Home Search
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ...
4 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారు
మోడీ సరార్పై రాహుల్ వ్యంగ్య బాణాలు
న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలో నాలుగు కోట్ల మందికి పైగా జనాన్ని పేదరికంలోకి నెట్టేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘హమారే...
మతం-మతతత్వం!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
కెటిఆర్ ప్రసంగంతో ప్రతిపక్షాలు ఆగమాగం: జీవన్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ వివరణాత్మక ప్రసంగం తర్వాత ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
రేవంత్…థర్డ్ క్లాస్ మాటలు మానుకో
రేవంత్రెడ్డి పరుషపదజాలం సోనియా, రాహుల్కు లేఖలు
కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాయడమే చివరి అస్త్రం
పద్దతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
ఆర్మూర్ ఎంఎల్ఎ, పియుసి ఛైర్మన్ ఎ.జీవన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారంలోకి రాలేమని గ్రహించే టిపిసిసి అధ్యక్షుడు...
నేడు విపక్ష నేతలతో సోనియా భేటీ
హాజరు కానున్న పవార్, మమత, ఉద్ధవ్, స్టాలిన్
న్యూఢిల్లీ: ఎన్డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే కృషిలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు....
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సోనియా
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్...
ఆగని అమానుషం!
ఈ దేశ సామాజిక స్వరూప స్వభావాల రీత్యా ఇది ఎన్నటికీ సమసిపోని అనునిత్య వేదనాభరిత సమస్య అనడం అబద్ధం కాబోదు. దేశంలో ప్రతి రోజూ లేదా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట...
సిగ్గు మాలిన నిఘా!
దేశంలోని ప్రముఖుల టెలిఫోన్ సంభాషణలు, ఇ మెయిల్స్ తదితర సందేశాలపై పెగాసస్ దొంగ చెవిని ప్రయోగించారన్న సమాచారం పెను సంచలనాన్ని కలిగించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే వెల్లడైన ఈ అంతర్జాతీయ...
యుపిలో బిజెపి భవిత!
వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
టీకా కొరత!
రెండోసారి దాడిలో దేశ వ్యాప్తంగా రోజుకి లక్ష దాటేసిన కరోనా కేసులు భయోత్పాతం కలిగిస్తున్నాయి. తొలి విడతలో సుదీర్ఘ లాక్డౌన్ సృష్టించిన కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అందుకు తెర లేపడానికి పాలకులు...
తొలి దళిత సిఎం సంజీవయ్య
ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...
పిసిసి చీఫ్ ఎంపికపై అధిష్టానందే తుది నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ స్పష్టీకరించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసిసి నుంచి జిల్లా స్థాయి...
ఉంటే ఉండండి.. పోతే పోండి
ఎసి గదుల్లో కూర్చుని ప్రవచనాలు చెబుతున్నారు
బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రాలేదు
కపిల్ సిబల్పై అధిర్ రంజన్ చౌదరి మండిపాటు
కోల్కత: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ ఆత్మశోధన చేసుకోవాలంటూ పార్టీ సీనియర్...
కశ్మీరులో మళ్లీ కల్లోలం కోరుకుంటున్న గుప్కర్ గ్యాంగ్
సోనియా వైఖరి చెప్పాలని అమిత్ షా డిమాండ్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు భారతదేశంలో అప్పుడూ ఎప్పుడూ అంతర్భాగంగానే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీరు కేంద్ర పాలిత...
పాశ్వాన్కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం...
ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ
70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సహా...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...