Home Search
మెట్రో రైళ్లు - search results
If you're not happy with the results, please do another search
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం
రెండో వారంలో పరుగులు
హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు....
నుమాయిష్ సందర్శకులకు మెట్రోరైళ్ల రవాణా సేవలు
నాంపల్లి : నుమాయిష్కు వస్తున్న సందర్శకుల సౌకర్యార్ధం మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజూ వారికి రవాణ సేవలను అందిస్తోంది. తద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోనుంది.. ప్రతి రోజూ వేల సంఖ్యలో వస్తున్న...
అలా చేస్తే నగరమంతా కలుషితమవుతుంది: రేవంత్
హైదరాబాద్: ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపెనీ ఏర్పాటు సరైనది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే ప్రాంతములో...
టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు, ఫిబ్రవరి 1న లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించారు. లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చినందున ఇది మధ్యంతర బడ్జెట్. పాత, కొత్త పాలనలలో పన్ను స్లాబ్లలో...
ఆటో డ్రైవర్ల గోడు ఆలకించండి
ఉచిత బస్సు ప్రయాణ పథకం మూడు ఉన్నాయి. అందులో మొదటగా ‘ఉచిత బస్సు ప్రయాణ పథకం’ని ఈ నెల 9న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు అత్యంత ఆనందం వ్యక్తం...
ఉప్పల్ స్టేడియంలో భారీ భద్రత
ఐపిఎల్ మ్యాచ్ 1,500 పోలీసుల సిబ్బందితో బందోబస్తు
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్కు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...
ఈసారి పొరపాట్లకు తావుండదు.. 18న ఉప్పల్లో తొలి వన్డే..
కివీస్ మ్యాచ్కు భారీ ఏర్పాట్లు
ఈసారి పొరపాట్లకు తావుండదు
అందుబాటులోకి 29417 టికెట్లు
13 నుంచి ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు
మ్యాచ్ రోజు ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు
14న న్యూజిలాండ్, 16న టీమిండియా జట్ల రాక
18న ఉప్పల్లో...
ఆ ఒక్క నిమిషం.. మార్మోగిన జనగణమన
ఉద్వేగభరితంగా సాగిన కార్యక్రమం
హైదరాబాద్ అబిడ్స్లో సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల గానం
పల్లె, పట్టణాల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనం
ఉ.11.30గంటలకు స్తంభించిన రాష్ట్రం
ఎక్కడి వాహనాలు అక్కడే
వాహనాలు దిగి జాతీయ గీతాన్ని ఆలపించిన పలువురు ప్రముఖులు
పొలాల్లోనూ, కల్యాణమండపాల్లోనూ...
ఉ. 11:30.. సామూహిక జాతీయ గీతాలాపన
నిమిషం పాటు అన్ని ట్రాఫిక్ కూడళ్లలో రెడ్ సిగ్నల్
ఎక్కడి వాహనాలు అక్కడే.. అదే సమయంలో
ఆగనున్న మెట్రో ప్రభుత్వ, ప్రైవేటు
కార్యాలయాల్లోనూ ‘జనగణమన’ హైదరాబాద్లోని
జిపిఓ సర్కిల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
పశ్చిమ్ బెంగాల్ లో రేపటి నుంచి సంపూర్ణ లాక్డౌన్
కోల్ కతా: కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతితో నేపథ్యంలో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్, ఆంక్షలు విధించాయి. తాజాగా పశ్చిమ్ బెంగాల్ లో కూడా 15 రోజుల లాక్డౌన్ విధిస్తున్నట్లు...
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్డౌన్ను మరో వారం రోజులు పొడిగించారు. ఈ విషయాన్ని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇప్పటికీ కొవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈసారి...
హైదరాబాద్లో బీభత్సం
హైదరాబాద్ : భాగ్యనగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల వాహనాల రాకపోకలుఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, పనామా, సుష్మా వద్ద వాహనాలు కదలలేని పరిస్థితి ఉంది. ఆటోనగర్,...
కుదిపేసిన కుంభవృష్టి
చరిత్రలో ఇదే
భారీ వర్షం
వాయుగుండం ప్రభావంతో పొద్దుగాల మొదలు పెడితే తెల్లారేవరకు రాజధాని హైదరాబాద్ సహా యావత్ తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగింది. నల్లని మబ్బులతో పగబట్టినట్టే వరుణుడు భయోత్పాతం సృష్టించాడు. గంట...
కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను బలిగొట్టున్న ప్రభుత్వ నిబంధనలు ప్రజలు గాలికొద్దిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని అధికారులు...
1 నుంచి సిటీ బస్సులు?
అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు సిటీ సర్వీసుల పునరుద్ధరణ చర్యలు వేగవంతం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కకావికలమైంది. అంతరాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దన్న కేంద్రం అన్లాక్...
ప్రజారవాణా పునరుద్ధరణ?
నిరంతర జన ప్రవాహాలు లేని సమాజం జడపదార్థం వంటిదే. కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత 50 రోజులకు పైగా ఇదే దృశ్యం. ఒక్క మన దేశమే కాదు దాదాపు...
విద్యాసంస్థలు నడిపితే కఠిన చర్యలు: కెసిఆర్
హైదరాబాద్: కరోనాపై ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియాలో కరోనా వేగంగా వ్యాపిస్తుండగా ముందు జాగ్రత్తగా చర్యగా ఇండోర్,...
వణికిన తైవాన్
తైవాన్ ద్వీపాన్ని బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. అనేక భవనాలు నేల కూలాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్ , వంతెనలే ఊగిపోయాయి. రాజధాని తైపీలో...
రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి
రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ...