Home Search
టీమిండియా క్రికెటర్లు - search results
If you're not happy with the results, please do another search
టీమిండియా సాధన షురూ..
అహ్మదాబాద్: చారిత్రక మొతెరా మైదానంలో ఇంగ్లండ్తో జరిగే డేనైట్ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఆదివారం సాధన ఆరంభించింది. అహ్మదాబాద్లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించిన విషయం...
ఫుల్ జోష్లో టీమిండియా..
చెన్నై: ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్లో చారిత్రక విజయం సాధించిన టీమిండియాలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించిన భారత్ స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే సిరీస్కు మరింత ఆత్మవిశ్వాసంతో...
ఫేవరెట్గా ‘టీమిండియా’
చెన్నై : సొంత గడ్డపై ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్లో ఆతిథ్య టీమిండియా ఫేవరెట్గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో భారత్...
టీమిండియాపై ఆగని ప్రశంసలు
టీమిండియాపై ఆగని ప్రశంసలు
ఆస్ట్రేలియాపై గెలుపుతో పొగడ్తల వర్షం
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ను ముగించుకుని టీమిండియా ఇప్పటికే స్వదేశానికి చేరుకుంది. అయితే భారత్ సాధించిన చారిత్రక విజయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది....
టీమిండియాకు కొత్త ఫిట్నెస్ విధానం!
యోయోతో పాటు మరో కొత్త నిబంధన
ఇందులో నెగ్గితేనే జట్టులో చోటు
ఇంగ్లండ్ సిరీస్తోనే దీనికి శ్రీకారం
ముంబై : ప్రస్తుతం అన్ని క్రీడల్లో కూడా ఫిట్నెస్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. క్రికెట్తో సహా ఫుట్బాల్,...
టీమిండియాపై ప్రశంసల వర్షం
ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన భారత క్రికెట్ జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సెహ్వాల్, గవాస్కర్, కుంబ్లే, ద్రవిడ్, లక్ష్మణ్, ఇర్ఫాన్, గంభీర్ తదితరులు...
టీమిండియాపై ఆసీస్ అభిమానుల ప్రేలాపనలు
టీమిండియాపై ఆసీస్ అభిమానుల ప్రేలాపనలు
వరుసగా రెండో రోజూ భారత బౌలర్ సిరాజ్ను ఉద్దేశించి
టీమిండియాను క్షమాపణ కోరిన క్రికెట్ ఆస్ట్రేలియా
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియాపై ఆసీస్ అభిమానులు చేసిన జాతి వివక్ష...
టీమిండియాకు ఊరట.. రోహిత్ సహా ఐదుగురు క్రికెటర్లకు నెగెటివ్
ల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇటీవల బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించారన్న వార్త పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మతో పాటుగా ఐదుగురు క్రికెటర్లు రెస్టారెంట్కు వెళ్లడంతో వివాదం...
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కొత్త జెర్సీని ఖరారు చేసినట్టు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్లో భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోందని బోర్డు...
తండ్రి అయిన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య..
ముంబయి: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు ఫాదర్ గా ప్రమోషన్ వచ్చింది. గురువారం పాండ్యా ప్రేయసి నటాషా స్టాన్కోవిచ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పాండ్యా తొలిసారి తండ్రి...
సఫారీతో సిరీస్ టీమిండియాకు పరీక్షే!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన టీమిండియాకు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సమరం సవాలుగా మారింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును...
టీమిండియా షికారు
వెల్లింగ్టన్: టెస్టు సిరీస్కు కాస్త సమయం ఉండడంతో భారత క్రికెటర్లు తమకు లభించిన సమయాన్ని విహార యాత్రలకు వెచ్చిస్తూ సందడి చేస్తున్నారు. ప్రకృతి అందాలకు మరో పేరుగా చెప్పుకునే న్యూజిలాండ్లోని సుందర పర్యాటక...
టీమిండియా వీరాభిమాని బామ్మ కన్నుమూత
ముంబై: టీమిండియా క్రికెటర్లు బామ్మగా పిలుచుకునే అరుదైన క్రికెట్ ఫ్యాన్ చారులత మృతి చెందారు. కిందటి ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో ఈ బామ్మ టీమిండియా క్రికెటర్లను ప్రోత్సహించారు. ఓ మ్యాచ్...
సాధనే..సాధన
లండన్: కొన్ని రోజులుగా పొట్టి క్రికెట్ ఐపిఎల్లో మునిగి తేలిన టీమిండియా క్రికెటర్లు ఇప్పుడూ సంప్రదాయ టెస్టు క్రికెట్పై దృష్టి సారించారు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్లూటిసి ఫైనల్ కోసం భారత...
ఊర్వశికి క్లీన్ బౌల్డ్ అయినా పంత్, జడేజా
ముంబయి: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అందాచందాలకు టీమిండియా క్రికెటర్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ఊర్వశి వర్సెస్ పంత్, ఊర్వశి వర్సెస్ జడేజా అంటూ సోషల్ మీడియాలో రూమర్లు ప్రారంభమయ్యాయి. గతంలో రిషబ్...
జూనియర్ ఎన్టిఆర్తో భారత క్రికెటర్ల భేటి
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్లో న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డేలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భారత క్రికెటర్లు నగరంలో సందడి చేశారు. మంగళవారం టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్,...
పంత్ను కాపాడిన ఆ డ్రైవర్ రియల్ హీరో…
హైదరాబాద్: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. పంత్ గురువారం ఢిల్లీ...
భారత్-శ్రీలంకతో తొలి టెస్టు.. క్రీజులో మయాంక్, రోహిత్
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. మొహాలీ వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మొదటి రోజు ఆట ప్రారంభమైంది. భారత ఓపెనర్లు...
అందరి దృష్టి విరాట్పైనే!
ఆత్మవిశ్వాసంతో భారత్, లంకకు పరీక్ష, నేటి నుంచి తొలి టెస్టు
మొహాలీ: ఇటీవల కాలంలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా సొంత గడ్డపై శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమరోత్సాహంతో సిద్ధమైంది....
విరాట్ శతకం కొట్టాలి..
ముంబై: చారిత్రక వందో టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లి శతకం కొట్టాలని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆకాంక్షించారు. కెరీర్లో అత్యంత అరుదైన మ్యాచ్ను ఆడుతున్న కోహ్లి సెంచరీ సాధిస్తే...