Monday, April 29, 2024

లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రవేశించగానే…

- Advertisement -
- Advertisement -
BJP members greet PM with Bharat Mata Ki Jai
‘భారత్ మాతాకీ జై’, ‘జై కిసాన్’ నినాదాల హోరు!

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాక, ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి ప్రవేశించగానే బిజెపి సభ్యులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ తమ బల్లలు చరచి స్వాగతించగా, ప్రతిపక్ష సభ్యులు ‘జై కిసాన్’ అంటూ నినదించారు. లోక్‌సభ తొలి రోజు సమావేశానికి కొన్ని నిమిషాల ముందు ప్రధాని మోడీ సభలోకి ప్రవేశించారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజున ప్రధాని ప్రవేశించగానే బిజెపి, దాని మిత్ర పక్ష సభ్యులు నినదిస్తూ, బల్లలు చరుస్తూ స్వాగతించడం అన్నది సర్వసాధరణమే. ఆ తర్వాత ముసాయిదాపై, రైతుల అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగానే సేద్యపు చట్టా ఉపసంహరణ బిల్లు 2021ని లోక్‌సభ ఆమోదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News