Wednesday, May 8, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Bhoodan Pochampally awarded Best Tourism Village Award

భూదాన్‌పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు ప్రదానం

  మనతెలంగాణ/హైదరాబాద్ : ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్‌పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అధికారులు అవార్డును ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్...
BWF World Tour Finals: PV Sindhu qualify for knockouts

నాకౌట్‌కు దూసుకెళ్లిన సింధు

  బాలి: ప్రతిష్ఠాత్మకమైన బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండో విజయం సాధించిన సింధు రెండో దశకు...
Omicron threat could come at any time:Dr Srinivasa rao

దేశంలో ఒమిక్రాన్

కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో బయటపడ్డ కొత్త వేరియెంట్ రాష్ట్రానికి రావొచ్చు అప్రమత్తంగా ఉండాలి మాస్క్ తప్పనిసరి లేకపోతే రూ.1000 జరిమానా వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ అనుమతితో కఠినంగా వ్యవహరిస్తాం పని ప్రదేశాలు, బహిరంగ స్థలాల్లో...
Suryapeta DMHO is positive for six in family

సూర్యాపేట డిఎంహెచ్‌ఒ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్

ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన కోడుకు, కోడలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో సూర్యాపేట డిఎంహెచ్‌ఒ...

రెండో రోజూ లాభాలు

777 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లు ఓమిక్రాన్ భయాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ దలాల్ స్ట్రీట్‌పై బుల్స్ పరుగు ఆలేదు. మార్కెట్...
Omicron variant spreading worldwide

దావానలంలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్

ఇప్పటికి 30 దేశాల్లో కోరలు చాచింది న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ దావానలంలా వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధి లోనే ఈ వేరియంట్ దాదాపు 30 దేశాలకు...
Nizamuddin Basti project won two UNESCO Heritage Awards

రెండు యునెస్కో హెరిటేజ్ అవార్డులు గెలుచుకున్న నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్

న్యూఢిల్లీ: భారత్‌కు రెండింత ఆనందం కలిగింది. ఈ ఏడాది యునెస్కో ఆసియాపసిఫిక్ అవార్డుల్లో కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ విభాగంలో రెండు కేటగిరిల్లో భారత అవార్డులు గెలుచుకుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్టు ఆచరణాత్మకంగా...
All states should be treated equally in grain procurement:TRS MPs

ద్వంద్వ నీతి వద్దు

ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి ఎలాంటి వివక్ష వుండకూడదు పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు : పార్లమెంట్‌లో నిలదీసిన కెకె ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...

కొవిడ్ ఆంక్షలు డిసెంబర్ 31 వరకూ పొడిగింపు

కొవిడ్ ఆంక్షలు డిసెంబర్ 31 వరకూ పొడిగింపు అప్రమత్తగా ఉండండి, మార్గదర్శకాలను కఠినంగా పాటించండి ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు హోం శాఖ ఆదేశాలు రాష్ట్రాల అధికారులతో ఆరోగ్య శాఖ సమీక్ష  న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా...
Covax vaccine for children in India

బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ వ్యాక్సినే!

కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానే కాదు!! 6 నెలల్లో సిద్ధం: అదర్ పూనావాలా న్యూఢిల్లీ: “భారత్‌లోని బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ కరోనావైరస్ వ్యాక్సినే తప్ప కోవిషీల్డ్ కాదు” అని సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్ పూనావాలా మంగళవారం...
We Won't impose lockdown in Delhi: CM Kejriwal

అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాలి : కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల మధ్య అంతర్జాతీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది కరోనా మొదటి దశ సమయంలో...
India records 1604 new Covid-19 cases

దేశంలో కొత్తగా 6,990 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు 7వేల దిగువకు  నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,990 కొత్త కరోనా కేసులు, 190 మరణాలు సంభవించాయి....
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
BJP members greet PM with Bharat Mata Ki Jai

లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రవేశించగానే…

‘భారత్ మాతాకీ జై’, ‘జై కిసాన్’ నినాదాల హోరు! న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాక, ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి ప్రవేశించగానే బిజెపి సభ్యులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ తమ...
India Vs New Zealand test ends in draw in Kanpur

డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్టు

కాన్పూర్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. విజయానికి వికెట్ దూరంగలో భారత్ నిలిచింది. ఒక వికెట్ తేడాతో న్యూజిలాండ్ మ్యాచ్ డ్రా చేసుకుంది.  సెకండ్ ఇన్నింగ్స్...
Kane Viliamson out in NZ vs Ind

విలియమ్సన్ ఔట్… కివీస్ 131/6

కాన్పూర్: గ్రీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు కివీస్ 72 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 131 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్...
New zealand loss 3 wickets for 123 runs

లాథమ్ ఔట్… కివీస్ 123/3

కాన్పూర్: గ్రీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు కివీస్ 60 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 123 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ 161...
India loss two wickets for 99 runs

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్… 99/2

కాన్పూర్: గ్రీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు కివీస్ 43 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 99 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ 185...
Covid-19 not over yet Says PM Modi

కొవిడ్ ముప్పు అంతం కాలేదు

అప్రమత్తత కొనసాగించాలి ‘మన్ కీ బాత్’లో ప్రధాని హెచ్చరిక న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. 83వ మన్ కీ బాత్ రేడియో...
More than 30 mutations on spike protein

స్పైక్ ప్రోటీన్‌పై 30కిపైగా మ్యుటేషన్లు

వ్యాక్సిన్లను తప్పించుకునేలా ఉంది:  ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా న్యూఢిల్లీ: ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) జరగడంతో మానవ రోగనిరోధక వ్యవస్థను(ఇమ్యూనిటీని) తప్పించుకునే అవకాశమున్నదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్‌గులేరియా అన్నారు. భారత్‌లో వినియోగిస్తున్న వ్యాక్సిన్లు...

Latest News