Home Search
నల్గొండ - search results
If you're not happy with the results, please do another search
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కలు నాటిన నల్గొండ జిల్లా కలెక్టర్
హైదరాబాద్ : టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మూడు...
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు
రేపు నామినేషన్ల ప్రక్రియ... 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు
మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు
హైదరాబాద్: తెలంగాణలో...
పెండింగ్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
మనతెలంగాణ /హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలపై అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, హైదరాబాద్ నుంచి వలిఉల్లా సమీర్లను అభ్యర్థులుగా బుధవారం రాత్రి కాంగ్రెస్...
రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్
మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు....
రైతుబంధు లేదు.. రూ.500 బోనస్ బోగస్ అయ్యింది
హైదరాబాద్ : కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడకు...
కెసిఆర్ కాన్వాయ్ కు ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాన్వాయ్ కు ప్రమాదం సంభవించింది. కెసిఆర్ కాన్వాయ్ లోని ఎనిమిది వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ముందు వాహనం...
గణపురం వద్ద కారు ప్రమాదం.. ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజీ వద్ద బుధవారం ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో వాటర్ బోర్డు దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు....
బిఆర్ఎస్కు డిపాజిట్లు దక్కవు
మన తెలంగాణ/నల్గొండ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలను మాయ చేసేందుకు యత్నిస్తూ మాజీ సిఎం కెసిఆర్ బస్సు యాత్ర చే స్తానంటుండని, బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చే సినా భువనగిరి,...
ప్రచారం.. పరుగులు
మన తెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల ను ఉధృతం చేశాయి. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, వివిధ పార్టీల ము ఖ్యనేతలు ఇప్పటికే...
టెట్ దరఖాస్తులు 2,86,386
ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు ముగిసింది. టెట్కు మొత్తం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టెట్ కన్వీనర్ తెలిపారు. పేపర్ 1కు 99,958 దరఖాస్తులు రాగా..పేపర్ 2కు 1,86,428 వచ్చాయి....
నాలుగు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు
రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో 50...
విద్యార్థిని పరీక్ష కేంద్రంలో దించిన పోలీసులు
పరీక్ష రాసేందుకు హైదరాబాద్కు వచ్చిన విద్యార్థి ఆటోడ్రైవర్ తప్పిందం వల్ల వేరే పరీక్ష కేంద్రానికి రావడంతో గమనించిన నారాయణగూడ పోలీసులు పోలీస్ వాహనంలో సరైన పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చి పరీక్ష రాసేలా...
ఈ నెల 21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో (ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి) ప్రవేశాలకు ఈ నెల...
ఐదు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన
రాష్ట్రంలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...
నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు
రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘుబాబుకు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు...
తొలిరోజు నామినేషన్ల జోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. 42 మం ది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎ న్నికకు...
నటుడు రఘుబాబు కారు ఢీకొని బిఆర్ఎస్ నాయకుడు మృతి
నల్గొండ: సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బిఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నల్లగొండ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ పట్టణ...
ఒకేరోజు ఎసిబి వలలో ముగ్గురు అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. వేర్వేరు చోట్ల ముగ్గురు అధికారులను ఎసిబి అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హుజూరాబాద్ ఆర్టిసి డిపో...
తెలంగాణలో పది మంది ఓటర్ల కోసం రెండు పోలింగ్ బూత్ లు
హైదరాబాద్: ప్రతి ఓటుకు విలువ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్నిలక సంఘం అతి పిన్న అనుబంధ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది....
రేపటి తరాలకు దిక్సూచి..
తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణకు ఒక విశిష్ట స్థానం ఉంది. అందులోనూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వికాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఒకనాడు తెలంగాణలో కవులే లేరన్న...