Home Search
కొండపోచమ్మ సాగర్ - search results
If you're not happy with the results, please do another search
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరింది: సిఎం కెసిఆర్
సిద్దపేట: కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సిఎం కెసిఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... ''తెలంగాణ కల సంపూర్ణంగా...
మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్ పంప్ హౌస్ ను సిఎం కెసిఆర్, చిన్నజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో...
చినజీయర్ స్వామిని కలిసిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: చినజీయర్స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం శంషాబాద్లోని ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లిన సిఎం.. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి చినజీయర్స్వామిని ఆహ్వానించారు. సిఎం కెసిఆర్తో...
గజ్వేల్కు చేరిన గోదారమ్మ
కొండపోచమ్మ సాగర్ దిశగా పరుగులు పెడుతున్న జలసిరి
అక్కారం పంపు హౌస్కు త్వరలో చేరనున్న జలప్రవాహం
మన తెలంగాణ/గజ్వేల్ : రైతు ఆత్మహత్యల జిల్లా,కరువు జిల్లాగా చరిత్ర కెక్కిన సిద్దిపేట జిల్లా గోదారమ్మ రాకతో సస్యశ్యామలం...
రేపు ‘కొండం‘త సంబురం
కొండపోచమ్మ సాగర్లోకి గోదావరి జలాల తరలింపు ప్రక్రియకు నేడు ట్రయల్ రన్
సాగునీటి రంగంలో మరో అద్భుత ఘట్టానికి సర్వం సిద్ధం
15 టిఎంసిల సామర్థ్యంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం
కనిష్టంగా 400 చెరువులు నింపే ప్రణాళిక
మన...
ఇంకో ఇరువై ఏండ్లు సారూ..కారే
సోషల్మీడియా ఫీడ్బ్యాక్ చూస్తుంటే ప్రజల్లో ఆ అభిప్రాయం బలంగా ఉంది
కెసిఆర్పై నమ్మకంతోనే ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు
నేడు టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన కార్యకర్తలు ఇండ్లపైనే జెండాలు ఎగురవేయాలి
విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది,...
కాళేశ్వరం గొప్పతనాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్: పోచారం
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందని, కానీ ప్రాజెక్టు గొప్పతనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని బాన్సువాడ ఎంఎల్ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. లక్షలాది...
సర్పంచులకే తాగునీటి విధులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికి నీళ్లు...
గజ్వేల్ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకుండ్రు: సిఎం కెసిఆర్
శామీర్ పేట: గజ్వేల్లో సాధించాల్సిన ప్రగతి ఇంకా చాలా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప...
అన్నదాతల కండ్లలో మాకు ఆనందం కావాలి: హరీష్ రావు
సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
దక్షిణ భారతానికి ధాన్యాగారంగా తెలంగాణ
గజ్వేల్: దక్షిణ భారత దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిఎన్నార్ గార్డెన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన...
మళ్లీ మనమే వస్తాం….
పాలమూరు రంగారెడ్డి త్వరలో పూర్తి
పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్న కాంగ్రెస్
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
తెలంగాణ హరితోత్సవంలో సియం కెసిఆర్
రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో మరోమారు మనమే అధికారంలోకి వస్తామని మిగిలి ఉన్న...
దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే..
దౌల్తాబాద్: ఎవరెన్ని కుట్రలు చేసినా తిరిగి మూడోసారి తెలంగాణలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఏర్పాటు చేయడం ఖాయమని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దౌల్తాబాద్లోని ఎస్వీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర...
దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే…
దళిత, బిసి సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
ఎంపి సమక్షంలో బిఆర్ఎస్లో చేరిన 200 మంది ఎమ్మార్పిఎస్ నాయకులు
దౌల్తాబాద్: ఎవరెన్ని కుట్రలు చేసినా తిరిగి మూడోసారి తెలంగాణలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్...
పంట చేలకు వరద గోదావరి
సామర్థ్ధానికి మించి లక్షాలు నిర్దేశం, ఈ ఖరీఫ్లో 25లక్షల ఎకరాలకు సాగు
18లక్షల ఎకరాలే లక్షంగా ప్రాజెక్టు డిజైన్, ప్రాణహితకు వచ్చే వరదనీటిని ఒడిసిపట్టాలి
రోజువారీ అంచనాకు పకడ్బందీ ఏర్పాట్లు, జలాశయాలు, కాల్వలు రెడీ పక్కా...
విపక్షాల ట్రాప్లో పడొద్దు
నిర్వాసితులకు ఇప్పటికే రూ.200కోట్లు
చెల్లింపు ఎకరాకు రూ.15లక్షల నష్ట
పరిహారమిచ్చాం కేవలం 84 ఎకరాల
పైనే వివాదం హుస్నాబాద్కు నీళ్లు
రాకుండా కాంగ్రెస్, బిజెపి అడ్డు
తగులుతున్నాయి ఎవరికీ అన్యాయం
చేయం, కోర్టుకెక్కినవారికీ...
గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు: మంత్రి హరీశ్
సిద్దిపేట: గౌరవేల్లి రిజర్వాయర్ సంఘటనపై సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్ రావు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావద్దు అనే లక్ష్యంగా ప్రతిపక్షాల కుట్రలు...
చేపపిల్లల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి
మత్స్యశాఖ సమీక్షలో మంత్రి తలసాని
హైదరాబాద్: చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ది సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్...