ్యమంత్రి కెెసిఆర్ అన్నారు. కౌలు రౌతులకు రైతుబంధు ఇచ్చే ముచ్చట లేదని స్పష్టం చేశారు. అటు సాదాబైనామాల గడువు మరో వారం...
పాసు పుస్తకానికి రూ.150
మ్యుటేషన్ ఛార్జీలు రూ.225
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : పాసు పుస్తకానికి రూ.150, మ్యుటేషన్ చార్జీలు రూ.225, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ధరణి...
వాడవాడలా.. ‘వాన’ వాసం
వరదనీటిలో హైదరాబాద్ ఆగమాగం
వందేండ్ల తర్వాత ఇదే అతి భారీ వర్షం
అప్రమత్తంగా ఉండండి : సిఎం
వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
భాగ్యనగరంలో తెగిపోయిన 600 చెరువులు
1500లకు పైగా కాలనీలు, బస్తీలు జలమయం
కాగితపు పడవల్లా...
ఆస్తుల నమోదులో గజ్వేల్ ఫస్ట్
100 శాతం పూర్తయిన తొలి మున్సిపాలిటీగా ఘనత
రాష్ట్రవ్యాప్తంగా 60% ఆస్తుల వివరాలు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తుల సర్వే యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. రాష్ట్రంలోనే ఆస్తుల గణన పూర్తయిన తొలి మున్సిపాలిటీగా...
నాలుగు సవరణ బిల్లులకు ఆమోదం
నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం
బిల్లులను సభలో ప్రవేశపెట్టిన మంత్రులు
ప్రశ్నోత్తరాలు రద్దు, చర్చ అనంతరం బిల్లులకు ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ కీలకమైన నాలుగు బిల్లులకు మంగళవారం ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసి సహా నాలుగు చట్టాల...