Monday, June 17, 2024
Home Search

బొంతు రామ్మోహన్ - search results

If you're not happy with the results, please do another search
Godse at Gandhi Bhavan says Minister KTR

గాంధీ భవన్‌లో గాడ్సేలు

అంబేద్కర్ చెప్పిన బోధించు, సమీకరించు పోరాడు మార్గంలోనే ఉద్యమాన్ని నడిపాం ప్లీనరీలో 7 తీర్మానాలు ప్రతిపాదిస్తాం : ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మంత్రి కెటిఆర్ టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ కల సాకారం కనీవినీ ఎరుగని విధంగా...
Minister Sabitha reviews arrangements for TRS Plenary

టిఆర్‌ఎస్ ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు

హాజరుకానున్న సిఎం కెసిఆర్, మంత్రులు, పార్టీ నాయకులు ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్: టిఆర్‌ఎస్ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను టిఆర్‌ఎస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రి...
Minister KTR Inspects TRS Plenary Meeting Works

మార్గదర్శకంగా ప్లీనరీ

దేశానికి దిశానిర్దేశకంగా పార్టీ శ్రేణులకు గుర్తుండిపోయేలా 25న పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తాం హైటెక్స్‌లో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన తలపెట్టిన...
Mallapur Corpora tor plant trees

మొక్కలు నాటిన మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్

మేడ్చల్: మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా...
TRS Party won in MLC Elections

టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు

సంబురాల్లో పార్టీ శ్రేణులు మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల విజయం సాధించడంతో తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.బాణాసంచా కాల్చి ఆనందంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేలు...
TRS Leads In Warangal Corporation Elections Results

తెరాస ఖాతాలో రెండు ఎంఎల్‌సిలు..

మనతెలంగాణ/హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల విజయం సాధించడంతో తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి ఆనందంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్,...
Minister Harish Rao Participated in MLC election campaign

పట్టభద్రులు చూపు.. టిఆర్‌ఎస్ వైపు

మల్కాజిగిరి: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కోతలు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేసి వాతలు పెట్టినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలా?...
Vani devi election campaign for MLC elections

టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పివి కుమార్తె వాణీదేవి

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి మాజీ ప్రధాని కుమార్తెకు అభ్యర్థిత్వం ఆదివారం సాయంత్రం నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రేపటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం తిరుగులేని గెలుపే లక్షంగా పట్టభద్రుల నియోజక వర్గాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థుల...
Gadwal Vijayalakshmi Elected as GHMC Mayor

మేయర్, డిప్యూటీ మేయర్ రెండూ టిఆర్‌ఎస్‌వే

గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్న టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కెసిఆర్ అధికార పార్టీకి మద్దతు తెలిపిన ఎంఐఎం మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. మేయర్,...
KTR Praises on Ex Mayor Bonthu Rammohan

మాజీ మేయర్‌పై మంత్రి కెటిఆర్ ప్రశంసలు..

మాజీ మేయర్‌పై మంత్రి కెటిఆర్ ప్రశంసలు.. హైదరాబాద్ అభివృద్ధికి అద్భుతమైన కృషి అని ట్వీట్.. మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్రశంసల జల్లు...
Republic Day Celebrations in Greater Hyderabad

జిహెచ్‌ఎంసిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసు...
20000 litters Water distribute to every Family

ప్రతి కుటుంబానికి ఉచితంగా 20 వేల లీటర్ల మంచి నీళ్లు: కెటిఆర్

హైదరాబాద్: ఇవాళ ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని రెహమత్‌నగర్ డివిజన్‌లోని ఎస్‌పిఆర్ హిల్స్‌లో ఉచిత మంచి నీటి పథకాన్ని ఐటి...
Minister Errabelli Dayakar Rao Fires on BJP

టిఆర్ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం.. బిజెపిది రెచ్చగొట్టే విధానం

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం, బిజెపిది ప్రజలను రెచ్చగొట్టే విధానమని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నది బిజెపేనని మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు అన్నారు. ఆదివారం మీర్‌పేట్...
KTR Inaugurates Double Bedrooms in Bhag Lingampally

అభివృద్ధి వేళ రాజకీయాలొద్దు

హుందాగ రాజకీయం చేద్దాం కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయి రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు రాష్ట్ర అభివృద్ధికి మేం చేస్తున్న కృషికి బిజెపి సంపూర్ణంగా సహకరించాలి జిహెచ్‌ఎంసి పరిధిలో రూ.28.38కోట్ల అభివృద్ధి పనులకు...

అణా పైసా ఖర్చు లేకుండా పేదోళ్లకు ఇండ్లు: కెటిఆర్

హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. గత ఐదేండ్ల క్రితం రైతు బజార్ దగ్గర...
Talasani fire on BJP Congress about osmania hospital

సాయం అందని వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి: తలసాని

హైదరాబాద్: సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరాపార్క్‌లోని పంచతత్వ పార్కును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు....
15 Metric tons wastage move in vehicle

ఒక్కో వాహనంలో 15 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలిస్తాం: కెటిఆర్

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో అత్యాధునిక పద్దతుల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాల సేకరణ, తరలింపు ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఖైరతాబాద్ హెచ్‌ఎండిఎం గ్రౌండ్‌లో నిర్మాణ వ్యర్థాలను తరలించే కంప్యాక్టర్ వాహనాలను, సంజీవయ్య పార్క్...
19.8 MW power plant commissioned at Jawahar Nagar

చెత్త నుంచి కరెంట్

  జవహర్‌నగర్‌లో 19.8మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభం మరో 20మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జవహర్‌నగర వాసులకు దుర్వాసన నుంచి విముక్తి రూపాయికే నల్లా కనెక్షన్, 40 వేల మందికి సిఎం చేతుల మీదుగా పట్టాలు...
Link road stop the traffic issue in Hyd

లింక్ రోడ్లే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం: కెటిఆర్

హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఆకర్షనీయమైన నగరంగా హైదరాబాద్ ఎదుగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి పాత ముంబయి రహదారి లెదర్ పార్క్ వరకు గల లింక్ రోడ్డును...
Mayor visits Bharathamma who was injured in Accident

ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ భారతమ్మకు మేయర్ పరామర్శ

  మన తెలంగాణ హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జిహెచ్‌ఎంసి పారిశుధ్య కార్మికురాలు భారతమ్మకు ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య చికిత్స అందించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అదివారం...

Latest News