Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన దామోదర్, కసిరెడ్డి
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కలెక్టర్ కు నామినేషన్ పత్రాల అందజేత
భారీగా తరలివచ్చిన టిఆర్ఎస్ శ్రేణులు
మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్...
నల్లగొండలో ఎంఎల్సి అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్…
హైదరాబాద్: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల టిఆర్ఎస్ ఎంఎల్సి అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఉమ్మడి...
దేశ భక్తులెవరు?
కొవిడ్ సమయంలో, చలిలో
రైతులను వీధిపాలు మీరా,
వారికి సాయం ప్రకటించిన
కెసిఆరా?
దేశభక్తిపై సర్టిఫికెట్లు ఇచ్చేది
ఈ మూర్ఖులా?: బిజెపి
నేతలపై ధ్వజమెత్తిన
మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హై-దరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి...
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సి అభ్యర్థిగా కవిత
నేడు ఒంటిగంటకు నామినేషన్ దాఖలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ...
ఏకగ్రీవంగా ఆరుగురు ఎమ్మెల్సీలు….
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి...
డిసెంబరు మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్: హరీష్ రావు
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలి
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలి
తెలంగాణ డయాగ్నసిస్ సేవలు వినియోగించండి
సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రోఫైల్ ప్రోగ్రాం వేగంగా పూర్తి చేయండి
వైద్య...
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన పోచంపల్లి
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ...
బిజెపి నాయకులకు కౌంటర్ ఇచ్చిన కెటిఆర్
హైదరాబాద్: ఏడాదిపాటు చలిలో, కోవిడ్ వల్ల వీధుల్లో చనిపోయిన వేలాది మంది వదిలేసిన వాళ్లు దేశ భక్తులుగా ఉన్నారని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరైతే వాళ్లకు చేయూత హస్తం అందించారో వారు వంచకులుగా...
కెటిఆర్ ట్వీట్కు స్పందించిన సమంత..
హైదరాబాద్: కెటిఆర్ చేసిన ట్వీట్కు ప్రముఖ టాలీవుడ్ నటి సమంత ట్విట్టర్లో స్పందించింది. రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగినదని పేర్కొంది. రైతు చట్టాల రద్దుపై శనివారం...
సోయి లేని బండి మాటలు
అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో
మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి...
ఢిల్లీలో తేల్చుకుంటాం
వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం
మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
జిల్లా ఆస్పత్రుల్లో శిశువిహార్ వార్డులు
మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
హైదరాబాద్: చిన్నారుల హక్కులకు భంగం కలగకుండా ఉండేలా అందరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు....
ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు: హరీశ్ రావు
సిద్ధిపేట: ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజలల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఓపికతో పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ...
బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నల్గొండ: ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు కళ్ళు తెరిచి.. వచ్చే యసంగిలో కేంద్రం ధాన్యం కొనిగోళ్ళు చేసేలా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి...
మొక్కలు నాటిన అంతఃపురం కాలనీ అధ్యక్షుడు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కార్తిక పౌర్ణమి సందర్భంగా అంతఃపురం కాలనీ అధ్యక్షుడు కోట్ల రామ్ మోహన్, డా.మార్కండేయులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ...
ఇది అన్నదాతల విజయం: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు...
విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాయకత్వం రైతులకు...
కేంద్రం విధానాల వల్ల రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది..
హైదరాబాద్: పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...
ఎఫ్సిఐని గాడిలో పెట్టండి
రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి
పంజాబ్తో సమానంగా తెలంగాణ నుంచి కూడా
బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత
కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్సిఐ అసంబద్ధ విధానాలను...
నేడే మహాధర్నా
బియ్యం సేకరణలో కేంద్ర ద్వంద్వ వైఖరికి నిరసనగా
ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ధర్నాలో పాల్గొననున్న సిఎం కెసిఆర్
పెద్ద ఎత్తున తరలిరానున్న మంత్రులు, పార్టీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు...