Sunday, April 28, 2024
Home Search

ఎదురుకాల్పులు - search results

If you're not happy with the results, please do another search
Two terrorists killed in Kashmir

కశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు అనంత్‌నాగ్ జిల్లాలోని పోష్‌క్రీరి ప్రాంతంలో...
Militants attack Assam Rifles camps

మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని భారత్-మయన్మార్ సరిహద్దులో మంగళవారం రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన...
Awantipora encounter

అవంతిపోరాలో జైషే కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

  శ్రీనగర్:  దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా గ్రామంలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ (జెఎం) ‘కమాండర్’ కూడా ఉన్నట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు....
Police combing targeted top Maoist leaders

సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. దర్భ డివిజన్ మలంగేర్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంప్‌పై దాడి చేశారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య...
Lashkar Terrorist Killed In Encounter In Jammu

కుప్వారా ఎన్‌కౌంటర్: మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

  శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో...
attack on Gurudwara in Kabul

కాబూల్ గురుద్వారాలో సాయుధ ముష్కరుల కాల్పులు: ఇద్దరు మృతి

దాడిని ఖండించిన భారత్‌! విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దాడిని ఖండిస్తూ, “గురుద్వారా కార్తే పర్వాన్‌పై జరిగిన పిరికి దాడిని అందరూ తీవ్రంగా ఖండించాలి” అని ట్వీట్ చేశారు. కాబూల్:  ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లోని గురుద్వారాపై శనివారం...
Two Lashkar Terrorists Killed In Srinagar Encounter

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. జెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో సైన్యంపై...
Two terrorist dead in Kupwara encounter

కుప్వారాలో ఎన్‌కౌంటర్… ఇద్దరు తీవ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. చక్రతాస్ శివారులో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు....
2 Terrorists Killed in Pulwama Encounter

పుల్వామాలో ఎన్ కౌంటర్..

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో...
Two DRG jawans injured in encounter at Chhattisgarh

ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. కేర్లపాల్...
2 terrorists killed in encounter in Jammu and Kashmir

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

కాశ్మీర్: జమ్ముకాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని అంషిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీసులు ఇద్దరు ముష్కరులను హతమార్చారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో...
2 Terrorists Killed in Encounter in Kupwara District

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్‌ మృతి..

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఏరియా కమాండర్‌ మృతిచెందారు. శనివారం ఉదయం జిల్లాలోని బుర్గాం అడవుల్లో భద్రతా బలగాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రత దళాలకు...
Two jawans one militant killed in Kashmir encounter

కశ్మీరు ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు, ఒక ఉగ్రవాది మృతి

శ్రీనగర్: భద్రతా దళాలకు, ఉగ్రవాదికి మధ్య జరిగిన కాల్పుల పోరులో ఇద్దరు సైనిక జవాన్లు, ఒక లష్కరే తాయిబా ఉగ్రవాది మరణించారు. షోపియాన్ జిల్లాలోని జయిన్‌పొరాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది....
4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. శ్రీనగర నగర్‌లోని  జకురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు శనివారం ఉదయం ఆపరేషన్...
2 Maoists killed in Encounter in Chhattisgarh border

ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ములుగు: జిల్లాలోని బీజాపూర్ బార్డర్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల అటవి ప్రాంతంలో మంగళవారం ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు...
4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

జమ్మూకశ్మీరులో భారీ ఎన్‌కౌంటర్‌: ఆరుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీరులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున అనంతనాగ్ జిల్లాలోని నౌగావ్ షాహబాద్, కుల్గాం జిల్లాల్లోని మిర్హ్ హం ప్రాంతాల్లో ఉగ్రవాదులు...
Six Maoists killed in encounter

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం

మృతుల్లో నలుగురు మహిళా నక్సల్స్ చత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కాల్పులు తప్పించుకున్న పలువురు కీలక నేతలు? n మృతుల్లో నలుగురు మహిళలు n ఛత్తీస్‌గఢ్ , భద్రాద్రి జిల్లా సరిహద్దు అడవుల్లో కాల్పులు మన తెలంగాణ/చర్ల : ఛత్తీస్‌గఢ్‌లోని...
2 Terrorists Killed in Pulwama Encounter

శ్రీనగర్‌లో ఎన్ కౌంటర్: ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని హర్వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. హర్వాన్‌ ప్రాంతంలో...

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా బలగాల మధ్య కాల్పులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని రెడ్వానీ...
Maoist dead in Encounter

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఛోటెడోంగర్ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్‌జి జవాన్లు...

Latest News