Home Search
కేంద్ర రైల్వే - search results
If you're not happy with the results, please do another search
ఊ అంటారా.. ‘ఊహు’ అంటారా…?
కేంద్ర బడ్జెట్లో ఈసారైనా తెలంగాణకు న్యాయం జరిగేనా?
నాలుగేళ్లుగా కేంద్రానికి విన్నపాలు
ప్రాజెక్టులు ఇవ్వరు, నిధులు విదల్చరు
విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు
మన తెలంగాణ /హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్ధిక వ్యవహారాల్లో...
ఎపిలో కొత్త జిల్లాలు…
క్రొత్త జిల్లాలు : AP
1) జిల్లా : శ్రీకాకుళం
ముఖ్య పట్టణం: శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం:...
13మంది రాష్ట్ర పోలీసులకు పతకాలు
ఇద్దరికి రాష్ట్రపతి, 11మందికి సేవా పురస్కారాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర హోంశాఖ పతకాలు ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో విధినిర్వహణలో అత్యుత్తమ...
పరిశ్రమను పట్టించుకోండి
ఫార్మా సిటీకి రూ.5003 కోట్లు కేటాయించాలి
హైదరాబాద్---బెంగళూరు,
హైదరాబాద్ విజయవాడ
పారిశ్రామిక కారిడార్లను
చేపట్టేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది
ఈ రెండు కారిడార్లకు కనీసం
రానున్న బడ్జెట్లో రూ.3వేల
కోట్లు కేటాయించండి
త్వరలో కారిడార్ల...
త్వరలోనే పారిశ్రామిక కారిడార్లు !
కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చే అవకాశం
పలు రాష్ట్రాలతో పారిశ్రామిక అనుసంధానం
ఇప్పటికే కేంద్రమంత్రికి, ప్రధానికి రాష్ట్రం నుంచి వినతి
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్- టు నాగ్పూర్, హైదరాబాద్ టు -వరంగల్ల మధ్య పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు...
ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్
ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు
మన తెలంగాణ/ డిచ్పల్లి: మండల కేంద్రంలోని రై ల్వే స్టేషన్ నుంచి మొదలుకొని బెంగలూరు బేకరీ వ రకు కొన్ని వ్యాపార సముదాయాలు ఏర్పాటుచేసుకు ని అక్రమంగా రోడ్లపై నిర్మాణాలు...
సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!
భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
ఆత్మవంచన దీక్ష
బిజెపి కొలువుల హామీ ఏ గంగలో... 'బండి'ది
2కోట్ల ఉద్యోగాల కల్పనపై లెక్కచెప్పే దమ్ముందా?
కేంద్రం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్ని?
ఐటిఐఆర్ను రద్దు చేసింది మీరు కాదా?
లక్షలాది ఐటి కొలువులకు గండి...
బిజెపిది నిరుద్యోగ దీక్ష కాదు.. ఆత్మవంచన దీక్ష: కెటిఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్: బిజెపికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేయాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై...
కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం
వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు
రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు
రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు
అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక...
‘రైతుల ఓట్లు కావాలి’.. వడ్లు అక్కర్లేదా?
మంత్రుల బృందంపై పీయూష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, 70 లక్షల రైతు కుటుంబాలను అవమానించడమే, తక్షణమే క్షమాపణ చెప్పాలి
కేంద్రమంత్రిలా కాకుండా రాజకీయ
నాయకుడిగా మాట్లాడారు మా
ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత
రాజకీయం...
మితిమీరిపోతున్న ఈవ్ టీజర్ల ఆగడాలు…
రాచకొండలో ఈవ్ టీజర్ల అరెస్టు
52 మందిని పట్టుకున్న షీటీమ్స్
25 మంది మేజర్లు, 27 మంది మైనర్లు
సిపి క్యాంపు కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించిన భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: యువతులు, బాలికలు, మహిళలను...
వైసిపి ఎంపిలు రాజీనామా చేయాల్సిందే: బాబు
అమరావతి: వైఎస్ఆర్సిపి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైసిపి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. 25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచి...
ద్వంద్వ నీతి వద్దు
ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి
ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
ఒమిక్రాన్ దడ
వేగంగా వ్యాపించే లక్షణాలున్న కొత్త కొవిడ్ వేరియెంట్పై ప్రపంచమంతటా అప్రమత్తత
ఆందోళనకర వేరియెంట్గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా, ఇజ్రాయెల్, బెల్జియంలలో వెలుగుచూసిన కేసులు డెల్టా కంటే...
కుటుంబ కలహాలు…. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
కరీంనగర్: ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మానకొండూర్ మండలం వెల్డీ గ్రామానికి చెందిన కనకం వంశీ అనే యువకుడు...
సీమ జలవిలయం
16 మంది మృతి, 70 మంది గల్లంతు
చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు
ఆర్టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
అబద్ధాల కిషన్రెడ్డి
బీబీనగర్ ఎయిమ్స్కు రాష్ట్రం స్థలం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి
ఎయిమ్స్కు 24ఎకరాల స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జిఒను కూడా విడుదల చేసింది
మీడియా ఎదుట ఆరోపణ చేసే...
నేటి నుంచి రామాయణ యాత్ర రైలు
పర్యాటక రైల్వేకు తిరిగి జీవం
న్యూఢిల్లీ : ఈ నెల 7వ తేదీ (నేటి) నుంచి భారతీయ రైల్వే మతపర్యాటక కేంద్రాల సందర్శన ప్రధాన అంశంగా శ్రీ రామాయణ యాత్ర రైళ్లను నిర్వహిస్తోంది. దేశంలో...
దీపావళి వేళ థర్డ్వేవ్ హెచ్చరికలు బేఖాతర్..!
కొవిడ్ నిబంధనలకు పాతరేస్తున్న జనం
మాస్క్ ధరించడానికి 2 శాతం
భౌతిక దూరం పట్ల 3 శాతంలోనే ఆసక్తి: లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కొవిడ్19 కట్టడికి నిపుణులు సూచించిన మాస్క్ ధరించడం,...