Home Search
జమ్మూకశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
ఆమె సైనికాధికారి అయ్యింది!
చెన్నై: నాయక్ దీపక్ నైన్వాల్ అనే సైనికుడు 2018లో జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో ఉగ్రవాదులతో పోరాడుతూ గాయపడి కన్నుమూశాడు. కానీ తన భర్త స్మృతులను మనస్సులో పెట్టుకుని ఆయన భార్య జ్యోతి నైన్వాల్(33) మూడేళ్ల...
ప్రధానిగా కాదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా: ప్రధాని
శ్రీనగర్: సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని, ప్రతికూల పరిస్థితుల్లోనూ సైనికులు దేశానికి రక్షణగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో గురువారం దేశ సైనికులతో కలిసి ప్రధాని...
దేశ ప్రజలకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపాల పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.కాగా,...
అభినందన్ ఇక వైమానిక దళ గ్రూప్ కెప్టెన్!
వింగ్ కమాండర్ కు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: బాలాకోట్ విమానదాడుల్లో సాహసం చూపి, పాకిస్థాన్ చేతిలో బందీగా చిక్కి హీరోగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ఇప్పుడు వింగ్...
పాక్ గెలుపును వేడుక చేసుకున్నందుకు రాజద్రోహం కేసు!
ఆగ్రాలో ముగ్గురు జెకె విద్యార్థుల అరెస్ట్
ఆగ్రా(యూపి): ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్లో భారత్పై పాకిస్థాన్ జట్టు గెలిచినందుకు వేడుక చేసుకున్నం జమ్మూకశ్మీర్కు చెందిన ముగ్గురు విద్యార్థులను బుధవారం ఆగ్రాలో అరెస్టు చేశారు....
సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సుప్రీంకోర్టు
‘పంజరంలో చిలకకు స్వేచ్ఛ రావాలి’
కేసుల విచారణపై సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
దర్యాప్తులో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి
సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబిఐ పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ...
మధ్యాహ్నం 3 గంటలకు జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధాని భేటీ..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ముకశ్మీర్ నేతలతో మోడీ...
కరోనా పునర్విజృంభణ!
కరోనా మళ్లీ విజృంభిస్తున్నదనే సమాచారం, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోబోతున్న దశలో పిడుగుపాటు వంటి పరిణామం. తెల్లవారుతున్నదనిపించి తిరిగి చిమ్మచీకట్లు కమ్ముకుంటున్న సూచనలు కనిపించడం అమిత ఆందోళనకరం. కేరళ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్,...
కశ్మీర్లో బిజెపికి చుక్కెదురే
ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
కాశ్మీర్: శ్రీనగర్లోని పంథా చౌక్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఈ...
కలిసిన కశ్మీర్ పార్టీలు
నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్కు...
కరోనాతో సిఆర్పీఎఫ్ జవాను మృతి..
శ్రీనగర్: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఎంత కట్టడి చేసిన కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జమ్మూకశ్మీర్లో సోమవారం కరోనా వైరస్ సోకి ఓ సీఆర్పీఎఫ్...
పాక్ పావురానికి విముక్తి
న్యూఢిల్లీ : గత ఆదివారం జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లాలో కలకలం రేపిన పావురం కేసు ఒక కొలిక్కి వచ్చింది. అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి రహస్య ఆపరేషన్లకి ఉపయోగించలేదని నిర్థారించుకున్న...
భారత్లో విధ్వంసానికి ఉగ్రవాదుల ప్రయత్నాలు: నిఘా వర్గాల హెచ్చరిక
శ్రీనగర్ః రంజాన్ వేళ భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్లోకి చొరబడేందుకు 300 మంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్రణ...
భారత్ సైనిక దాడిలో… 8 మంది ఉగ్రవాదులు, 15 మంది పాక్ సైనికులు హతం
న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన శతఘ్ని దళం ఏప్రిల్ 10న నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టార్లో డుధ్నియాల్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని, 15 మంది...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
ముగ్గురు మాజీ సిఎంలను విడుదల చేయండి
న్యూఢిల్లీ : ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని జమ్మూకశ్మీర్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత...
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
పుల్వామా: జమ్మూకశ్మీర్లో టెర్రరిస్టులు-భద్రతాదళాలకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు...
విభజిస్తుంది, వివక్ష చూపుతుంది
సిడబ్లూసిలో సిఎఎపై సోనియాగాంధీ నిప్పులు
ఎన్పిసి ముసుగులో ఎన్ఆర్సి
ఆగ్రహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు
న్యూఢిల్లీ: మతపరంగా ప్రజలను విభజించి, వివక్ష చూపడమే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఉద్దేశమని, ఆ చెడు ఆలోచనతోనే ఆ చట్టాన్ని తెచ్చారని...