Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
కార్పొరేట్ స్థాయిలో నిమ్స్ వైద్యం
త్వరలో నిమ్స్లో రోబోటిక్ సర్జరీ సేవలు
హైరిస్క్ గర్బిణీ స్త్రీల కోసం నిమ్స్కు అటాచ్డ్ గా 200 పడకల ఆసుపత్రి
45 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్,
కొత్తగా 120 వెంటిలేటర్లు సిద్దం
ఆయా విభాగాలకు...
ఎంపి సంతోష్ బర్త్ డే వేడుకలు….
హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బేతి...
రాష్ట్రానికి జర్మనీ కంపెనీ
రూ.1500 కోట్లు పెట్టుబడితో వస్తున్న
అంబాసిడర్ వాల్టర్ జేలిండర్
ప్రత్యక్షంగా 9వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి కల్పన మంత్రి కెటిఆర్ సమక్షంలో ఎంఒయు
మన : జర్మనీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం...
దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి: ఎర్రబెల్లి
వరంగల్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు నిరాదరణకు గురయ్యాయని, మన తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో మన దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
ఉద్యోగుల విభజనలో స్థానికతకే ప్రాధాన్యమివ్వాలి..
మనతెలంగాణ/ హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన 33 జిలాల్లో ఏ జిల్లా ఉద్యోగిని అక్కడే సర్దుబాటు చేయాలని టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిడ్ల రాజేందర్ కోరారు. ఆదివారం ఉద్యోగుల విభజన విషయమై సిఎస్...
రైతుల కోసం నిలబడింది ఒక్క టిఆర్ఎస్సే: నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్రమే ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ విధానంపైనే ఇప్పుడు కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్రం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
హెల్త్ సిటీగా వరంగల్
నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు
మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జిఒ ఎంఎస్ నెం.158 జారీ
24 అంతస్తులతో భారీ భవనసముదాయం
2వేల పడకల సామర్థంతో ఆసుపత్రి
సూపర్ స్పెషాలిటీ సేవల కోసం 800 పడకలు
సాకారం కానున్న...
వరిపై పోరు సాగాల్సిందే
పెండింగ్లోని విభజన అంశాలపైనా పార్లమెంట్లో పట్టుపట్టాలి
అందుబాటులోని ఎంపిలు, మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి పార్లమెంట్లో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి?...
కోర్టు ఆఖరి అస్త్రం కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో శనివారం నాడు జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్...
అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. రేపు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. మూడ్రోజులు సంతాప దినాలుగా తెలంగాణ...
తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి: ప్రధానికి కెటిఆర్ విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కెటిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ట్వీట్లో ప్రధానికి విజ్ఞప్తి చేశారు....
ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్సీ శుభాష్ రెడ్డి
మెదక్: ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల...
పంట మార్చండి
పల్లెకు పోయి పంటను చూసిన కెసిఆర్ సాగు'బడి'
ఎ'వరి'కీ పట్టని సాగు వదిలి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలకు మళ్లండి
వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు
ఇతర పంటల సాగుపై...
ద్వంద్వ నీతి వద్దు
ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి
ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
రాష్ట్రానికి ఒమిక్రాన్ రాలేదు
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
దీనికి వేగంగా వ్యాపించే గుణముంది విమానాశ్రయాల్లో నిఘా పెంచాం అక్కడే ఆర్టిపిసిఆర్ పరీక్షలు పాజిటివ్ వస్తే టిమ్స్లో చికిత్స వైరస్ సోకినవారిలో తలనొప్పి, అధిక నీరసం ఇప్పటివరకు...
వెళ్లిపోయిన పాటల వెన్నెల సిరి
న్యూమోనియాతో చికిత్స పొందుతూ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూత
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సంతాపం
మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ సినీ గీత...
నారాయణఖేడ్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి: వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రి మంగళవారం నారాయణ ఖేడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
జాతీయ విధానం కావాలి
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్ఎస్ ఎంపిలు
జాతీయ ఆహార విధానంపై చర్చ
చేపట్టాలంటూ రెండు సభల్లోనూ
వాయిదా తీర్మానాలు
తిరస్కరించడంతో గురికావడంతో
నిరసన తెలిపిన ఎంపిలు...