Home Search
ట్రాఫిక్ పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
భోపాల్: మధ్య ప్రదేశ్ రాష్ట్రం భిండ్ జిల్లా మొహగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ...
పోటెత్తిన భక్తజనం
వనాన్ని తలపించిన జనం జాతర
చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో
జాతీయ రహదారిలో ట్రాఫిక్జామ్
సూర్యాపేట నుండి గంట ప్రయాణం
30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
లింగమంతుల స్వామి గుట్ట పొట్టెళ్ల రక్తంతో ఏరులై పారింది.. భక్తులు...
మద్యం మత్తులో టిక్టాక్ స్టార్
మత్తులో కారు నడిపిన షణ్ముక్
రెండు కార్లు, రెండు బైక్లు ధ్వంసం
మనతెలంగాణ, పంజాగుట్ట : మద్యం మత్తులో టిక్టాక్ స్టార్ కారు నడిపి వాహనాలను ఢీకొట్టిన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
ప్రాణం తీసిన డ్రంక్ అండ్ డ్రైవ్
హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ పై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో సందీప్ అనే యువకుడు...
వనదేవతలను దర్శించుకుంటున్న భక్తులు
తల్లులకు నిలువెత్తు మొక్కులు, బంగారం సమర్పణ..
జంపన్న వాగులో స్నానాలు, కిక్కిరిసిన గద్దెలు...
ములుగు: ఆదివాసీ ఆరాధ్యదైవలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు...
బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలి
మనతెలంగాణ/హిమాయత్నగర్: బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. వేగంగా వస్తూ డ్రైవర్ బస్సును ఎడమవైపు తిప్పడంతో బస్సువెనుకాల ద్విచక్రవాహనంపై వస్తున్న భార్యభర్తలను డ్రైవర్ గమనించక పోవడంతో భార్యభర్తలిద్దరు కిందపడిపోగా భార్యతొడ,...
మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
ములుగు : మేడారం జాతరకు మంగళవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. సమ్మక్క, సారమలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వన దేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి...
కారు-ట్రక్కు ఢీ: ఎనిమిది మంది మృతి
పాట్నా: బీహార్ లోని కాటిహార్ లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుర్శాలా గ్రామ శివారులో జాతీయ రహదారి 31పై కారు-ట్రక్కు ఢీకొని ఎనిమిది మంది మృత్యువాతపడగా మరో ముగ్గురు...
లారీల బీభత్సం: ఇద్దరు మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి, హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీలు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఆదిరష్మి...
న్యాయవాదుల హత్య కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు-వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. జంట హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది....
మయన్మార్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ
ఆదివారం ప్రజాందోళనల ఫలితం
యాంగూన్ : మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా యాంగూన్ నగరంలో ఆదివారం ప్రజాందోళనలు మిన్ను ముట్టడంతో మయన్మార్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ అయింది. శనివారం ఇంటర్నెట్ సర్వీస్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే....
హోంగార్డు ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబకలహాలకు జీవితంపై విరక్తి చెందిన విషం తీసుకుని హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం సైఫాబాద్...
ఉప్పల్లో లారీ బీభత్సం
డిసిఎంను ఢీకొట్టిన లారీ
ఒకరి మృతి, నలుగురికి గాయాలు
హనుమాన్ ఆలయం వద్ద సంఘటన
హైదరాబాద్: లారీ బీభత్సం సృష్టించిన సంఘటన ఉప్పల్లోని ఎన్జిఆర్ఐ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్ర వారం చోటుచేసుకుంది....
ఉప్పల్ లోని అంజనేయ స్వామి గుడిలోకి దూసుకెళ్లిన డిసిఎం, లారీ
ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం హబ్సిగూడలోని జెన్ ప్యాక్ట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి డిసిఎం ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. దీంతో లారీ,...
మందుతాగి వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులతో సమానం
హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల చాలామంది అమాయకులు రోడ్డు ప్రమాదాల్లో...
మంచు చంపేస్తుంది….
తెల్లవారుజామున వరుస ప్రమాదాలతో గాలీలో కలుస్తున్న ప్రాణాలు
ఉదయం ఎనిమిది గంటల వరకు వదలని మంచుదుప్పటి
రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని దుస్థితి
జాగ్రత్తలు పాటిస్తే మంచిది
మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మం చుతెరలు...
ప్రాణాలు తీస్తున్న ‘మైనర్’ డ్రైవర్లు!
హైదరాబాద్: మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు, బైక్లను కొనివ్వవద్దని పోలీసులు ఎంతగా చెబుతున్నా తల్లిదండ్రులు వినడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు చేస్తూ మైనర్లు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల హబ్సీగూడలో జరిగిన రోడ్డు...
శంకర్ పల్లిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
రంగారెడ్డి: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఎల్వర్తి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు...
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
48 గంటల వరకు నిషేధాలు అమలు
జిహెచ్ఎంసి ఫలితాల తర్వాత టపాసులు కాల్చవద్దు
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
144 సెక్షన్ అమలు,200 మీటర్ల వరకూ నిషేధాజ్ఞలు
మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత...
యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కౌశింబిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాధాధామ్ కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవిగంజ్ క్రాస్ రోడ్డులో ట్రక్కు ఓవర్ టర్నింగ్ కావడంతో కారుపై...