Home Search
రక్షణ ఒప్పందం - search results
If you're not happy with the results, please do another search
పాక్ నౌకలో అణు యంత్రాలు
చైనా నుంచి కరాచీ వెళ్తున్న నౌక
ముంబై పోర్టులో నిలిచి వేసిన భారత భద్రత బలగాలు
ముంబై : చైనా నుంచి పాకిస్థాన్కు తరలివెళ్లుతున్న ఓ అనుమానాస్పద నౌకను భారత భద్రతా సంస్థలు ఇటీవల...
చైనా-పాక్ సరుకు నౌక పట్టివేత
ముంబై : చైనా నుంచి పాకిస్థాన్కు తరలివెళ్లుతున్న ఓ అనుమానాస్పద నౌకను భారత భద్రతా సంస్థలు ఇటీవల ఇక్కడి నహ్వ షేవా పోర్టులో నిలిపివేసి, తమ అదుపులోకి తీసుకున్నారు. చైనా నుంచి పాకిస్థాన్లోని...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పాటయిన ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన...
యూరప్ రైతుల ఆందోళన వెనుక..
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ...
మహిళా వికలాంగుల సాధికారత కోసం ఉద్యమం
మార్చి 23, 24 తేదీల్లోమహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు
వాడవాడల్లో జెండా ఆవిష్కరణలు, రక్త దాన శిబిరాలు
ఎన్పిఆర్డి రాష్ట్ర కమిటీ నిర్ణయం
మన తెలంగాణ / హైదరాబాద్ : మహిళా వికలాంగులకు సాధికారత, విద్యా, స్వయం...
గాజాపై దాడిలో 67 మంది పాలస్తీనియన్లు మృతి
రఫా : గాజా స్ట్రిప్లో భద్రత బలగాల భారీ బందోబస్తులో ఉన్న ఒక అపార్ట్మెంట్ను సోమవారం తెల్లవారు జామున ముట్టడించిన ఇజ్రాయెల్ దళాలు ఇద్దరు బందీలకు విముక్తి కలిగించగలిగాయి. స్వల్ప స్థాయిలో నాటకీయంగా...
మే 10 లోగా భారత సైనిక దళాల ఉపసంహరణ: మాల్దీవుల అధ్యక్షుడు
మాలె: ఈ ఏడాది మార్చి 10వ తేదీ లోగా తమ దేశంలో ఉన్న భారత సైనిక దళ సిబ్బందికి చెందిన తొలి బ౧ందాన్ని భారత్కు పంపించి వేస్తామని, మిగిలిన రెండు భారత ఏవియేషన్...
ప్రజా భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యం
‘చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం’లో కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి...
నౌకాదళం.. తెలం’గానం’
కీలక స్థావరంగా రాష్ట్రం ఎంపిక, వికారాబాద్ జిల్లా దామగూడం ఫారెస్ట్లో నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటు,
హిందూ మహా సముద్రంలో తిరిగే నౌకాదళం నౌకలు,
జలాంతర్గాములకు ఇక్కడి నుంచే సిగ్నల్స్, 1,174 హెక్టార్ల...
సిఎం చొరవతో తొలగిన అడ్డంకులు.. మెహదీపట్నంలో స్కై వాక్
మెహదీపట్నంలో స్కై వాక్
రక్షణ శాఖ భూములు అప్పగించిన కేంద్రం
సిఎం చొరవతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం
3380 చదరపు గజాల ఢిపెన్స్ భూమి ఇచ్చేందుకు ఒప్పందం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజధాని...
తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్.. సీఎం రేవంత్ తో అధికారులు భేటీ
భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో...
స్వతంత్ర పాలస్తీనా వైపు…?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో కూడా ‘రెండు దేశాల’ పరిష్కారానికి వ్యతిరేకత వ్యక్తం చేసి ఎన్నికల్లో విశేష విజయాన్ని చూరగొన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే నాటకమాడుతున్నాడు. అధికారంలో కొనసాగడానికి గాజాపై దాడులు...
మాది అగ్రికల్చర్
రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలన్నదే నా స్వప్నం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో హాజరుకావడానికి స్విట్జర్లాండ్లోని దావోస్ నగరానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే...
విదేశాంగ విధానం వివేకమైనదేనా?
నేడు యుద్ధ భయ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజలు జీవిస్తున్నారు. అమెరికా -రష్యాల మధ్య ప్రపంచ ఆధిపత్య పోరాటం, అందులో భాగంగా ఉత్పన్నమైన ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, అందులో అమెరికా జోక్యం, ఉత్తర-...
తెలంగాణకు గుర్తింపు
హైదరాబాద్లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్:వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సిఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోనే బృందానికి తొలి రోజే మంచి స్పందన లభించింది. ప్రపంచ...
సాగు పద్ధతుల్లో మార్పు రావాలి
తెలంగాణ పల్లె సీమలు మరింత సౌభాగ్యవంతం కావాలంటే సేద్యపురంగంలో, పంటల సాగులో ఎన్నో మార్పులు అవసరం. ప్రాజెక్టుల ద్వారా ఎన్నో ప్రాంతాలకు సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నా ఇప్పటికీ ఎన్నో పంటలు వర్షాధారంగానే...
ఊహించని ఊరట
దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక విషాద ఘటన నుంచి కొంత ఊరట. పరాయి గడ్డ మీద భారతీయులకు కలిగిన కష్టం నుంచి పాక్షిక విమోచన. అరుదైన ఆపద నుంచి బయటపడుతున్న సంకేతాలు. గల్ఫ్...
వాతావరణ సంక్షోభంతో ప్రమాదం
నేడు భూమిపై వాతావరణం శీఘ్రగతిన మార్పులకు లోనవుతోంది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఆధునిక మానవుడు ప్రకృతిపై పట్టుసాధించే క్రమంలో సృష్టిస్తున్న సహజ వనరుల...
మళ్లీ అణు పరీక్షలకు సిద్ధమవుతున్న చైనా!
న్యూఢిల్లీ: చైనా మరోసారి అణు పరీక్షలకు సిద్ధమవుతోందా? అమెరికా ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్లో వివరంగా ప్రచురించిన కథనాన్ని బట్టి చూస్తే అది నిజమేనని ధ్రువపడుతోంది. వాయువ్య చైనాలోని మారుమూల జింజియాన్ అటానమస్...