Home Search
టీమిండియా క్రికెటర్లు - search results
If you're not happy with the results, please do another search
టీమిండియా క్రికెటర్ల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్..
సెంచూరియన్: టీమిండియా క్రికెటర్లు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తల నడుమ సంబరాల్లో పాల్గొన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు వేడుకలకు ప్రత్యేక...
టీమిండియాకు షాక్
గాయంతో టెస్టు సిరీస్ నుంచి రోహిత్ ఔట్
ప్రియాంక్ పాంచల్కు టీమిండియాలో చోటు
ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు కోలుకోలేని షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్...
టీమిండియా కోచ్ పదవి కోసం రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న...
టీ20 వరల్డ్కప్ కు టీమిండియా ఎంపిక: సెలెక్టర్ల తీరుపై విమర్శలు..
ముంబై: వరల్డ్కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తదితరులను వరల్డ్కప్ జట్టులో ఎంపిక చేయడాన్ని క్రికెట్ అభిమానులు, మాజీ...
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: యుఎఇ వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో పాల్గొనే టీమిండియా కోసం భారత క్రికెట్ బోర్డు కొత్త జెర్సీని సిద్ధం చేసింది. నయా జెర్సీలు ధరించిన టీమిండియా క్రికెటర్లు ఫొటోలను బిసిసిఐ ట్విటర్...
టీమిండియా మాజీ క్రికెటర్కు పితృ వియోగం
న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తండ్రి అజయ్భాయ్ బిపిన్చంద్ర పటేల్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్ పటేలే ట్విటర్ ద్వారా వెల్లడించాడు. అంతకుముందు బ్రెయిన్ హేమరేజ్...
టీమిండియాపై ప్రశంసల వర్షం
ముంబై: ఇంగ్లండ్తో జరిగిన లార్డ్ టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు భారత జట్టు విజయాన్ని కొనియాడుతున్నారు. బ్యాటింగ్,...
టీమిండియాలో కరోనా కల్లోలం
టీమిండియాలో కరోనా కల్లోలం
కృనాల్కు పాజిటివ్, రెండో టి20 నేటికి వాయిదా
కొలంబో: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లో కరోనా కల్లోలం సృష్టించింది. టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యకు కరోనా ఉన్నట్టు...
టీమిండియా ప్రాక్టీస్ మొదలైంది..
డర్హమ్: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా సాధన మొదలు పెట్టింది. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇప్పటికే డర్హమ్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. డబ్లూటిసి ఫైనల్...
టీమిండియాలో కరోనా కలకలం
రిషబ్ పంత్, గరానిలకు పాజిటివ్
ఐసోలేషన్లో సాహా, ఈశ్వరన్. భరత్ అరుణ్
లండన్: టీమిండియాలో కరోనా కల్లోలం సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో ఓ ఆటగాడు కరోనా బారిన పడ్డాడు....
తేలిపోయిన టీమిండియా
వెంటాడిన బ్యాటింగ్ వైఫల్యం, నిరాశ పరిచిన బౌలర్లు, కివీస్ దెబ్బకు కోహ్లి సేన విలవిల
మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై ఎంతటి పెద్ద జట్టునైనా చిత్తు చిత్తుగా ఓడించే టీమిండియా బౌన్స్కు సహకరించే...
టీమిండియాపై విమర్శలు..
ముంబై: న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా రెండు ఇన్నింగ్స్లలోనూ తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కీలకమైన ఇలాంటి మ్యాచ్లో నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకోవడాన్ని మాజీ...
కివీస్తో తలపడే టీమిండియా ఎంపిక
సౌతాంప్టన్ : న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో తలపడే టీమిండియాను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సమరం కోసం భారత క్రికెటర్లు ఇప్పటికే సౌతాంప్టన్ చేరుకుంది. భారత్కివీస్ జట్ల...
రెండుగా విడిపోయి చెమటోడ్చుతున్న టీమిండియా..
న్యూజిలాండ్తో జరిగే డబ్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇప్పటికే క్వారంటైన్ను పూర్తి చేసుకున్న భారత ఆటగాళ్లు నెట్స్లో చెమటోడ్చుతున్నారు. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఆటగాళ్లు రెండుగా విడిపోయి...
టీమిండియా సాధన షురూ..
సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా ఆదివారం సాధన ప్రారంభించింది. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం భారత క్రికెటర్లు మైదానంలో దిగారు. ఈ నెల 18...
టీమిండియా క్రికెటర్లకు ఊరట
టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్కు కుటుంబ సభ్యులకు అనుమతి!
ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ...
టీమిండియాకు సవాల్ వంటిదే…
ముంబై : వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం భారత్కు సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కొంతకాలంగా భారత క్రికెటర్లు ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతున్నారు....
రెండు జట్లకు సరిపడే క్రికెటర్లు ఉన్నారు
అహ్మదాబాద్: ప్రపంచ క్రికెట్లోనే భారత జట్టుకు ఉన్నంత పటిష్టమైన రిజర్వ్బెంచ్ మరే జట్టుకు లేదనడంలో అతిశయోక్తి లేదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో రెండు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ఎంపిక...
టీమిండియాపై అభినందనల వెల్లువ
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా, భారత...
టీమిండియా ప్రాక్టీస్ షురూ..
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగే నాలుగో, చివరి టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు సోమవారం సాధన ఆరంభించారు. ఇప్పటికే మూడో టెస్టులో గెలిచిన భారత్ సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి మ్యాచ్లోనూ గెలిచి ప్రపంచ...