Home Search
పరువు - search results
If you're not happy with the results, please do another search
ఫేస్బుక్తో వలపు వల
మనతెలంగాణ, హైదరాబాద్ : ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్తో వలపు వల విసిరింది ఓ మాయ లేడీ. దానిని అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడంతో తట్టుకోలేక నగర సైబర్ క్రైం...
మాజీ ప్రధాని దేవెగౌడకు రూ.2 కోట్ల జరిమానా
ఓ కంపెనీ పరువునష్టం కేసులో బెంగళూరు సిటీ కోర్టు తీర్పు
బెంగళూరు : మాజీ ప్రధాని,జనతాదళ్ (సెక్యులర్ )పార్టీ నేత, హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు సిటీ సివిల్స్ అండ్ సెషన్స్ కోర్టు భారీ జరిమానా...
అసలు లెక్క తేల్చాలి
నిజం తెలుసుకోడం, తెలియనివ్వడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్య రంగంలో వాస్తవాల సేకరణకు అమితమైన, అనితరమైన ప్రాధాన్యమున్నది. ఏ రోగం మూలమేమిటో, ఏ వైకల్యానికి, ఏ మృతికి కారణాలేమిటో తెలుసుకోడం వల్ల, తెలియజెప్పడం...
బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!
నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
రామ్దేవ్ బాబాపై రూ.వెయ్యి కోట్ల దావా
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్దేవ్కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ వైద్య సంఘం పరువు నష్టం నోటీసు ఇచ్చింది. ఆయనపై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15...
పెళ్లికి ముందు ప్రియుడితో లేచిపోయిన కానిస్టేబుల్ కూతురు… దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి: పెళ్లికి ముందు కూతురు మరో వ్యక్తితో లేచిపోవడంతో కానిస్టేబుల్, ఆయన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... 1995...
జీవన హక్కు
విశాఖపట్నం నగరంలో, ఆ పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం సంభవించిన రెండు బహుళ హత్యల ఘటనలు, అంతకు ముందు మదనపల్లిలో విద్యావంతులైన తలిదండ్రులే మూఢ విశ్వాసాల ప్రభావంతో తమ ఇద్దరు ఆడ...
రైతులకు ఎఫ్సిఐ షరతులు
నాలుగు మాసాలకు పైబడిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు భారత ఆహార సంస్థ (ఎఫ్సిఐ) ఉత్తర్వుల రూపంలో కొత్త సమస్య దాపురించింది. రైతుల వద్ద కొనుగోలు చేసే పంట డబ్బును వారి...
ఎన్నికల దాడులు?
పాలక ప్రతిపక్షాల మధ్య వైరం, వైరుధ్యం ప్రజల సమస్యలకు సరియైన పరిష్కారం సాధించే జనహిత రాజకీయాలకే పరిమితం కావాలి గాని వ్యక్తిగత కక్ష సాధింపు, పరస్పరం బురద చల్లుడు స్థాయికి దిగజారకూడదు. కాని...
సిరీస్పై టీమిండియా కన్ను
సిరీస్పై టీమిండియా కన్ను
ఇంగ్లండ్కు చావోరేవో, నేడు రెండో వన్డే
పుణె: ఇప్పటికే రెండు సిరీస్లను గెలిచి జోరుమీదున్న టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో శుక్రవారం ఇంగ్లండ్తో జరిగే రెండో వన్డేకు సిద్ధమైంది....
మహా‘ప్రకంపన’
మహారాష్ట్రను కొవిడ్తో పాటు సరికొత్త అవినీతి కుంభకోణం ఆరోపణ అట్టుడికించినట్టు ఉడికిస్తున్నది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)కి చెందిన హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఇటీవలే హోం గార్డు విభాగానికి బదిలీ అయిన...
వలపు.. వల!
దుస్తులు ఇప్పేస్తారు....డబ్బులు వసూలు చేస్తారు
రాజస్థాన్ ముఠా ఆగడాలు
యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ బాధితులే
వీడియో రికార్డు చేసి బ్లాక్మెయిల్
వైద్యుడి నుంచి రూ.30లక్షలు వసూలు
హైదరాబాద్: సైబర్ నేరస్తులు కొత్త కొత్త నేరాలు చేస్తున్నారు, తాజాగా...
అంబానీ ఇంటివద్ద వాహనం : ఎన్ఐఎకు కేసు దర్యాపు బాధ్యత వెనుక కుట్ర
మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాక్రే అనుమానం
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద గత నెలలో బాంబులతో వాహనం కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అలాగే ఈ వాహనం యజమాని...
నటి కంగనా రనౌత్కు బెయిలబుల్ వారెంట్ జారీ
ముంబయి:బాలీవుడ్ కవి, రచయిత జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టుకు గైర్హాజరైనందుకు నటి కంగనా రనౌత్కు స్థానిక కోర్టు సోమవారం బెయిలబుల్ వారెంట్ను జారీచేసింది. మార్చి 1వ...
రెండంచుల కత్తి!
సభ్యతకు అసభ్యతకు మధ్య ఉండి తీరాల్సిన విభజన రేఖను గౌరవించడం అనేది సామాజిక ఆరోగ్య రక్షణకు అత్యవసరమైన ఔషధం. ఇందులో మరో మాటకు తావులేదు. విమర్శ పేరుతో వ్యక్తిగత దూషణకు, గిట్టని వారిని...
దిగ్విజయ్ సింగ్కు షాక్.. నాన్బెయిలబుల్ వారంట్ జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్కు ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం నేత అన్వర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్...
మహిళల విజయం
పని స్థలాల్లో తాము అనుభవించిన లైంగిక వేధింపుల గురించి బాధిత మహిళలు ఆ తర్వాత కాలంలో బయటి పెట్టి బాధ్యుల ముసుగులను తొలగించడం ద్వారా సాటి స్త్రీలలో ధైర్యాన్ని మేల్కొలిపి వారికి రక్షణ...
అణచివేతే సమాధానమా?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? అని రాచరిక వ్యవస్థల్లో ప్రజలు తరచూ అనుకునేవారు. అందుకే అది ఒక సామెతగా చిరస్థాయిని పొందింది. ఇప్పటి పదహారణాల ప్రజాస్వామ్య దేశమనిపించుకుంటున్న భారత్లో వీసమెత్తు చెదిరిపోకుండా ఈ...
‘శిథిల’ న్యాయ వ్యవస్థ!
రాజ్యసభ సభ్యులు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, పలు కీలక సందర్భాల్లో జాతి దృష్టిని విశేషంగా ఆకర్షించిన న్యాయాధీశుడు జస్టిస్ రంజన్ గొగోయ్. చిరకాలం పాటు పరిష్కారానికి నోచుకోక దాదాపు శీతల గిడ్డంగిలోకి...
రైతు ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి...