Thursday, May 2, 2024
Home Search

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష - search results

If you're not happy with the results, please do another search

యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు.. 6,408 కేంద్రాల ద్వారా వరి కొనుగోలు యాసంగి పంటను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి రూ.20వేల కోట్ల బ్యాంకు గ్యారెంటిని నేటి సాయంత్రం కల్లా...
CM KCR Review on Crops at Pragathi Bhavan

యుద్ధప్రాతిపదికన సహాయం

జిహెచ్‌ఎంసికి తక్షణం రూ.5కోట్లు విడుదల మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇళ్లు కోల్పోయినోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తం ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాల పంపిణీ అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీళ్లు తొలగించాకే విద్యుత్ పునరుద్ధరణ కొంత ఇబ్బంది కలిగినా...
CM KCR Good News For Corn Farmers

15 రోజుల్లో ఆస్తుల వివరాలన్నీ ఆన్ లైన్

ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోగా ప్రక్రియ పూర్తి నూటికి నూరు శాతం భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత వేగవంతంగా ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ అన్నిస్థాయిల అధికారులు ప్రజలకు సహకరించాలి హరితహారం, చెత్తసేకరణపై ఆకస్మిక తనిఖీలు, ఫ్లయింగ్‌స్వాడ్‌లు ప్రగతిభవన్ ఉన్నతస్థాయి సమీక్షలో...
Jadcherla Degree college greenary ideal

పక్కాగా సాగునీటి ప్లాన్

తెలంగాణకు సాగునీటి గోస తీరింది! భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలతో వ్యవసాయ భూములకు నీరు అందించాలి తక్షణమే ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలి నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలు ఒకే గొడుగుకిందకు...
CM KCR Review on locust swarms at Pragathi Bhavan

మిడతల దండు తెలంగాణలోకి రావొద్దు: సిఎ: కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను,...

కరోనాతో కలిసి జీవించే వ్యూహం

  భవిష్యత్‌లో మరిన్ని సడలింపులిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు పెరుగుతున్న హైదరాబాద్‌లో ఎలా వ్యవహరిద్దాం జోన్‌ల వారీగా ఆలోచించి ప్రభుత్వానికి తగు ప్రతిపాదనలు ఇవ్వండి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో అధికారులకు సిఎం కెసిఆర్...

1.40 కోట్ల ఎకరాల మాగాణం కావాలె

  ఎరువులు.. విత్తనాల కొరత రావొద్దు 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు.. 21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం రైతుబంధుపై ఏం చేద్దాం..? లాక్‌డౌన్ సద్దుమణిగాక మొదటి దఫా రుణమాఫీ ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్:...

ఫోకస్ హైదరాబాద్

  గ్రేటర్ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, వైరస్ కట్టడికి వ్యూహం 17 యూనిట్లుగా రాజధాని నగరం విభజన ప్రతి యూనిట్‌కు ప్రత్యేక వైద్య, పోలీసు, మున్సిపల్, రెవిన్యూ అధికారుల నియామకం మున్సిపల్,...

ప్లీజ్ బీ అలర్ట్

  రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అనుమానమొస్తే కరోనా పరీక్షలు చేయించుకోండి బయటకు వెళ్లాల్సివస్తే భౌతిక దూరం పాటించడం మంచిది ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు:...
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...
Telangana cabinet to meet at 2 pm on sunday

రైస్ బౌల్ మనదే

  త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం...

వాస్తవిక అంచనాలే

  పిండిని బట్టే రొట్టె రాష్ట్ర బడ్జెట్‌పై సాగుతున్న కసరత్తు అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వీలైనంత ఎక్కువగా కేటాయింపులు హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యమైన పథకాలకు నిధుల...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!