Saturday, May 4, 2024
Home Search

ప్రవేశ పరీక్షల దరఖాస్తు - search results

If you're not happy with the results, please do another search
Second list for admissions in gurukula colleges has been released

30న గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల ప్రవేశ పరీక్ష..

మనతెలంగాణ/హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాదయాల సంస్థ జూనియర్, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 30న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రవేశాల కొరకు దరఖాస్తుచేసుకున్న విద్యార్ధినీ...

జూన్ 10 వరకు ‘సెట్ల’ దరఖాస్తు గడువు పొడిగింపు

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, న్యాయ విద్య, ఉపాధ్యాయ విద్య, వ్యాయామ విద్య తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి...
TS EdCET 2022 schedule has been released

ఈనెల 31వరకు సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో నిర్వహించనున్న ఎంసెట్, ఇసెట్, లాసెట్, ఐసెట్, పిజి ఇసెట్, పిజి...
10th Class Exams postponed due to Corona in Telangana

మే చివరి వారంలోనే పది పరీక్షలు

  హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో పదవ తరగతి, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల చివరిలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది....

పరీక్షలపై కరోనా గ్రహణం

  మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రకాల పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తాజాగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడగా, ఇదివరకే సిబిఎస్‌ఇ పరీక్షలు, జెఇఇ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సాధారణంగా మార్చి...

రేపటితో ముగియనున్న జెఇఇ మెయిన్ దరఖాస్తులు

  ఏప్రిల్ 5,7,8,9,11 తేదీలలో పరీక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే...
TS Minority Gurukulam Admissions

మైనారిటీ గురుకులాలో ప్రవేశాల షెడ్యూల్డ్ విడుదల

5వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రవేశాలకు అర్హత పరీక్ష మార్చి20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర మైనారిటీ విద్యాసోసైటీ అధ్యక్షులు ఎ.కె.ఖాన్ వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాల్లో 2020-2021 విద్యా...

రేపటి నుంచి పిఇసెట్ దరఖాస్తులు

  హైదరాబాద్ : బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 21 నుంచి చేపట్టనున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13 నుంచి శరీర దారుడ్య పరీక్షలు...

రేపటి నుంచి ఎంసెట్ దరఖాస్తులు

  హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...

ప్రారంభమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు

  హైదరాబాద్ : మన దేశంలో ఇంటర్ తర్వాత ఎక్కువ శాతం మంది విద్యార్థులు అడుగులు వేస్తోంది ఇంజనీరింగ్ విద్య వైపే. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(ఎన్‌ఐటి)లు దేశంలోనే...
All Common Entrance Tests 2020 Postponed in Telangana

ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా వేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి

  హైదరాబాద్‌: తెలంగాణలో అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. క‌రోనా వైరస్ (కోవిడ్-19) మ‌హ‌మ్మారి రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తుండ‌టంతో ముఖ్యమంత్రి కెసిఆర్ లాక్‌డౌన్ ను ఈ...
Today eapset notification

నేడు ఇఎపిసెట్ నోటిఫికేషన్

26 నుంచి దరఖాస్తుల స్వీరకణ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (టిఎస్‌ఇఎపిసెట్) నోటిఫికేషన్ బుధవారం(ఫిబ్రవరి 21) విడుదల చేయనున్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6వ...
BJP mukt Bharat

బిజెపి ముక్త్ భారత్

2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం బిజెపికి మేమే ప్రధాన శత్రువులం అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్ న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...

2029 నాటికి బిజెపి ముక్త్ భారత్‌: సిఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...
Ability of Telugu Students in JEE Main Results

జెఇఇ మెయిన్ లో దుమ్మురేపిన తెలంగాణ

100 పర్సంటైల్ సాధించిన 23 మందిలో ఏడుగురు తెలంగాణ వారే మరో ముగ్గురు ఏపికి చెందిన వారు ఫలితాలు విడుదల చేసిన ఎన్ టిఎ మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో...

ఉరుముతున్న నిరుద్యోగం

ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...
EAP set schedule release

ఇఎపి సెట్ షెడ్యూల్ విడుదల

మే 9 నుంచి 12 వరకు పరీక్షలు ఇఎపి సెట్‌గా మారిన ఎంసెట్ 26 నుంచి దరఖాస్తుల స్వీరకణ మే 9 నుంచి 12 వరకు పరీక్షలు ఇఎపిసెట్‌గా మారిన ఎంసెట్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...

త్వరలోనే మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సిస్ స్కాలర్‌షిప్ పథకం అమలు

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే నిరుపేద విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్ మనతెలంగాణ/హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సిస్ స్కాలర్‌షిప్ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని సిఎం రేవంత్...
JEE Main Paper-2 Admit Cards Released

జెఇఇ మెయిన్ పేపర్-2 అడ్మిట్ కార్డులు విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ తొలి విడత పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసిన ఎన్‌టిఎ,...

Latest News