Home Search
జమ్మూకశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
కఠువాలో తిరిగి మొదలైన ‘భారత్ జోడో యాత్ర’
జమ్ము: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది. గట్టి బందోబస్తు మధ్య ఈ యాత్ర మొదలయింది. అంతర్జాతీయ...
రాహుల్ గాంధీకి చలేసింది…జాకెట్ తొడిగారు!
శ్రీనగర్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్తూ వస్తున్నారు. చలి తీవ్రంగా ఉన్న కాలంలో ఆయన ఇప్పుడు ఉత్తర భారత దేశంలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు....
రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా లోపం!
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుండగా పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రాహుల్ గాంధీని కౌగిలించుకున్నాడు. కానీ తర్వాత భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని...
ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్మూకశ్మీర్: ఈ నెల 1న జమ్మూకశ్మీర్లోని రాజౌరిలోని దంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో చిన్నారులతో పాటు పలువురు పౌరులు చనిపోయారు. దాడి జరిగినప్పటి నుండి...
సొంత గూటికి 19 మంది ఆజాద్ విధేయుల రాక!
జమ్మూ: గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’లో చేరిన 19 మంది నాయకులు శుక్రవారం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూకశ్మీర్లోకి...
పేట్రేగిన టెర్రరిస్టులు!
జమ్మూకశ్మీర్లో కొత్త సంవత్సరం రక్తపాతంతో ప్రారంభమైంది. మొన్న ఆదివారం నూతన సంవత్సరాది నాడే సరిహద్దు జిల్లా రాజౌరి లోని డంగ్రీ గ్రామంలో టెర్రరిస్టుల కాల్పులకు నలుగురు మరణించారు. వారు పెట్టిన బాంబు మరుసటి...
మిసెస్ వరల్డ్ గా కాశ్మీరీ మహిళ
హైదరాబాద్: మిసెస్ వరల్డ్ పోటీల్లో భారతీయ వనిత సత్తా చాటింది. లాస్వేగాస్లో జరిగిన ఈ పోటీల్లో జమ్మూకశ్మీర్కు చెందిన 32 ఏళ్ల సర్గమ్ కౌశల్ ప్రపంచంలోనే అత్యంత అందమైన శ్రీమతి (మిసెస్ వరల్డ్)...
రాజస్థాన్లో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ కుమార్తె
కోట: రాజస్థాన్లోని బుండిలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోమవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు....
సావర్కర్పై రాహుల్ వ్యాఖ్యల ఫలితం.. కాంగ్రెస్తో శివసేన తెగతెంపులు?
కాంగ్రెస్తో శివసేన తెగతెంపులు?
ముంబై: సావర్కర్పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చివరికి కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నాయకత్వపు శివసేన మధ్య తెగతెంపులకు దారితీసేలా ఉన్నాయి. తమ సిద్ధాంతపర వ్యతిరేక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొసగదని...
కశ్మీర్ను తట్టి చూస్తున్న బిజెపి
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయా, 2018 నుంచి అక్కడ కొరవడిన ప్రజా ప్రాతినిధ్య పాలన పునరుద్ధరణ కానున్నదా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా అక్కడ జరిపిన పర్యటన ఈ...
జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డిజిపి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోంచి...
ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేం: గులామ్ నబీ ఆజాద్
అందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో రద్దు చేశారు. దానిని ఇక పునరుద్ధరించలేరని కాంగ్రెస్ నుంచి ఐదు దశాబ్దాల...
జమ్మూకశ్మీర్ లో ఓటేసేందుకు స్థానికేతరులకు అనుమతి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తదుపరి ఎన్నికల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండే అవకాశం ఉంది. స్థానికేతరులు ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓటు నమోదు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ , ...
ప్రశ్నార్ధకంగా కార్మిక చట్టాలు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుండి కీలక అంశాలపై సవివరంగా సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం తీసుకు వచ్చే ప్రయత్నం చేయక పోతుండడంతో కీలకమైన చట్టాల అమలులో సహితం వెనుకడుగు వేయవలసి వస్తున్నది. ఎంతో...
ఒకవేళ రాష్ట్రపతిగా ఎన్నికైతే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం: యశ్వంత్ సిన్హా
శ్రీనగర్: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆయన జులై 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో నేడు జమ్మూకశ్మీర్ను సందర్శించారు. “ఒకవేళ నేను రాష్ట్రపతిగా...
కుల్గామ్లో మరో లక్షిత హత్య
రాజస్థాన్కు చెందిన ఎల్లఖీ దేహతి బ్యాంక్ ఉద్యోగి విజయ్ కుమార్పై బ్యాంకు ఆవరణలోనే కాల్పులు జరిగాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
జమ్మూకశ్మీర్: కుల్గామ్ జిల్లాలో గురువారం రాజస్థాన్కు చెందిన ఓ...
బారాముల్లాలో ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా: జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఒకరు వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల...
కొత్త ఆర్మీ చీఫ్గా మనోజ్ పాండే
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ఒక ట్వీట్లో తెలియజేసింది. ఇంజనీర్స్ కార్ప్స్ నుంచి ఆర్మీ చీఫ్గా...
పాకిస్థాన్తో పోరు కొనసాగాలని బిజెపి కోరుకుంటోంది: మెహబూబా
కశ్మీర్: ‘పాకిస్థాన్తో పోరు కొనసాగాలని బిజెపి కోరుకుంటోంది. నా తండ్రి అంకుల్స్ కూడా చంపేయబడ్డారు. వారు ఎప్పుడూ హిందూ, ముస్లిం, జిన్నా, బాబర్, ఔరంగజేబ్ అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ...
30 ఏళ్ల తర్వాత లాల్చౌక్లో మువ్వన్నెల రెపరెపలు
30 ఏళ్ల తర్వాత శ్రీనగర్ నడిబొడ్డున త్రివర్ణపతాకావిష్కరణ
ధైర్యంగా ముందుకొచ్చిన స్థానిక యువత, కలిసి వచ్చిన జనం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో బుధవారంనాడు అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని క్లాక్ టవర్(ఘంటా...