Friday, May 17, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Samantha to pair with Varun Dhawan in Web Series

కెటిఆర్ ట్వీట్‌కు స్పందించిన సమంత..

హైదరాబాద్: కెటిఆర్ చేసిన ట్వీట్‌కు ప్రముఖ టాలీవుడ్ నటి సమంత ట్విట్టర్‌లో స్పందించింది. రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగినదని పేర్కొంది. రైతు చట్టాల రద్దుపై శనివారం...
Minister Jagadish Reddy fires at Bandi Sanjay

సోయి లేని బండి మాటలు

అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి...
Center is not giving proper clarity on paddy grain purchases:KCR

ఢిల్లీలో తేల్చుకుంటాం

వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
Satyavathi Rathod'

జిల్లా ఆస్పత్రుల్లో శిశువిహార్ వార్డులు

మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ హైదరాబాద్: చిన్నారుల హక్కులకు భంగం కలగకుండా ఉండేలా అందరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు....
Harish Rao visit Chinakoduru Health Centre

ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు: హరీశ్ రావు

సిద్ధిపేట: ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజలల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఓపికతో పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ...
MLA Bhoopal Reddy slams Bandi Sanjay

బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నల్గొండ: ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు కళ్ళు తెరిచి.. వచ్చే యసంగిలో కేంద్రం ధాన్యం కొనిగోళ్ళు చేసేలా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి...
President plant tree in Green India challenge

మొక్కలు నాటిన అంతఃపురం కాలనీ అధ్యక్షుడు

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కార్తిక పౌర్ణమి సందర్భంగా అంతఃపురం కాలనీ అధ్యక్షుడు కోట్ల రామ్ మోహన్, డా.మార్కండేయులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ...
Farmers won on anti farm law

ఇది అన్నదాతల విజయం: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించిందని, ఇది అన్న‌దాత‌లు సాధించిన విజ‌యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివ‌ర్ణించారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధతిలో రైతులు...
Minister Jagadeesh Reddy comments on BJP leaders

విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ నాయకత్వం రైతులకు...
 CM KCR Speech at TRS Maha Dharna

కేంద్రం విధానాల వ‌ల్ల రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది..

హైదరాబాద్: పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...
TRS Parliamentary party meeting will be chaired by CM KCR

ఎఫ్‌సిఐని గాడిలో పెట్టండి

రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి పంజాబ్‌తో సమానంగా తెలంగాణ నుంచి కూడా బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్‌సిఐ అసంబద్ధ విధానాలను...
TRS party is holding Maha Dharna today

నేడే మహాధర్నా

బియ్యం సేకరణలో కేంద్ర ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్‌ఎస్ ధర్నాలో పాల్గొననున్న సిఎం కెసిఆర్ పెద్ద ఎత్తున తరలిరానున్న మంత్రులు, పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు...
Corona to AP Governor Biswabhusan Harichandan

ఎపి గవర్నర్‌కు పాజిటివ్

  ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు ఆంధ్రపదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్,, హైదరాబాద్‌లోని ఎఐజి ఆసుపత్రిలో చేరిక, గవర్నర్ తమిళిసై పరామర్శ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న...

జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు

పీఆర్సీ అమలుతో జలమండలి ఉద్యోగుల సంబరాలు ఉద్యోగులపై సిఎం కెసిఆర్ ప్రత్యేక ప్రేమ చూపారన్న వాటర్‌వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్: జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ...
TRS Party strike against Modi govt

పంజాబ్‌లో ధాన్యం కొంటారు… తెలంగాణలో ఎందుకు కొనరు…

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి దిగింది. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు రైతులకు మద్దతుగా గురువారం ఇందిరాపార్కు వద్ద దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాధర్నా చేపట్టనున్నారు. మంత్రులు...
CM KCR fires on central government

రేపు మహాధర్నా

కేంద్రంపై ఇక కొట్లాటే వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు...
Jeevan Reddy fires on Revanth Reddy

బండి సంజయ్ కాదు… గుండా సంజయ్: జీవన్ రెడ్డి

హైదరాబాద్: ఎంపి బండి సంజయ్ బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు కాదని, బురద జల్లే పార్టీకి అధ్యక్షుడు అని టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టిఆర్ఎస్ భవనం నుంచి జీవన్ రెడ్డి...

టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే…

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను టిఆర్ఎస్ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి  గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి,  బండ ప్రకాష్,  వెంకట్రామి రెడ్డి,  కౌశిక్...
TRSLP meeting today on grain issue

ధాన్యం సమస్యపై నేడు టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఏర్పాటు కేంద్రం విధానాలను ఎండగడుతూ రైతులను ఆదుకోవడంపై చర్చ సమావేశం తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కేంద్రంపై పోరుకు ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం...
Siddipet Collector Venkatram Reddy retired voluntarily

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద విరమణ

వెంటనే ఆమోదించిన సిఎస్ టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశం! మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కలె క్టర్ వెంకట్రామిరెడ్డి ఐఎఎస్ పదవికి రాజీనామా చే శారు. ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్) కోరుతూ సిఎస్...

Latest News