Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి ఎఐఎంఐఎం శ్రీకారం
మెటియాబ్రజ్ స్థానం నుంచి ఓవైసీ తొలిర్యాలీ ప్రారంభం
హైదరాబాద్: ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మైనారిటీల ఆధిపత్యం ఉన్న మెటియాబ్రజ్ ప్రాంతంలో ఈ నెల 25న ర్యాలీ తీయనున్నారు. గతేడాది...
యుపి అసెంబ్లీ ఎన్నికలకు తొలి అభ్యర్థిని ప్రకటించిన ఎంఐఎం
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ 2022 ఎన్నికల్లో పోటీ చేయడానికి తొలి అభ్యర్థిని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఎత్తేహాదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ప్రకటించింది. ఏకగ్రీవంగా అభ్యర్థి పేరును వెల్లడించింది. బల్రాంపూర్ జిల్లాలోని ఉట్రౌలా...
కాల్పుల ఘటనపై ఎంఐఎం అధిష్టానం సీరియస్
కాల్పుల ఘటనపై ఎంఐఎం అధిష్టానం సీరియస్
ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం శాఖ రద్దు
త్వరలో కొత్త ఎంఐఎం శాఖ ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ పేర్కొంది. పాత శాఖ...
కమల్తో ఎంఐఎం పొత్తు?
చెన్నై : హైదరాబాద్ ఎంపి అసుదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం...
పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం పోటీ..
పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం పోటీ
చర్చలు జరుపుతున్న పార్టీ అధినేత అసదుద్దీన్
ఇప్పటికే బెంగాల్ నేతలతో చర్చలు ఫలప్రదమని అసద్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమన్(ఏఐఎంఐఎం) మెల్లగా ఒక్కో రాష్ట్రంపై కన్నేస్తోంది. ఈ మధ్య...
డబీర్ పురాలో ఎంఐఎం గెలుపు
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ తొలి ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. డబీర్ పురాలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్ ఖాన్ గెలుపొందారు. మెహిదీపట్నం, డబీర్ పురాలో ఎంఐఎం విజయం సాధించింది. గ్రేటర్...
మెహిదీపట్నంలో బోణీ కొట్టిన ఎంఐఎం
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ తొలి ఫలితం వెల్లడైంది. మెహిదీపట్నంలో ఎంఐఎం బోణీ కొట్టింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం ఖాతాలో తొలి ఫలితం...
ఎంఐఎం అధినేతను కలిసిన బీహార్ ఎంఎల్ఎలు
హైదరాబాద్: బీహార్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఐదుగురు ఎంఐఎం ఎంఎల్ఎలు పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా ఎన్నికైన ఎంఎల్ఎలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పదో తేదీన వెలువడిన...
ఐదు స్థానాల్లో ఎంఐఎం హవా..!
పాట్నా: అసదుద్దీన్ ఒవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం బీహార్లో ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. సీమాంచల్ ప్రాంతంలో 24 స్థానాలుండగా, 14 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో గెలుపొందింది....
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ
హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగనున్నట్టు ఆ పార్టీ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. దేవేంద్ర ప్రసాద్ యాదవ్కు చెందిన సమాజ్ వాదీ జనతాదళ్ డెమోక్రటిక్...
బైంసా మున్సిపాలిటీలో సత్తా చాటిన ఎంఐఎం
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా శనివారం వెలువడిన ఫలితాల్లో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం పార్టీ బైంసా మున్సిపాలిటీలో భారీ మెజార్టీ సత్తా చాటింది. మొత్తం 26 వార్డుల్లో...
ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: నగరంలోని ఖిల్వత్ ప్రాంతంలో శనివారం ఎంఐఎం నిర్వహిస్తున్న సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఎంఐఎం సభకు విధించిన షరతులను పాటించని పక్షంలో చర్యలు ఉంటాయని ధర్మాసనం ఇచ్చిన అనుమతిలో పేర్కొంది....
ఎవరి ఓటు వారే వేసుకోలేని అభ్యర్థులు వీరు
సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తాను పోటీ చేసే నియోజకవర్గంలోనే తన ఓటు ఉంటుంది. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో...
బిఆర్ఎస్కు మూడో స్థానమే
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాల్లో జరిగే ఎ న్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు మూడోస్థా నం దక్కుతుందని, నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో మాత్రమే రెండోస్థానం దక్కుతుందని తమ సర్వేలో తేలిందని...
తెలంగాణపై మోడీకి చిన్నచూపు
మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్ల మధ్య ఘర్షణలు...
మోకాళ్ళ యాత్ర చేసినా కెసిఆర్ను ప్రజలు నమ్మరు : ఎంపి లక్ష్మణ్
రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నాయని బిజెపి నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ మాజీ...
సందడి… సందడిగా
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు మొత్తం 57 మంది అభ్యర్థులు, 69 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు నిర్వహిస్తూ, కార్యకర్తల జనసందోహం మధ్య అభ్యర్థులు రిటర్నింగ్...
20మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు టచ్లో ఉన్నారు
బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కెసిఆర్ తన పార్టీ నాయకులతో గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రపై నేతలతో...
జైలుకు పంపి చంపాలని చూస్తున్నారు : అక్బరుద్దీన్
లోకసభ ఎన్నికల తరుణంలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు...
‘ముడి’ వీడింది!
నేడు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి
కె.సి వేణుగోపాల్ హైదరాబాద్ రాక
సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి,
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల
ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో భేటీ
ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్
అభ్యర్థుల ఖరారుపై...