Home Search
మూడున్నర లక్షల మంది - search results
If you're not happy with the results, please do another search
ఆకలి సూచీలో దిగజారుడు
మన దేశాన్ని ఎవరైనా అవమానిస్తే కచ్చితంగా ఖండించాల్సిందే. 2014కు ముందు మన్మోహన్ సింగ్ పాలనలో మన దేశ పరువు ప్రతిష్ఠలు మురికి గంగలో కలిశాయని ప్రపంచమంతా తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ వాటిని...
కేంద్ర ప్రభుత్వం” కాపీ పేస్ట్ ” ప్రభుత్వం
హైదరాబాద్ : సిద్ధిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల, పట్టణంలోని 37వ వార్డు నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా...
ఇది ఉప ఎన్నిక కాదు.. బతుకుదెరువు ఎన్నిక
మీటర్లు పెట్టే మోడీ కావాలా? వద్దని కొట్లాడుతున్న కెసిఆర్ కావాలా?
మునుగోడు ఫలితం దేశానికి ఒక సందేశం.. ఇక్కడ దెబ్బ కొడితే నషాలానికి అంటాలి
కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు?
దీనిపై...
నేటి నుంచి పెన్షన్ల జాతర
3.3లక్షల దరఖాస్తుదారులకు తొలి ప్రాధాన్యం
మిగిలిన వారికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
మొత్తం 46లక్షలకు చేరుకోనున్న పెన్షన్దారుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్రంలో పెన్షన్ల జాతర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి...
జికె – కరెంట్ అఫైర్స్
జలాంతర్గామి సింధుధ్వజ్ నిష్క్రమణ
భారత నౌకాదళంలో మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించిన ఐఎన్ఎస్ సింధుధ్వజ్ సబ్మెరైన్ సేవల నుంచి నిష్క్రమించింది.
ప్రధాని చేతుల మీదుగా సీఎన్ఎస్ రోలింగ్ ట్రోఫీ అందుకున్న ఏకైక సబ్మెరైన్ ఇది.
విశాఖపట్నంలో తూర్పు...
దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్కు కుదిరిన ముహూర్తం
అందుబాటులోకి రానున్న టి...హబ్ రెండవ దశ
ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అయిన టి..హబ్ రెండవ...
కరెంట్ అఫైర్స్: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు ఎక్కడో తెలుసా?
రక్షణ నియామకాల్లో అగ్నిపథ్:
త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం...
త్రివిధ దళాల ‘అగ్నిపథ్’
న్యూఢిల్లీ : యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈమేరకు అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని...
పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వీఐపీలకు భద్రత తొలగింపు
చండీగఢ్ : మాజీ మంత్రులు, మాజీ ఎమ్ఎల్ఎలకు భద్రతను రద్దు చేసిన పంజాబ్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మత పెద్దలకు కూడా భద్రతను తొలగించింది. రిటైర్డ్ పోలీసు,...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
ఇ.ఇ.ఇ.. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్
ట్రిపుల్ ఐతో పారిశ్రామిక పరుగులు
పోటీ ప్రపంచంలో బతకాలంటే నిరంతరాయంగా నైపుణ్యాన్ని సమకూర్చుకోవాలి
అప్పు చేసిన ప్రతి రూపాయి ఉత్పాదక రంగంలో
ఖర్చు పెడుతున్నాం: కౌన్సిల్లో సభ్యుల ప్రశ్నలకు
ఇచ్చిన సుదీర్ఘ సమాధానంలో...
సముద్రాలు కాలుష్య నిలయాలు!
సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే మనకు శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారా నే...
లాక్డౌన్తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది
రెమ్డెసివిర్ మందుల వినియోగంలో
ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది
కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి
వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది
రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు
ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న
అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు
ఇవన్నీ...
ప్రపంచంలో ప్రతి 4 కరోనా మరణాల్లో 1 భారత్ లోనే
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారాంతపు నివేదిక వెల్లడి
జెనీవా : గత వారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్ లోనే ఉన్నట్టు బయల్పడడం విస్మయం కలిగిస్తోంది. గత కొన్ని వారాలుగా కరోనా...
కేంద్రం ‘తప్పు’టడుగు
రెండోదశ అంచనాలో ఘోర వైఫల్యం
వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తోంది
ప్రాణవాయువు అందక ప్రజలు చనిపోవడం దేశానికే అవమానకరం
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై కేంద్రం పెద్దల విమర్శలు
విపత్కర పరిస్థితుల్లో టీకాలు ఉచితంగా...
తొలి ప్రాధాన్యత ఓట్లపైనే… ‘గులాబీ’ గురి
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గడవు దగ్గర పడినకొద్ది ప్రచారం హోరేత్తుతుంది.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 14న పోలీంగ్ జరగనున్న విషయం తెలిసిందే....
పోటెత్తిన భక్తజనం
వనాన్ని తలపించిన జనం జాతర
చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో
జాతీయ రహదారిలో ట్రాఫిక్జామ్
సూర్యాపేట నుండి గంట ప్రయాణం
30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
లింగమంతుల స్వామి గుట్ట పొట్టెళ్ల రక్తంతో ఏరులై పారింది.. భక్తులు...
ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న ‘వామ్కో’ తుపాన్
39మంది మృతి, 32మంది గల్లంతు
మనీలా: మరో భారీ తుపాన్తో ఫిలిప్పీన్స్ తల్లడిల్లుతోంది. ఇటీవలే గోనీ తుపాన్తో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్ను వామ్కో పేరుతో మరో తుపాన్ వెంటాడుతోంది. వామ్కో ధాటికి 39మంది చనిపోగా,32 మంది...
శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!
గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
కొవిడ్19 బాధితులు అధికంగా ఉండే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే కొవిడ్19 బాధితుల రేట్ అధికంగా ఉండే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకటని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ఆందోళన వ్యక్తం చేసింది. మే 5 వరకల్లా ఆ దేశంలో 2900 కేసులు...