Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కదిలిన మజ్లీస్ దండు!
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మజ్లీస్ పార్టీ శుక్రవారం నుంచి పూనుకుంది. హైదరాబాద్ సీటుకు ఏడు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రచారానికి మజ్లీస్ పార్టీ నడుము బిగించింది. హైదరాబాద్ లోక్ సభ...
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు
కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్
కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయి
సికింద్రాబాద్ రోడ్షోలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన...
చిక్కు’మూడు’ వీడేది నేడే
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పెండింగ్ సీట్లకు సంబంధించి ఆయన ఏఐసిసి అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాలకు...
రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా..
కాంగ్రెస్, బిఆర్ఎస్లు
ఇద్దరూ తోడు దొంగలే
బిఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుండి పారిపోతున్నారు
హిందువుల ఆత్మగౌరవం కోసం నేను కొట్లడుతా..
హిందువుల ఆత్మగౌరవం కోసం నేను కొట్లడుతా.. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను....
ఎన్నికల వేళ…పాతబస్తీలో ఇఫ్తార్ రాజకీయాలు…!
ఇఫ్తార్ పార్టీలతో జనంలోకి మజ్లిస్ నేతలు
ఓటర్లను అకట్టుకునేందుకు పడరాని పాట్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లింల పవిత్ర మాసం రంజాన్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఇఫ్తార్ విందులు... అది ఎన్నికల...
ధరణిపై త్వరలో శ్వేతపత్రం
రెండు రోజుల్లో ఐదెకరాల వరకు రైతుబంధు జమ
ధరణి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతాం
ధరణితోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం
సిఎం పదవిపై ఆశ లేదు
విలేకరులతో రెవెన్యూ...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
కౌంటర్ దాఖలుకు కేంద్రానికి మూడు వారాల గడువు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం జ్రారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన...
సిఎఎపై స్టే విధించాలని సుప్రీంను ఆశ్రయించిన అసదుద్దీన్
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుపై స్టే విధించాలని కోరుతూ ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగ సాధికారతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై...
ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు
ముఖ్య అతిథిగా హాజరైన సిఎం రేవంత్
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత మాది అని వ్యాఖ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి...
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
జమిలి ఎన్నికలపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ తో రాజ్యాంగపర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు దేశ సమాఖ్య స్పూర్తికి చరమగీతం అవుతుందన్నారు....
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్,బిఆర్ఎస్,మజ్లిస్ పార్టీల ఏజెండా ఒకటే
ఎంఐఎం చేతిలో కాంగ్రెస్,బిఆర్ఎస్లు కీలుబొమ్మలు
కుటుంబ పార్టీలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరగదు
కాంగ్రెస్ హయాంలోనే అనేక కుంభకోణాలు, అవినీతి
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపట్టబోతుంది
తెలంగాణ ప్రజలకు 12 సీట్లలో...
తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తాం: షా
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 12 సీట్లు రావాల్సిందేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాయని.. మూడు పార్టీలు కూడా కుటుంబ అవినీతి పార్టీలని...
ఆ మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటే: అమిత్ షా
అయోధ్యలో రామమందిరాన్ని పూర్తి చేసి ప్రజల కల సాకారం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో...
ఢిల్లీ ఘటనపై అసదుద్దీన్ ఆందోళన
ఢిల్లీలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం వ్యక్తిని కాలితో తన్ని దాడికి పాల్పడిన పోలీసు తీరుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాం పట్ల ఇంత విద్వేశాలను నూరిపోసిందెవరని...
సిఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ప్రశాంతంగా పాలన చేసుకోవచ్చు
పాత బస్తీ అభివృద్దికి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో...
రష్యా కోసం పోరాడుతూ మరణించిన హైదరాబాదీ
రష్యా, ఉక్రెయిన్ పోరులతో హతుడైన 30 ఏళ్ల అస్ఫాన్
రష్యన్ ఆర్మీలో చేరేలా యువకుని వంచించిన ‘ఇతరులు’
రష్యన్ సైన్యానికి సాయం చేయవలసి వచ్చిన పలువురు భారతీయులు
హైదరాబాద్ : ఉద్యోగ వంచనకు గురై రష్యన్ సైన్యంలో...
తెలంగాణలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్ రెడ్డి
సంగారెడ్డి: కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులు విడుదలయ్యారు!
రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న అనేకమంది భారతీయులను ఇప్పటికే విడిపించామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాము చేసిన విజ్ఞప్తి మేరకు భారతీయులను రష్యా తమ సైన్యంలోంచి తప్పించిందని పేర్కొంది.
రష్యాలో...